టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరికి భారీ షాక్ తగిలింది. సుజపా పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2018 అక్టోబర్ 26వతేదీన బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై రుణం …
Read More »రాష్ట్రప్రజలందరికీ సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు !
ఈ మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. Greetings to all on the auspicious occasion of #MahaShivaratri. May the blessings of Lord Shiva bring …
Read More »చిట్టినాయుడూ కాగితాలు భద్రంగా దాచుకో..త్వరలో వ్యాపారం పెట్టుకోవచ్చు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిపిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మొత్తంలో చంద్రబాబు మరియు లోకేష్ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తాజాగా నారా లోకేష్ వారి ఆస్తుల వివరాల గురించి ప్రకటించాడు. మంగళగిరిలోని టీడీపీ …
Read More »200మంది ఒకేసారి వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనిపై రాళ్లు, రాడ్లతో దాడి
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపీనాథ్ కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. గత రాత్రి చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం సమీపంలో… ఎమ్మెల్యే రజని కారులో ఉన్నారని భావించి టీడీపీ నాయకులు రౌడీయిజానికి దిగారు. ఈ సంఘటనలో కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ..‘కోటప్పకొండలో ప్రభను వదిలి వస్తుండగా టీడీపీ నాయకులు మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే …
Read More »నారాలోకేష్ ఆస్తుల ప్రకటనపై గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ఇటీవల జరిగి ఐటీ దాడుల్లో వేల కోట్ల హవాలా స్కామ్ బయటపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ తమ కుటుంబ ఆస్తులను హడావుడిగా ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, తన తల్లి నారా భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని లోకేష్ తెలిపారు. తనకు …
Read More »బ్రేకింగ్…కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్…!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి హవాలా ద్వారా 400 కోట్ల అక్రమ సొమ్ము కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్పటేల్కు ఖాతాకు చేరాయని , వీటిపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ …
Read More »సంచలనం..బస్సుయాత్ర వెనుక చంద్రబాబు అసలు కుట్రను బయటపెట్టిన మంత్రి పెద్దిరెడ్డి..!
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రతో మరింతగా రగులుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర (బస్సు యాత్ర) కొనసాగిస్తున్న చంద్రబాబు వైసీసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో స్పీకర్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సాక్షాత్తూ స్పీకర్ …
Read More »మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన.. వైఎస్ జగన్
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా… శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, శుక్రవారం జరుగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు …
Read More »వెలిగొండ నిర్వాసితులకు సీఎం జగన్ శుభవార్త..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. టన్నెల్–2 వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శి్చారు. తర్వాత టన్నెల్ లోకి అధికారులతో వెళ్లిన సీఎం, టన్నెల్–1ను పరిశీలించి వెలుగొండ ప్రాజెక్టుల పనులపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సీఎం గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు కల్లా మొదటి ఫేజ్ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం పనులను వేగంగా పూర్తిచేయాలన్న సీఎంమొదటి టన్నెల్ …
Read More »అరెస్ట్ అంటే చాలు బాబుకు ఎక్కడలేని దీక్షలు, యాత్రలు గుర్తుకొస్తాయి !
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పరిపాలన లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత నుండి అధికారం దిగిపోయే వరకు చంద్రబాబు అండ్ కో చెయ్యని అవినీతి లేదు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడం అదేవిధంగా కేంద్రంతో విభేదాలు పెంచుకుంటూ ఉండడం అలాగే జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి ఏదో విధంగా విషయంలో జగన్ …
Read More »