Home / ANDHRAPRADESH (page 251)

ANDHRAPRADESH

ఉల్లిపాయలకోసం లైన్లో నిలబడి చనిపోయిన వృద్ధుడు

శ్రీకాకుళంలోనూ ఉల్లిపాయల కోసం పాట్లు తప్పడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న కిలో ఉల్లిపాయల కోసం గంటల పాటు క్యూ లైన్లో ఎదురు చూపులు చూస్తున్నారు ప్రజలు. ఎక్కువసేపు నిల్చోలోకే వృద్ధులు సొమ్మసిల్లి పడి పోతున్నారు. తాజాగా శ్రీకాకుళంలోని రైతు బజారులో ఉల్లికోసం క్యూ లైన్లలో నుంచిని ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. నరసింహారావు అనే వృద్ధుడు ఉల్లిపాయలకోసం వచ్చి నిలబడలేక పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా …

Read More »

చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగితే ఏమన్నాడో తెలుసా.?

రెండోరోజు మంగళవారం శాసనసభ ప్రారంభమయ్యాక టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం బాధనిపిస్తోందని, శాసనసభా వ్యవహారాలశాఖామంత్రికి చిన్నసూచన అని అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో మంత్రి బుగ్గన కలగజేసుకొని.. రోజుకు ఒక్కసారి అయినా మీరు నాలెడ్జ్‌ తెచ్చుకోండి. నా సూచనలు వినండి అని అచ్చెన్నాయుడు అంటున్నారు. గత 5 సంవత్సరాలనుంచి సూచనలు అందరం విన్నామని, అందరికీ నాలెడ్జ్‌ ఉండాల్సినంత వరకు ఉందని బుగ్గన అన్నారు. …

Read More »

గుడ్డెద్దు, ముసలి ఎద్దు నాపై విమర్శలు చేస్తున్నాయి.. అతను పప్పు.. అసెంబ్లీలో వంశీ ఫైర్

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో వంశీ మాట్లాడుతున్న సమయంలో ఆయన మాట్లాడటానికి వీల్లేదని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు వంశీ అనర్హుడని చంద్రబాబు అన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన వంశీ తానకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్‌ చేస్తారా.? అంటూ చంద్రబాబును సభలోనే నిలదీశారు. తాను అనేక సందర్భాల్లో …

Read More »

నాగార్జున సాగర్ కు నేటితో 64ఏళ్లు

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేటితో ఆరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున సాగర్ డ్యాం కు ఇదే రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీ.. ఇప్పటి ఏపీ,తెలంగాణలను సస్యశ్యామల చేసేందుకు సరిగ్గా ఆరవై నాలుగేళ్ల కిందట అంటే 1955 డిసెంబర్ పదో తారీఖున అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకు స్థాపన చేశారు. ఆ …

Read More »

అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ ఫైర్..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం సెగలు రేపింది. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. వంశీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే తాజాగా అసెంబ్లీలో వల్లభనేని వంశీ వ్యవహారం చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో వంశీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతి ఇచ్చారు. …

Read More »

మ్యానిఫెస్టో నే మాకు బైబిల్, భాగవత్ గీత, ఖురాన్..సీఎం జగన్

 సన్నబియ్యం పంపిణీ విషయమై అసెంబ్లీ లో టీడీపీ నుంచి ఎదురైన ప్రశ్నలకు బదులిస్తూ ఏపీ సీఎం జగన్ తాను ఎన్నికల ముందు విడుదల చేసిన మ్యానిఫెస్టో తనకు ఖురాన్, భాగవతగీత, బైబిల్ అన్ని అదేనని అన్నారు.మ్యానిఫెస్టో లోని హామీలను అమలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి ఓట్లు అడిగామని వాటిని అమలు చేసి తీరుతామని,మా మ్యానిఫెస్టో లో సన్నబియ్యం పంపినీ ప్రస్తావన లేదని కానీ అవసరాల నిమిత్తం పేద ప్రజలందరికి …

Read More »

ఓటుకు నోటు కేసు అవినీతి కేసు కాదు… చంద్రబాబు

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓటుకునోటు గురించి అసెంబ్లీ లో ప్రస్తావించారు. అది అవినీతి చట్టం కిందకు రాదని ఆయన అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడిన సందర్భంగా ఓటుకు నోటు కేసు గురించి పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని… అది అవినీతి నిరోధక చట్టం కిందకే రాదని ఆయన చెప్పారు. కాగా ఇది రాజకీయ ప్రేరేపిత కేసని కోర్టు వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. జగన్ పై అక్రమంగా పెట్టిన కేసులను ప్రస్తావిస్తూ, …

Read More »

సీఎం జగన్ సరికొత్త బాధ్యతలు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సరికొత్త బాధ్యతలను స్వీకరించారు. ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ)చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఎస్ఐపీబీని పునర్నిర్మాణం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బోర్డు సభ్యులుగా మంత్రులు రాజేంద్రనాథ్,సుభాష్ చంద్రబోస్ ,రామచంద్రారెడ్డి,సత్యనారాయణ,కన్నబాబు,జయరాం,గౌతమ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. కన్వీనర్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని వ్యవహరిస్తారు.

Read More »

హెరిటేజ్ లో వంద లాభంతో కిలో 200కు అమ్ముతున్నావ్..నువ్వు రైతులకోసం ఆలోచిస్తున్నావా !

చంద్రబాబు రైతులకోసం ఆలోచిస్తున్నారు అంటే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. ఎందుకంటే అదే రైతులను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తరువాత చివరికి చేతులెత్తేశారు. దాంతో కొందరు రైతులు హాత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ కనీసం జాలి చూపించకుండా ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలకే వాడుకున్నాడు తప్పా రాష్ట్ర ప్రలకు చేసింది ఏమీ లేదు. ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులతో కొట్టించేవాడు. ఇక అసలు …

Read More »

శవ రాజకీయాలు తగవని హెచ్చరించిన కొడాలి నాని

సోమవారం గుడివాడ రైతుబజారులో మృతి చెందిన సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబువి శవ రాజకీయాలని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఆయనకు అలవాటాని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సాంబిరెడ్డి ఆర్టీసీలో పనిచేస్తూ గుండె సమస్యతో 15 ఏళ్ల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఆయనకు స్టెంట్‌ కూడా వేశారని ఆయనకు అంతగా ఆరోగ్యం భాగోడని కుటుంబ సభ్యులు తెలియజేసారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat