Home / ANDHRAPRADESH (page 254)

ANDHRAPRADESH

వైసీపీలోకి గోకరాజు కుటుంబం

ఏపీ అధికార పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే టీడీపీ,బీజేపీలకు చెందిన పలువురు మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,సీనియర్ నేతలంతా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో నేడు సోమవారం ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. గంగరాజు కుమారుడు రంగరాజు,తమ్ముళ్ళు నరసింహారాజు,రామరాజు వైసీపీలో చేరనున్నారు.

Read More »

రాంగ్‌ నంబర్‌ డయల్‌..పాకిస్థాన్‌ వ్యక్తి, కర్నూలు మహిళ ప్రేమ

ఇండియా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం సియాల్‌ కోట్‌కు 4–5 నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి. దీనిపై కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ఆరా తీయగా.. కర్నూలు నుంచి అని తేలింది. సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గడివేముల వాసి షేక్‌ గుల్జార్‌ ఖాన్‌.. పాక్‌కు ఫోన్‌ చేస్తున్నట్టు గుర్తించారు. అతను నెల కిందటే పాస్‌పోర్టు తీసుకోవడం, పది రోజులుగా మరీ ఎక్కువగా …

Read More »

రెండు నెలల క్రితమే పెళ్లి అయిన భార్య ఇంటి మిద్దెపైన ఉండే బ్యాచ్‌లర్‌తో అక్రమ సంబంధం..!

నేటి సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు సర్వ నాశనమైపోతున్నాయి.నిండు జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటుచేసుకుంది. రాంనగర్ కాలనీ అది. గౌరి, అనంత్‌లకు రెండు నెలల క్రితమే వివాహమైంది. అనంత్ స్థానికంగా ప్లంబర్‌గా పనిచేసేవాడు. గౌరి ఇంటి దగ్గరే ఉండేది. అనంత్‌కు సొంత ఇల్లు ఉంది. దీంతో తనకు వచ్చే డబ్బులతో ఇద్దరూ ప్రశాంతంగానే ఉండేవారు. అనంత్ ఉన్న ఇంటిలో మిద్దెపైన ఖాళీగా …

Read More »

తిరుపతిలో రెచ్చిపోయిన మృగాళ్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన గడవకముందే ఏపీలో తిరుపతిలో మృగాళ్ళు రెచ్చిపోయారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. ఏపీలో తిరుపతి సమీపంలో ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయడం రాష్ట్రంలో పెనుసంచలనం రేకెత్తిస్తోంది. లిప్ట్ ఇస్తామని నమ్మబల్కి బాలికను ముళ్లపూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆమెను అక్కడే …

Read More »

కృష్ణానదిలోకి దూకిన యువతి…వెంటనే దూకి కాపాడిన పోలీసు

ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పై నుంచి డిగ్రీ చదవుతున్న ఓ యువతి కృష్ణానదిలోకి దూకింది. అయితే ఘటనా స్థలానికి దగ్గరలోనే అవనిగడ్డ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు. అవనిగడ్డ పోలీసులు మాణిక్యాలరావు, కానిస్టేబుల్‌ గోపిరాజు నదిలోకి దూకి ఆమెకు రక్షించడంతో.. ప్రాణాలతో బయటపడింది. వెంటనే స్థానికుల సహాయంతో …

Read More »

టీడీపీకి మాజీ ఎమ్మెల్సీ రాజీనామా..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మరో కీలక నేత,కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీ సభ్యత్వానికి.. ఆ పార్టీ పదవులకు రాజీనామా చేస్తోన్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ లో పంపారు. అనంతరం ఆయన మీడియాతో …

Read More »

తన భార్య టీచరమ్మతో…ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో..భర్త పైశాచికత్వం

పెళ్లయిన కొద్దికాలానికే భర్త నిజస్వరూపన్ని బయటపెట్టి సెంట్రల్ జైలుకి పంపిన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. విశాఖ జిల్లా పాడేరుకు చెందిన ఓ ఉపాధ్యాయిని భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తోంది. పాడేరు సినిమా హాల్ సెంటర్‌లోని గాడి కాలనీలో నివాసం ఉంటోంది. ఇల్లు పాడవడంతో మరమ్మతుల కోసం తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ఆకుల అనంత్ అచ్యుత్ కుమార్ అనే …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిక..!

నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైసీపీలో చేరారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. …

Read More »

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులకేసు విచారణ ఈనెల 20కు వాయిదా ..!

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెల్సిందే. అయితేఏసీబీ కోర్టు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసి తన వాదనలను కూడా వినాలని వినతి కోరారు. అందుకు కోర్టు అభ్యంతరం తెల్పడంతో …

Read More »

2020 ఏడాదికి అధికారికంగా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

వచ్చే ఏడాది (2020) కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2020 ఇవే సెలవులు.. జనవరి 14 (మంగళవారం) – బోగీ జనవరి 15(బుధవారం) – సంక్రాంతి/పొంగల్ జనవరి16 (గురువారం) – ​‍కనుమ ఫిబ్రవరి 21(శుక్రవారం) – మహాశివరాత్రి మార్చి 25(బుధవారం) – ఉగాది ఏప్రిల్ 02 (గురువారం) – శ్రీరామ నవమి ఏప్రిల్ 10(శుక్రవారం) – గుడ్‌ఫ్రైడే ఏప్రిల్ 14(మంగళవారం) – అంబేడ్కర్ జయంతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat