నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా. నగరి 10వ వార్డులో వార్డు వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వార్డు సభ్యుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఇప్పటికే నగరిలో నో ప్లాస్టిక్ నినాదంతో దూసుకుపోతున్న రోజా ప్లాస్టిక్ వ్యర్థాల్ని తీసుకొచ్చేవారికి కిలో బియ్యం ఆఫర్ ప్రకటించారు. నిండ్ర మండలం కొప్పేడు నందు ప్లాస్టిక్ వాడకం నివారణకై ర్యాలీగా వచ్చి …
Read More »కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..!
రాజకీయ లబ్ది కోసం టీటీడీ లో అన్యమత ప్రచారం జరుగుతుందని దుష్ప్రచారం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురణ చేయడం దురదృష్టమని మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం …
Read More »ఓపికపట్టు చిట్టీ..ఒక్కొక్క స్కామ్ బయటపడతాయి !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చమటలు పట్టించాడు. తాను ఎమ్మెల్సీగా కూడా సరిపోడని చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క చంద్రబాబు చాలా తెలివిగా కొడుకుని ఎమ్మెల్సీ చేసి ఐటీ మంత్రిని చేసి ఆ పదివికి ఉన్న గౌరవాన్ని పోగొట్టారు అని అన్నారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి..”ఐటీ మంత్రిగా ఉండగా …
Read More »ఇది జగన్ అంటే.. వీడియో కాన్ఫరెన్స్ కాదు..ప్రజల్లోకి వెళ్తేనే వారి కష్టాలు తెలుస్తాయి !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి ఇప్పటివరకు ప్రతీక్షణం ప్రజలు కోసమే ఆలోచించాడు అనడంలో ఎటువంటే సందేహం లేదు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొకటిగా తీరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రాష్ట్రాన్ని బంగారంగా మార్చేశాడు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో చెయ్యలేని పనులను కేవలం ఆరు నెలలకే చేసి చూపించాడు. తాజాగా జగన్ మరో సంచలన …
Read More »ప్యాకేజీ ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పవన్ సపోర్ట్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. కేలవం ఒకే ఒక సీటు గెలుచుకున్నారు. మరోపక్క తాను పోటీ చేసిన రెండుచోట్ల చాలా దారుణంగా ఓడిపోయాడు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ చివరికి చంద్రబాబుకి దత్తపుత్రిడిగా అవతారం ఎత్తాడు.ఇక అసలు విషయానికి వస్తే ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక …
Read More »చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ నేత…!
ఏపీ సీఎం జగన్ పాలన ఆర్నెళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలలో దాదాపు 150కు పైగా సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల మనసుల్లో మంచి ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. రైతు భరోసాతో రైతన్నలు, గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీతో యువత, అమ్మఒడితో మహిళలు, ఏటా రూ. 10, 000/- ఆర్థికసాయంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మత్స్యకార్మికులు , వేతనాల పెంపుతో ఆశావర్కర్లు, 108 …
Read More »నారావారి గొప్పలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్..!
ఏపీలో 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాజధానిలో రియల్ఎస్టేట్ భూమ్ పెంచడానికి నానాపాట్లు పడ్డాడు. అదిగో సింగపూర్ను తలదన్నే రాజధాని, ఇదిగో టోక్యో, అదిగదిగో షాంఘై, ఇదిగిదిగో ఇఫ్లాంబుల్, టర్కీ, లండన్, బుల్లెట్ ట్రైన్లు, కాసినోవాలు, అమ్యూజ్మెంట్ పార్క్లు..ఆహా..ఏపీ ప్రజలను కలల్లో విహరింపజేశాడు. నాలుగేళ్లపాటు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టాడు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నా..తనదైన స్టైల్లో గొప్పలు చెప్పుకున్నాడు. పీవి సింధూ …
Read More »ఉరితీయాల్సిందే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా
ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా డిమాండ్ చేశారు. ఆడ పిల్లలపై చేయి వేయాలంటే భయపడేలా శిక్షలు ఉండాలన్నారు. బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రియాంక పేరెంట్స్ పట్ల వెటకారంగా మాట్లాడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మానవ హక్కుల సంఘాలు కూడా నేరస్థుల్ని శిక్షించే విధంగా ఫైట్ చేయాలన్నారు
Read More »ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను..జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి మాట ఇది!
మాట తప్పను.. మడమ తిప్పను.ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పిన CM జగన్ ఆరు నెలల పాలనలో ప్రజోపయోగ పనులు. నాలుగు నెలల్లో 4 లక్షల 10వేల ఉద్యోగాలు. -ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు. – గ్రామ వలంటీర్ ఉద్యోగాలు 2.70 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్. 48 …
Read More »లంచం తీసుకో.. జగన్ సార్ కి ఫోన్ చేస్తాను..లంచగొండులకు చుక్కలు చూపిస్తున్న ఏపీ ప్రజలు !
కడప జిల్లా గోకవరం మండలం ఎస్ రామాపురం లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమా లో హీరో ఎవరు లంచం తీసుకున్నా వారి భరతం పడుతుంటాడు. ఆగటం అల్ తో బెంబేలెత్తిన లంచగొండి అధికారులు ఎట్టిపరిస్థితుల్లోను లంచం తీసుకోకూడదు అని ఒక మాట మీదకు వస్తారు. దాదాపుగా అలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి ఏపీ ప్రజల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కడప జిల్లా …
Read More »