Home / ANDHRAPRADESH (page 277)

ANDHRAPRADESH

స్వాతంత్ర్యం వచ్చినతర్వాత మత్స్యకారులకు ఎవరూచేయని మేలుచేసిన సీఎం జగన్

ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా మత్స్యకారుల ప్రాంతం అయిన కొనమాన పల్లె లో మత్స కారుల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఐదారు సంవత్సరాలుగా మత్స్యకారులు తమ కష్టాలను గత ప్రభుత్వంతో విన్నవించుకున్నా టీడీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఖాతరు చేయలేదని ఆయన పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో మత్స్యకారుల కష్టాలను ఆయన ప్రత్యక్షం గా చూశానని వారికి చదువుకోడానికి వసతులు, త్రాగడానికి నీరు ఉండటానికి వసతి …

Read More »

కొద్దిరోజుల ముందు వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయే వాడివి

తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్ కు సంబంధించి ఆయన అనుచరులు ఓ వార్తను సన్నిహితులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త ఆసక్తిని రేపుతోంది. టీడీపీని వీడి వైసీపీ లో చేరడానికి వెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన అవినాష్ థాంక్యూ సీఎం గారు అని చెప్పారట. వెంటనే అవినాష్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఉంటే ఎమ్మెల్యే అయిపోయేవాడివి …

Read More »

టీడీపీలో నెలల తరబడి జరగనిపని వైసీపీలో అవినాష్ కు అరగంటలో అయిపోయింది

విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఇ గతంలో ప్రాతినిధ్యం వహించిన దేవినేని అవినాష్ గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని పై తలపడ్డారు ఆయన ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తనకు ఒక నియోజకవర్గం అప్పగిస్తే పార్టీపరంగా బలోపేతం చేసుకునే క్యాడర్ ను బలోపేతం చేసుకొని పెద్ద ఎత్తున పార్టీ కోసం పని చేస్తానని తనకు ఏదో ఒక నియోజకవర్గాన్ని పర్మినెంట్ గా కేటాయించాలని మాజీ …

Read More »

భూమా అఖిలప్రియకు దిమ్మ తిరిగే షాక్

టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఇప్పటివరకు ఇంటి గడపలోనే ఉన్న కుటుంబ విభేదాలు ఇప్పుడు ఆ గడప దాటి మీడియాకెక్కాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి చెందిన తాను మైనర్ గా ఉన్న సమయంలో తన అక్క అఖిల ప్రియ నా చేతి వ్రేలి ముద్రలు తీసుకోని తమ పేరిట రాయించుకున్నారు. …

Read More »

టీడీపీకి రాజీనామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు..వంశీ అభిమానుల ఫైర్..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని టీడీపీకి రాజీనామా చేశాడు. త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. పోయేవాడు ఊరకపోకుండా చంద్రబాబు, లోకేష్‌ల‌ను బండబూతులు తిట్టి మరీ వెళ్లాడు. టీడీపీలో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే వంశీ సంయమనం కోల్పోయి..ఇలా బాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్‌లపై పరుషవ్యాఖ్యలు చేసి ఉంటాడని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బాబుగారి ఆదేశాల మేరకు వల్లభనేని వంశీపై వర్ల రామయ్య, దేవినేని ఉమా లాంటి నేతలు విరుచుకుపడుతున్నారు.ఆస్తులు కాపాడుకోవడం …

Read More »

దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని ఫైర్..!

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. వల్లభనేని వంశీతో మొదలైన తిట్ల పర్వం..ప్రస్తుతం మంత్రి కొడాలి నాని, దేవినేని ఉమల మధ్య సాగుతోంది. సీఎం జగన్ పవిత్రమైన తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం లేదంటూ టీడీపీ చేస్తున్న మత రాజకీయాలపై.. మంత్రి కొడాలి నాని తీవ్రంగా మండిపడ్డారు. తిరుమలను చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడేమైనా కట్టించాడా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా కాస్త పరుషపదాలు మాట్లాడారు. సీఎంగా …

Read More »

నాటి వైఎస్ బాటలోనే నేడు జగన్ ..?

ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు. గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం.. ప్రజల దగ్గరనే ఆ సమస్యలను పరిష్కరించడం కోసం తీసుకున్న నిర్ణయం రచ్చబండ. వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమంతో ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడిక్కడే పరిష్కరించేవారు. తాజాగా ముఖ్యమంత్రి …

Read More »

ఏపీలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

ఏపీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మండలంలోని అచ్చంపేట జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మలికీపురం నుంచి వస్తోన్న బస్సు విశాఖపట్టణం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు ముప్పై ఆరు మంది ప్రయాణికులున్నారు. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలు …

Read More »

పార్లమెంట్‌‌లో ఆ రెండు పచ్చపత్రికలను బ్యాన్ చేయాలంటున్న వైసీపీ ఎంపీ..ఎందుకో తెలుసా..!

చంద్రబాబు, లోకేష్‌ల బండారాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ, టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని బాబుగారు అనుకుల ప్రతికలు టార్గెట్ చేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అసహనం వ్యక్తం చేశాయి. అఖిలపక్షంలో విజయసాయిరెడ్డి అభాసుపాలు అంటూ బాబుగారి కులగురువు పత్రిక ఓ పచ్చకథనం అచ్చేసి విషం చిమ్మింది. అఖిల పక్షం భేటీలో …

Read More »

5 నెలల పాలనలో వైసీపీ సర్కార్ అమలు చేసిన అద్భుత సంక్షేమ పథకాలు ఇవే..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది. ఈ 5 నెలల కాలంలో సీఎం జగన్ ప్రజారంజక పాలనకు ప్రజల జేజేలు పలుకుతున్నారు. ఏడాదిపైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేర్చేందుకు సీఎం జగన్ సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో నవరత్నాలపథకాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, డ్వాక్రామహిళలు, యువకులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat