సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటున్న వారికి సెప్టెంబరు చివరి వారంలో రూ.10వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ …
Read More »కన్నా పోస్ట్ కు కన్నం వేసిన …సుజనా, సీఎం రమేష్
బీజేపీ లో చేరిన టీడీపీ మాజీ నేత, ఎమ్.పి సుజనా చౌదరి చక్రం తిప్పుతున్నట్లే ఉంది.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుపుకుని ఆయన రాజధానిలో పర్యటిస్తున్నారు. సుజనా చౌదరి రేపు రాజదాని గ్రామాలలో తిరుగుతారని, కన్నా కూడా పాల్గొంటారని టీడీపీ మీడియాలో విస్తారంగా వార్తలు వచ్చాయి.అయితే సహజంగానే ఈ టూర్ లో సుజనా కు ప్రాదాన్యం వస్తుంది .కన్నా లక్ష్మీనారాయణ తోడు పెళ్లికొడుకు మాదిరి ఉంటారా?సుజనా వెంట వెళ్లినట్లు …
Read More »కోడెల శివప్రసాద్ ను కఠినంగా శిక్షించాలి…దగ్గుబాటి పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఫర్నిచర్ స్కాంపై విచారణ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్ను టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు తన ఇంటికి మళ్లించి అప్రతిష్టపాలైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన పురంధేశ్వరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. అందుకు …
Read More »ఏపీ బీజేపీ నేతలు టీడీపీకి మద్దతుగా మాట్లాడొద్దు.. సుజనా, కన్నాకు అక్షింతలు
ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి ఒక్కసారిగా పెంచింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మత మార్పిడులు పెరుగుతున్నాయంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీ సర్కారుకు మధ్య తేడా లేకుండా పోయిందంటూ వ్యాఖ్యానించారు. జగన్ చెప్పేవి కిందిస్థాయిలో జరగడం లేదని, జగన్ వచ్చిన తర్వాత ఏపీలో మత మార్పిడులు ఎక్కువయ్యాయన్నారు. జగన్ …
Read More »క్రీడాకారులపై వరాలు కురిపించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రీడాకారులపై వరాలు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాకాలు అందించాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు …
Read More »కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు..?
గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్కు పాల్పడ్డారంటూ …
Read More »రాజధానిలో భూములు కొన్నందుకేనా ఇంతప్రేమ.. సీమప్రజల కష్టాలపై ఒక్కసారి అయినా నోరు విప్పావా
తాజాగా రాజధాని విషయంలో జరుగుతున్న వివాదంపై మాజీమంత్రి పరిటాల సునీత స్పందించారు. దీనిపై రాయలసీమ ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో 20 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మీరు గత ఐదేళ్లుగా మంత్రిగా ఉన్న మీరు మన రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ ని మంగళగిరికి తరలిస్తే నోటమాట మాట్లాడలేదు.. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సు ప్రకారం, శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో పెడితే హైకోర్టు రాయలసీమలో …
Read More »తెలుగు తేజం పీవీ సింధును అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ..!
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ఇండియాకు చేరుకున్నారు. సోమవారం రాత్రి స్విట్జర్లాండ్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో సింధు మాట్లాడుతూ… ‘దేశానికి మరిన్ని మెడల్స్ అందిస్తా. అభిమానుల అందరికి ధన్యవాదాలు. దేశంలోని ప్రజల అందరి ఆశీస్సులు, ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు’ సింధు తెలిపింది. తరువాత పీవీ సింధు ప్రధాని నరేంద్ర …
Read More »సునీతమ్మ అమరావతి కోసం ఆమరణ దీక్ష చేస్తుందంట…!
ఏపీ సీఎం జగన్ అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోనే అభివృద్ది కేంద్రీకృతం కావడంతో ముఖ్యంగా హైదరాబాద్ మినహా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం మళ్లీ పాత స్టైల్లోనే అభివృద్ది అంతా అమరావతిలోనే కేంద్రీకృతం అయ్యేలా ప్రయత్నించాడు. అయితే ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..చంద్రబాబుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ ఏం చెప్పాడో తెలుసా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలవరం..రాజధాని గురించి తమ ఆలోచనలు..జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో సమర్పించిన ఒక అఫిడవిట్ ను జగన్ ఆయుధంగా మలచుకుంటున్నారని తెలుస్తుంది. దీనినే చంద్రబాబు పైన రివర్స్ అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి. అసలేం …
Read More »