ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ రికార్డు సృష్టించింది.అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.టీడీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని చెప్పాలి.ఎందుకంటే మరెక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో ఏకంగా 151సీట్లలో ఘనవిజయం సాధించింది.అంతేకాకుండా కాకుండా 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది,దీంతో ఇండియాలోనే వైసీపీ విన్నింగ్ మెజారిటీలో మూడో స్థానంలో ఉంది.ఇక వైసీపీ అభిమానులకు అవధులు లేకుండా పోయాయి.ఎక్కడ చూసిన ఆ …
Read More »కమ్మ రాజ్యం కడప రెడ్లు..విజయవాడలో వర్మ సంచలన వ్యాఖ్యలు
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు సంచలన సృష్టించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయ అంశాల గురించి స్పందించారు. “సైకిల్ చక్రం తిరిగి తిరిగి ఇప్పుడు పంచర్ అయ్యింది. ఎన్టీఆర్ జీవితం చివరి రోజుల్లో జరిగిన ఘటనల ఆధారంగా లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా తీశాను. ఎన్నికల కోడ్ తెలంగాణ లో ఉన్నా రిలీజ్ చేశాం, ఏపీలో అడ్డుకున్నారు. విజయవాడలో నా ప్రెస్ …
Read More »గెలుపు వార్త వినగానే జగన్ కు లండన్ నుండి కూతురు ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా..!
ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ రికార్డు సృష్టించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు మూగాబోయారు.లగడపాటి సర్వే తో ధైర్యంగా ఉన్న టీడీపీ..ఫలితాలు వచ్చినాక కంగుతిన్నారు.వైసీపీ 151 సీట్లు సాధించడంతో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది. అంతేకాదు వైసీపీ దెబ్బకు టీడీపీ మంత్రులు సైతం వెనకపడ్డారు. వైసీపీ ఏకంగా 22 ఏంపీ సీట్లు గెలవడంతో తెలుగు తమ్ముళ్లకు ఇప్పటికి ప్రశాంతంగా నిద్రపోవడం లేదంట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ …
Read More »వంగవీటి రాధా విషయంలో జగన్ అంచనా నిజమైంది..!
రాజకీయంగా పదేళ్ల పాటు వెనక్కివెళ్లిపోయిన రాధా ఇప్పుడు మరో ఐదేళ్లు మరింత వెనక్కి వెళ్లిపోయారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా మొత్తం నాలుగు పార్టీలు పారి ఇప్పుడు రాజకీయంగా టెంపరరీ రిటైర్మెంట్ ను తానే తీసుకున్నాడన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రంగా వారసుడిగా ఓ బలమైన సామాజివకర్గం అండదండలు తనకు ఉన్నాయని ఆయన భావించినా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాధాను ఎవ్వరూ పట్టించుకోలేదు.ఇప్పటికే రాజకీయంగా …
Read More »నెల్లూరుకు మనం చేసిన అన్యాయం ఏమిటి..చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఉండవల్లిలో తన నివాసంలోనే ఉంటున్నారట.టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు,ఎంపీలు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నారు.పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు తదితర విషయాలు కొరకు చర్చిస్తున్నారట.ఈరోజు ఆదివారం మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ చంద్రబాబును కలిసారు.అనంతరం నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసారు.మనం నెల్లూరుకు చాలా …
Read More »ప్రధాని నరేంద్రమోదీ జగన్ భుజం తట్టి ఏం చెప్పాడో తెలుసా..?
దేశ రాజధాని ఢీల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్న జగన్.. నేరుగా లోక్కల్యాణ్మార్గ్లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్ ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి …
Read More »1991 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్స్కూల్ పూర్వ విద్యార్థులు డిజిటల్ బోర్డులతో జగన్ కు స్వాగతం
ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అదినేత వైఎస్ జగన్ తొలిసారిగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా ఆయనకు బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అపురూపంగా స్వాగతం పలికారు. 1991 నాటి ఫొటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలను రూపొందించారు. ప్రౌడ్ ఆఫ్ యు జగన్ అంటూ ఆయనను స్వాగతించారు. మెట్రో రైలు పిల్లర్ల వద్ద డిజిటల్ బోర్డులను అమర్చారు. …
Read More »సీఎం కేసీఆర్, జగన్ భేటీపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ల మధ్య …
Read More »నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ధైర్యంగా ఉండాలి..జగన్ ప్రభుత్వం వచ్చింది
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఐదేళ్ళు పాలనలో ఏమీ చేసింది లేదని ప్రజలే నిరూపించారు.బాబు పాలనలో ప్రజలు అందరు కూడా నష్టాల్లో కూరుకుపోయారు తప్ప ఎన్నడు లాబాలు అయితే చూడలేదు.ఒక్క రైతులే కాదు అన్ని శాఖలు సంబంధిన వారు ఆకరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడ్డారు.దీనికి ప్రతిఫలమే ఇప్పుడు చంద్రబాబు ఓటమని చెప్పాలి.మరీ ఇంత దారుణంగా ఓడిపోయాడంటే అర్ధంచేసుకోండి చంద్రబాబు ని ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో.దీనిపై …
Read More »వైఎస్ జగన్ కు ఢిల్లీలో ఘన స్వాగతం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించేదుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఘన స్వాగతం లభించింది. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రధాన రోడ్లపై నిలుచుని ఆయన రాకకోసం గంటలతరబడి ఎదురుచూశారు. వారి అభిమాన నేత రాకతో ఢిల్లీ వీధుల్లో వైఎస్ జగన్ …
Read More »