Home / ANDHRAPRADESH (page 649)

ANDHRAPRADESH

తల్లిపాలు తాగి కామంతో చూసే నీ చూపు ఉన్నతమా..మంత్రి ఆదినారాయణరెడ్డి..!

మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత అన్నదమ్ములను కూడా మోసం చేశాడని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. స్వార్ద రాజకీయాలకోసం ఆది నారాయణరెడ్డి పార్టీ మారారని ఆయన అన్నారు. తోడు–నీడగా వెన్నంటే నిలిచిన అన్నదమ్ములను మోసం చేశారని, వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకునేందుకు వక్రబుద్ధి చూపారని ఆయన అన్నారు. అంతేకాదు నీచమనస్తత్వం కల్గిన మంత్రికి తమ నేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ని విమర్శించే అర్హత లేదని …

Read More »

 ఐదు వందల బైకులతో ర్యాలీగా వెళ్లి రఘురాజుతో పాటు ఎంతంమంది వైసీపీలోకి చేరారో తెలుసా

ఏపీలో ప్రతిపక్షపార్టీ వైసీపీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైసీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీలో …

Read More »

నంద్యాల ముస్లిం యువకులకు జగన్ భరోసా…మన ప్రభుత్వం రాగానే కేసులు ఎత్తేస్తా

ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే బెయిల్‌పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైఎస్‌ జగన్‌ను కలిశారు.శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్‌ చేసారని …

Read More »

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వైఎస్‌ జగన్‌..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత ,వైసీపీఅధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ నేడు ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌, పెందుర్తి నియోజకవర్గంలోని గుల్లేపల్లిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. అంతేకాకుండా పలువురు విశ్రాంత అధ్యాపకులను వైఎస్‌ జగన్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ …

Read More »

శ్రీరెడ్డికి మరో ఛాన్స్‌…

టాలీవుడ్‌పై విరుచుకుపడడానికి శ్రీరెడ్డికి మరో ఛాన్స్‌ దొరికింది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌ మీడియాకెక్కి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో స్పందించింది. సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందని, శివాజీరాజాపై అప్పట్లోనే శ్రీరెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి విషయంలో శివాజీరాజా తీరు అభ్యంతరకరమని నరేష్‌ ఇప్పుడు తాజాగా చెప్పాడు. దాంతో శ్రీరెడ్డికి మళ్లీ …

Read More »

జగన్ ని కలిసి గంటాను కలిసిన మాజీ డీజీపీ.. బలపడుతున్న అనుమానాలు.. వైసీపీ, జనసేనల్లో

మాజీ డిజిపి సాంబ‌శివ‌రావు ఓ వ్యూహంతో ముందుకెళుతున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీల అధినేత‌ల‌తో ఆయ‌న స‌మావేశాలు జ‌రుపుతున్న తీరుతో అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాజాగా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతో సాంబశివరావు భేటీ కావడం అంద‌రిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయ్. డీజీపీ ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత మాజీ డిజిపిని గంగ‌వ‌రం పోర్టు ఛైర్మ‌న్ గా చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి 20నిమిషాలు చర్చించడం చర్చనీయాంశమైంది. ఈలోపే తమ …

Read More »

కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు..వైఎస్‌ జగన్‌ ను చూస్తుంటే చంద్రబాబుకి నో నిద్ర

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైసీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ …

Read More »

ముస్లింల ఓట్లు కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముస్లిం ఓట్ల కోసం చంద్ర‌బాబునాయుడు కొత్త వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. పోయిన ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటి చేసిన ముస్లిం అభ్య‌ర్ధుల్లో ఒక్క‌రు కూడా గెల‌వ‌లేదన్న విషయం అందరికి తెలిసిందే. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో ముస్లింలకు మంచి చేయడంతో ఇప్పుడు వైసిపిని ముస్లిం మైనారిటీలు బాగా ఆధ‌రించారు. తెలుగుదేశంపార్టీ, బిజెపిలు పొత్తులు పెట్టుకోవ‌టాన్ని కూడా ముస్లింలు వ్య‌తిరేకించారని కూడా తెలుస్తుంది. నాలుగేళ్ళు బిజెపితో …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 140 సీట్లు..!

ఏపీలో జరగబోయో సాధరణ ఎన్నికల్లో 140 సీట్లు గెలిచి, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని వివరించారు. వైఎస్ జగనేమో పాదయాత్రలో ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ప్రతీ ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కి …

Read More »

చంద్రబాబుని ప్రశ్నలతో బయపెట్టిన నాయకుడు ఎవరో తెలుసా?

చంద్ర‌బాబునాయుడుకు మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌వాలు విసిరారు. రూ. 1.30 ల‌క్ష‌ల కోట్లను రాష్ట్రంలో దేనికి ఖ‌ర్చు చేశారో చెప్ప‌గ‌ల‌రా ? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం వేరు వ్యాపారం వేరని చెప్పిన చంద్ర‌బాబు మాత్రం ప్ర‌భుత్వంతో వ్యాపారం చేస్తున్నార‌ట‌. చంద్రబాబు నిజాలు చెప్పి ఏరోజైన ప‌రిపాల‌న చేసాడా అంటూ విమర్శించాడు. ఎందుకంటే, చంద్ర‌బాబు గురించి ఉండ‌వ‌ల్లికి కొత్త‌గా ఎవ‌రో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబు చేస్తున్న వ్యాపారాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat