ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.ఎందరో రాజకీయ ఉద్ధండులున్న గుంటూరు జిల్లా రాజకీయాల్లోకి ఓ ఎన్నారై మహిళ సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఆమె పొలిటికల్ ఎంట్రీనే హాట్ టాపిక్గా మారింది. ఆమె పేరు విడదల రజనీకుమారి. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు ఇటీవల సుపరిచితురాలయ్యారు. …
Read More »వైసీపీలో చేరాల్సిన కొండ్రు మురళి టీడీపీ లోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా..!
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. తన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని పార్టీనేతలను టీడీపీ లో చేర్చుకున్నారు. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి …
Read More »ఏపీ లో మెట్రో దూసుకెల్తుందా?
టీడీపీ అధికారంలోకి రాగానే జరగాల్సిన ప్రాజెక్ట్…విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు దక్షిణ కొరియాకు సంబంధించిన కొన్ని సంస్థలు ముందుకువచ్చాయి. అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. రూ.8 వేల కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ రూపొందించారు.దీనికి సంభందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం పెట్టుకోవాలని భావించగా,కేంద్రం నుండి ఎటువంటి సహాయం …
Read More »టీడీపీ అధికారంలో ఉంటే ఏ దారునానికైన రెడీనా?
ఈరోజుల్లో ప్రేమిస్తే సరిపోదు దానిని సాదించినవాడే గొప్పవాడు.ప్రేమించిన వాడికోసం చెప్పగానే ముందుగా అడిగేది వాళ్ళది ఏ కులం? ఇలా పరువు పెళ్లి చేసుకోవడం వల్ల నవవరుడి ప్రాణంమీదకు తెచ్చింది. కృష్ణ జిల్లా బందరు మండలం చిన్నాపురానికి చెందిన వడ్డి హరిసాయి ఆక్వా ఫుడ్ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తునాడు.అదే గ్రామానికి చెందిన ఓ మండల స్థాయి టీడీపీ నేత తమ్ముడు కాగిత నారాయణ కూతురు కాగిత శోభనతో అతనికి మూడేళ్ల …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర 2800 కిలోమీటర్లు..!
నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ఎండకడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోజు ఆయనతో పా వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ఈ ప్రజాసంకల్పయాత్రలో శుక్రవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర @2800 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా… విశాఖ జిల్లా …
Read More »వైసీపీకి సీనియర్ నేత రాజీనామా..!
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ సూర్యప్రకాశరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం విజేత హోటల్ లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్ళుగా వైసీపీ పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కానీ పలు అవమానాలకు..తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు ఇలా చేస్తే పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తాం. అట్లాంటీది సొంతపార్టీ వాళ్ళే చేస్తే …
Read More »వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!
ఆయన దాదాపు పదేళ్ళుకుపైగా టీడీపీలో ఉన్న నేత.. అంతేనా రెండు సార్లు కౌన్సిలర్ గా .నాలుగేళ్ళుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు.. అప్పుడు అధికారం లేనపుడు పార్టీకోసమే పని చేశారు. ఇప్పుడు అధికారమున్న కానీ ఏనాడు కూడా పార్టీకోసమే పని చేశాడు తప్పా తన స్వార్ధం కోసం పని చేయలేదు. అలాంటి నేత ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. ఇంతకు ఎవరు అని ఆలోచిస్తున్నారా.. …
Read More »టీడీపీ బిగ్ షాక్…30 ఏళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ నేత వైసీపీలోకి..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది . అధికారంలో టీడీపీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఆసక్తి రేపుతుంది. తాజాగా వైసీపీలోకి మరో టీడీపీ నేత చేరబోతున్నారు. వైసీపీలోకి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ప్రస్తుత టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టిని బుధ వారం కావలి పట్టణంలోని నమస్కార్ హోటల్లో …
Read More »బుగ్గన నెగ్గుతాడా.? ప్రతాప్ ప్రతాపం చూపిస్తాడా.? డోన్ లో పరిస్థితి ఏంటి.?
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం.. కేఈ కుటుంబానికి కంచుకోట అయిన డోన్ లో బుగ్గన 2014లో గెలిచారు. డోన్, ప్యాపిలి, బేతంచర్ల మండలాలున్నాయి. 2లక్షల 20వేల ఓట్లున్నాయి. డోన్ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు గెలిచారు.. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి గెలిచారు. త్రాగునీటి సమస్యలతో జనం అల్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదు. పార్టీ పరంగా మంచి గ్రిప్ ఉంది. పార్టీలో స్పోక్స్ పర్సన్ గా …
Read More »అలా జరిగితే టీడీపీ కార్యకర్తలే తరిమి కొడతారా.? సీనియర్లు ఎందుకు సీరియస్ అవుతున్నారు.?
మరోసారి చంద్రబాబునాయుడి రాజకీయ చాణక్యం స్పష్టంగా అర్ధమవుతోంది. చంద్రబాబు గోల్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అందుకోసం కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని.. అలా వెళ్లి ఆ ప్రయోజనం తాను పొందాలని.. కాంగ్రెస్ తో కలిసి వెళ్లటం వల్ల అటు తెలంగాణలో టీఆర్ ఎస్ ను ఎదుర్కోవడంతోపాటు.. ఇటు ఏపీలో బీజేపీని దెబ్బ తీయెచ్చనే భావన.. దీనికోసం చంద్రబాబు చాలా పెద్ద స్కెచ్ వేసారు.. ఏపీలో బీజేపీ అన్యాయం …
Read More »