Home / ANDHRAPRADESH (page 670)

ANDHRAPRADESH

తిరుపతికి మాత్రమే ఎమ్మెల్యే.. తిరుమలకు కొండకి కాదు..!

తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శ్రీవారి ఆలయంలో అవమానం జరిగింది. మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుదామని ఎంతో ఆశతో వస్తే ఆలయంలోకి అనుమతి లేదన్నారు. మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఆలయంలో మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుగుణమ్మను టీటీడీ అధికారులు అనుమతించలేదు. టీటీడీ పాలకమండలి ‌సభ్యులను అనుమతించి తనను ఎందుకు అనుమతించరని, టీటీడీ అధికారుల తీరుపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో …

Read More »

వేడెక్కిన ప్రకాశం రాజకీయాలు.. బలరాంతోపాటు కుమారుడికి టికెట్.. ఆందోళనలో టీడీపీ

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి విధేయుడు, టీడీపీలో బలీయమైన నాయకుడు అయిన కరణం బలరాం వైసీపీలో చేరనున్నారనే వార్తలు తరచుగా వస్తూనే ఉన్నాయి. గత ఎన్నికల్లో అద్దంకి నియోజక వర్గంలో టీడీపీ తరపున పోటీచేసిన బలరాంపై వైసీపీ తరుపున గొట్టిపాటి గెలిచారు. అనంతరం రవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎన్నికల నాటికి ఎలాగైనా బలరాంను వైసీపీలోకి తీసుకోవాలని వైసీపీ జిల్లా నాయకులు కూడా ప్రయత్నించారు. ఇది …

Read More »

నారా లోకేశ్‌ మరో లేటెస్ట్ కామెడీ..!

వచ్చే ఏడాది(2019) కల్లా ఏపీ రాష్ట్రంలో అక్షరాలా రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవలి కాలంలో పదేపదే ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను గమనిస్తే, లోకేశ్‌ ప్రకటనలు ఎంత వాస్తవ దూరంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఐటీ ఆధారిత ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యల్ప ప్రగతిని సాధించినట్టు పొరుగు రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే …

Read More »

‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ జగన్‌’

నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మేధావి వర్గం అభిప్రాయపడింది. ‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ జగన్‌’ అనే అంశంపై ప్రవాసాంధ్రులు (ఎన్‌ఆర్‌ఐ) ఆదివారం అనంతపురంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా వెనుకబడిన ఏపీ అభివృద్ధి ప్రత్యేక హోదానే ఏకైకమార్గమని ప్రారంభం నుంచి …

Read More »

చిన్నారుల నుంచి.. వృద్ధుల వ‌ర‌కు..!

వైఎస్ఆర్ జిల్లాలోని ల‌క్కిరెడ్డిప‌ల్లి మండ‌లం ఈడిగ‌ప‌ల్లి గ్రామంలోని రేష‌న్ షాపు ఇది. ఇక్క‌డ బియ్యం, పంచ‌దార‌తోపాటు మ‌ద్యాన్ని కూడా అమ్ముతున్నారు. రేష‌న్ షాపు స‌రుకుల‌తోపాటు.. అడుగ‌డుగునా.. మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నా అధికారుల‌కు చీమ‌కుట్టిన‌ట్ల‌యినా లేదు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయ‌కుల క‌నుస‌న్న‌ల్లోనే ఈ దందా జ‌రుగుతుండ‌టంతో అధికారులు ఆ వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. సివిల్ స‌ప్లై శాఖ కూడా చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇష్టారీతిన బెల్టుషాపుల ద్వారా …

Read More »

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌..!

సీఆర్డీఏ జారీ చేసిన అమ‌రావ‌తి బాండ్ల‌కు గిరాకీ ఏర్ప‌డింది. బ్యాంకుల‌కంటే అధికంగా వ‌డ్డీ చెల్లిస్తామ‌ని చెప్ప‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు స్టాక్ మార్కెట్‌లో బాండ్ల‌కు మంచిన వ‌డ్డీ 10.32 శాతం సీఆర్డీఏ ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో బ‌ఢా పెట్టుబ‌డిదారులు సీఆర్డీయే బాండ్ల‌ను భారీగా కొనుగోలు చేశారు. మార్కెట్‌లో ఇచ్చే వ‌డ్డీకంటే అద‌నంగా మూడుశాతం రావడం ప్ర‌భుత్వ‌మే గ్యారెంటీగా నిల‌వ‌డంతో షేర్ మార్కెట్‌లో డ‌బ్బులు పెట్టేవారంతా అమ‌రావ‌తి బాండ్ల‌లో …

Read More »

స్వాతంత్ర్యదినోత్సవం నాడు చంద్రబాబు చేసిన “నాలుగు” తప్పులు.. జగన్ ఏం చేసారో తెలుసా.?

భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. జాతీయ పతాకావిష్కరణలతో పాటు ఊరూరా జాతీయ గీతం మారుమోగుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులందరూ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఆజెండాలకు వందనం చేసారు. ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా నుండి టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి. ఆ తర్వాత మారిన కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీనుండి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మేడా టీడీపీ పార్టీకి గుడ్ …

Read More »

అల్లూరి సీతారామ‌రాజు కుటుంబ స‌భ్యుల‌కు.. వైసీపీ అరుదైన గౌర‌వం..!

విశాఖ జిల్లా ఎర్ర‌వ‌రంలో జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ఇవాళ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల్గొన్న విష‌యం తెలిసిందే. స్వాతంత్య్ర వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు కుటుంబ స‌భ్యుల‌ను వైఎస్ఆర్‌సీపీ నాయ‌కులు స‌న్మానించారు. అల్లూరి సీతారామ‌రాజు త‌మ్ముడు స‌త్య‌నారాయ‌ణ రాజు కుమారుడు వెంక‌ట సుబ్బారావు, కుమార్తె స‌త్య‌వ‌తిల‌ను స‌త్క‌రించారు. వారికి అల్లూరి సీతారామ‌రాజు చిత్ర‌ప‌టాన్ని బ‌హుక‌రించారు వైసీపీ నేత‌లు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌మ ప్రాంతంలో స్వాతంత్య్ర …

Read More »

బ్రాహ్మణి తీరుపై విమర్శల వర్షం..!

నారా బ్రాహ్మణిపై విమర్శల వర్షం కురుస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి నారాలోకేశ్ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంటి ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే బ్రాహ్మణి కూడాఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేశ్ ఒకమంత్రిగా ప్రజలసమక్షంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం మంచిదే కానీ ఓ కుటుంబ కార్యక్రమం మాదిరిగా ఇంట్లో ఆ కార్యక్రమం చేయడంవ అందునా పోలీసు అధికారులు బ్రాహ్మణికి సెల్యూట్ చేస్తుండడం పట్ల విమర్శలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat