Home / ANDHRAPRADESH (page 652)

ANDHRAPRADESH

వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని వైసీపీ నేత ఏం చేసాడో తెలుసా?

కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు.వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.నియోజకవర్గం వ్యాప్తంగా లక్ష చీరలను పేదలకు పంపిణీ చేశారు. మూలపాడులో వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు.వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమాని చేపట్టామని తెలియజేసారు.ఇక్కడే కాకుండా రాష్ట్రమంతట ఆయనకు నివాళులర్పించారని చెప్పారు. …

Read More »

ఇద్దరు ఒక్కటవ్వడంతో ఆనందంలో అభిమానులు…

నందమూరి హరికృష్ణ మరణించడంతో చాలామంది అభిమానులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సన్నిహితులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా అన్న చనిపోవడంతో బాలకృష్ణ అన్నీ తానే చూసుకుంటూ హరికృష్ణ అంత్యక్రియలలో పాల్గొని హరికృష్ణ ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ని ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంలో నందమూరి అభిమానులకు కొంత ఊరట కలిగింది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వివాదాలు ఉన్నట్టు…అందుకే రామారావు గారి …

Read More »

నేడు ఏపీలో హాట్ టాపిక్ ఇదే..వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో వైసీపీలోకి

ఒక‌ప్పుడు నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన మాజీ మంత్రి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మ‌రాడు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి… కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి… ఇప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు వైసీసీలో చేరుతున్నార‌ని స‌మ‌చారం. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో …

Read More »

వైఎస్సార్‌కు ఘన నివాళి..జనసంద్రమైన ఇడుపులపాయ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా అదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ జనసంద్రమైంది. ఉదయం నుంచే అభిమానులు వేల సంఖ్యలో ఘాట్ కు చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో మాజీ ఎంపీలు …

Read More »

నా జీవితం అంకితం: వైఎస్‌ జగన్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను ఆయన తనయుడు, ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా అంతకుముందు వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని …

Read More »

చంద్రబాబు పై సంచలన వ్యాక్యలు…అంబటి

మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి వైయస్ అని,ఆలోచించని తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు తెలిపారు.అందుకే వైఎస్‌ను ముస్లిం సోద‌రులు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. నారా హమారా –టీడీపీ హమారా సభలో త‌మ డిమాండ్లపై ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తే వారిపై దేశ ద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయించారంటూ టీడీపీ ప్ర‌భుత్వంపై మండి పడ్డారు. చంద్రబాబు ముస్లిం ద్రోహి,దేశ ద్రోహి అని ఆయన …

Read More »

రెండు రాష్ట్రాలలో సీట్లు సర్దుబాటు అయిపోయిందా?

రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోతున్నాయా? అయితే ఇప్పుడు జరుగతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.ఇప్పటికే రెండు పార్టీల మ‌ధ్య పొత్తులు త‌ప్ప‌వ‌ని అంద‌రికీ తెలిసిపోతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు పార్టీలకు ఎన్ని స్ధానాలు కేటాయించాల‌నే విష‌య‌మై మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. పొత్తు లేకుంటే ఒంట‌రిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే ధైర్యం చంద్ర‌బాబుకు లేదనే విష‌యం అందరికీ తెలిసిందే. అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న …

Read More »

ఈ ప్ర‌ముఖుల‌ను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో గెలుస్తావా?

ఒక‌వైపు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ పడుతునాయి. ఇంకోవైపు అధికార తెలుగుదేశంపార్టీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపిల‌తో పాటు బిజెపి, కాంగ్రెస్, వామ‌ప‌క్షాలు ఎన్నిక‌ల‌కు రెడీ అంటున్నాయి. మ‌రి ఈ ప‌రిస్ధితుల్లో జ‌న‌సేన ఏం చేస్తోంది ? ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌సేన‌లో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా గ‌ట్టి పేరున్న నేత జ‌న‌సేన‌లో చేర‌లేదు. పోనీ ఆయా ప్రాంతాల్లో పేరున్న ప్ర‌ముఖుల‌వ‌రైనా చేరారా అంటే అదీలేదు. మ‌రి ఈ ప‌రిస్దితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను జ‌న‌సేన ఏ …

Read More »

క‌ల్యాణ్ రామ్ ,ఎన్టీఆర్‌ సంచలన నిర్ణయాలు

హ‌రికృష్ణ మ‌ర‌ణంతో నందమూరి వారి ఇంట విషాదం చోటుచేసుకుంది.హ‌రికృష్ణ ఓ పెళ్లి నిమిత్తం నెల్లురు వెళ్తుండగా న‌ల్గొండ జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ఆయ‌న మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.తండ్రి మరణాని ఇద్దరు కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయామని అన్నదమ్ములు కన్నీరు పెడుతున్నారు.తండ్రి చ‌నిపోయిన బాధ నుంచి వీరు కొలుకోవ‌డానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంతా భావించారు. కాని తమ‌ ఇంట్లో సమస్యల కారణంగా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో …

Read More »

టీడీపీ దాడులను ఖండించిన పెద్దారెడ్డికి రిమాండ్

వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కేతిరెడ్డి పెద్దారెడ్డికి గుత్తి జేఎఫ్‌సీఎం మంజులత 14 రోజుల రిమాండ్‌ విధించారు. రెండు రోజులుగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు అకారణంగా దాడులకు పాల్పడుతున్న విషయం అందరికి తెలిసినదే.దైర్యంగా నిలబడి దాడులను ఖండించినందుకు పెద్దారెడ్డిపై 147,148,448,354,307,506 రెడ్‌ విత్‌ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. గత గురువారం రాత్రి పెద్దారెడ్డిని తాడిపత్రి, యల్లనూరు పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat