Home / ANDHRAPRADESH (page 68)

ANDHRAPRADESH

స్కిల్ అండ్ హ్యూమ‌న్ రిసోర్సెస్‌కి అడ్ర‌స్‌గా ఏపీ: సీఎం జ‌గ‌న్

విజ‌య‌వాడ‌: ప‌్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో టీచ‌ర్లు పూర్తిగా విద్యార్థుల‌కు అందుబాటులో ఉండేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. టీచ‌ర్ల‌ను బోధ‌నేత‌ర కార్య‌క్ర‌మాల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని చెప్పారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌తో జ‌గ‌న్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మార్చి 15 నుంచి నాడు-నేడు కార్య‌క్ర‌మం కింద రెండో విడ‌త ప‌నులు మొద‌లు పెట్టాల‌ని సీఎం ఆదేశించారు. కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న జిల్లాల్లో టీచ‌ర్ …

Read More »

టికెట్ రేట్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం జీవో.. ఫిల్మ్ ఛాంబ‌ర్ ఫుల్ ఖుషీ!

హైద‌రాబాద్‌: ఏపీలో సినిమా టికెట్ల రేట్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన కొత్త జీవోపై ఫిల్మ్‌ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేసింది. స‌వ‌రించిన ధ‌ర‌లతో జీవో ఇష్యూ చేయ‌డంపై సీఎం జ‌గ‌న్‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ జీవో అంద‌రికీ సంతృప్తిక‌రంగా ఉంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యుల‌తో పాటు నిర్మాత‌లు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, సి.క‌ల్యాణ్‌, ఎన్వీ ప్ర‌సాద్ త‌దిత‌రులు మాట్లాడారు. …

Read More »

Ap Assembly-కీలక ప్రకటన చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

Read More »

బీఏసీ మీటింగ్‌లో అచ్చెన్నాయుడిపై జ‌గ‌న్ సీరియ‌స్‌

cm Jagan Series on Achennai at BAC Meeting,ap political news,ap news,dharuvu news,

అమ‌రావ‌తి: టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, టీడీఎల్పీ డిప్యూటీ లీడ‌ర్ అచ్చెన్నాయుడిపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. శాస‌న‌స‌భ బ‌డ్జెట్‌ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగానికి టీడీపీ స‌భ్యులు అడ్డుప‌డుతూ గంద‌ర‌గోళం సృష్టించ‌డ‌మే సీఎం ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. అసెంబ్లీ స‌మావేశాలు ఎన్నిరోజులు నిర్వ‌హించాల‌నే అంశంపై స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అధ్య‌క్ష‌త‌న బీఏసీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్‌లో సీఎం జ‌గ‌న్‌, టీడీపీ త‌ర‌ఫున అచ్చెన్నాయుడు, ఇత‌ర నేత‌లు …

Read More »

ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌తోనే రాష్ట్రం అభివృద్ధి: ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌

State development with decentralization of governance AP Governor Bishwabhushan,dharuvu news,ap politics,ap news

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో న‌డుస్తోంద‌ని పేర్కొన్నారు. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామ‌న్నారు. క‌రోనాతో దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తాయన్నారు. అయినా త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆప‌కుండా కొన‌సాగించింద‌ని చెప్పారు. …

Read More »

మూడు రాజ‌ధానులు మా విధానం.. దానికే క‌ట్టుబ‌డి ఉన్నాం: బొత్స స‌త్య‌నారాయ‌ణ

botsa satyanarayana comments on amavaravathi 3 capitals.dharuvu tv

అమ‌రావ‌తి: ఏపీలో మూడు రాజ‌ధానుల‌కే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి తేల్చి చెప్పారు. అమ‌రావ‌తిలో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ మూడు రాజ‌ధానులు త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని చెప్పారు. ఈ విష‌యంలో టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు త‌మ‌కు ప్రామాణికం కాద‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో రాజ‌ధానుల‌ అంశంపై బిల్లు పెట్టే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. ఇటీవ‌ల ఏపీ ఉన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో …

Read More »

నాడు అలా.. నేడు ఇలా… వైఎస్ సునీత తీరు…

ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాబాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదాంతం ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే. ఏపీ ప్రజల మన్నలను పొందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై వైఎస్ వివేకానందరెడ్డి తనయ సునీతమ్మ,ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలను పావులగా వాడుకోని ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బురద …

Read More »

టీడీపీలో విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకటరావు (102) కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన కూతురు నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో జన్మించిన ఈయన.. 1967, 1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. 1983లో దివంగత మాజీ ముఖ్యమంత్రి …

Read More »

Apలో సీఎం కేసీఆర్ కు ఫ్లేక్సీలు

జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయ‌న ఫోటోతో కూడిన ఓ ఫ్లెక్సీని ప‌వ‌న్ అభిమానులు విజ‌య‌వాడ‌లో ప్ర‌ద‌ర్శించారు. ఆ ఫ్లెక్సీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్, వంగ‌వీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ ఫోటోల‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. భీమ్లా నాయ‌క్ సినిమా …

Read More »

భీమ్లా నాయక్ పై చంద్రబాబు సంచలన ట్వీట్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లానాయక్’’ సినిమా విషయంలో ఏపీ అధికార వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ చిత్రంపై ట్వీట్టర్ వేదికగా బాబు స్పందిస్తూ… రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat