Home / ANDHRAPRADESH (page 692)

ANDHRAPRADESH

పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశాడంటూ..మరో హీరోయిన్ సంచలన వాఖ్యలు

జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌న్ను దారుణంగా మోసం చేశాడు. నాకు విడాకులు ఇవ్వ‌క ముందే మ‌రో యువ‌తితో సంబంధం పెట్టుకుని బిడ్డ‌ను కూడా క‌న్నాడు. ఈ విష‌యాల‌న్నీ జ‌గ‌మెరిగిన స‌త్యాలే. కానీ, అవ‌న్నీ తెలిసి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ మాత్రం న‌న్ను టార్గెట్ చేస్తూ.. తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. నాపై అబ‌ద్ధాలు రాస్తూ సోషల్ మీడియాలో అస‌త్య‌పు ప్ర‌చారం చేస్తున్నారు అంటూ …

Read More »

వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్ర చేస్తున్నహీరో ఎవరో తేలిస్తే..రోమాలు నిక్కబోడుచుకుంటాయి

దివంగత ముఖ్యమంత్రి మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను “యాత్ర” అనే పేరుతో తెరకెక్కిస్తున్నాడు యువ దర్శకుడు మహి వి. రాఘవ్. ఈ మూవీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలోమలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. బాహుబలి సినిమాతో మంచి పేరు తెచుకున్న ఆశ్రిత వేముగంటి వైఎస్ఆర్ సతిమని విజయమ్మ పాత్రలో నటిస్తున్నారు. వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో …

Read More »

వెలుగులోకి.. టీడీపీ ఎమ్మెల్యే అవినీతి భాగోతం..!

ఏపీ ప్ర‌భుత్వం కీలు బొమ్మ‌గా మారింది. ఒక ఎమ్మెల్యే చేస్తున్న దందాను నిలువ‌రించ‌లేక‌పోయింది. అధికార అండతో ఖ‌నిజ సంప‌ద‌ను అడ్డంగా దోచుకుంటుంటే.. యంత్రాంగం మౌనం దాల్చింది. విచార‌ణ‌కు ఆదేశించినా.. కాలు క‌ద‌ప‌ని అధికారుల‌పై హైకోర్టు క‌న్నెర్ర‌జేసింది. రిక‌వ‌రీ ఎందుకు చేయ‌లేద‌ని మండిప‌డింది. ఇంత‌కీ ఆ ఎమ్మెల్యే ఏం చేశాడు..? గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండ‌లం కోనంకిలో స‌ర్వే నెం.278/19బీలో 4.37 ఎక‌రాలు 279/30సీలో 189.31 ఎక‌రాలను సున్న‌పురాయి త‌వ్వ‌కానికి అసోసియేటెడ్ …

Read More »

‘జగన్‌ అనే నేను.. ముఖ్యమంత్రి అయ్యాక అవి లేకుండా చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా..’

‘జగన్‌ అనే నేను.. ముఖ్యమంత్రి అయ్యాక 2024 ఎన్నికల నాటికి మద్యం షాపులను లేకుండా చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా..’అని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మద్యం బెడదతో పదో తరగతి పిల్లలు సైతం వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చినరాజప్ప చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం 220వ రోజు …

Read More »

వైఎస్ జగన్ వ్యాఖ్యలు వెనకున్న కారణాలు ఏమిటి ? అసలేం జరిగింది ?

పాదయాత్రలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. జనసేనా అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది . తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకొంది . తన భర్త తనకు ద్రోహం చేసాడని, తాను బ్రతికి వుండగానే వేరే మహిళతో కాపురం …

Read More »

అనాడు ప్రత్యేక ప్యాకేజీకి మేమే ఒప్పుకున్నాం..కేఈ కృష్ణమూర్తి కీలక వాఖ్యలు

అదికారంలో ఉన్నకేంద్ర ప్రభుత్వం అనాడు ప్రత్యేక హోదాకు మించి ఇస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందనే హోదా అడుగుతున్నామన్నారు. ఈ విషయంలో చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని ప్రధానితో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఏపీ అంటే మోదీకి చులకన …

Read More »

ఏపీ హోంమంత్రిపై వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు..!

రాష్ర్టంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి నియోజకవర్గంలో ఆరు హత్యలు చోటుచేసుకోవడం టీడీపీ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ విమర్శించారు. పేదలకు రావాల్సిన పింఛన్లు కూడా అడ్డుకుంటారని, మిగతా పార్టీలకు అనుకూలంగా ఉన్నారన్న కారణంతో పేదలకు సైతం పింఛన్లు రాకుండా ఫోన్లు చేసి మరీ అడ్డుకుంటారని హోం మంత్రి చినరాజప్పపై వైఎస్‌ జగన్‌ పరోక్షంగా ఆరోపణలు చేశారు. 220వ రోజు …

Read More »

అనంతలో వైసీపీ మండల బుత్ కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం

అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు, పోలింగ్ బుత్ సభ్యులకు….ఓ విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని వజ్రకరూరులో గురువారం మధ్యాహ్నం (26-07-2018) న అనగ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వజ్రకరూరు మండల బుత్ కమిటీ సబ్యులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి,వైసీపీ రాష్ట్ర నాయకులు వై.శివరామిరెడ్డి, అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త పీడీ తలారి రంగయ్య , వైసీపీ రాష్ట్ర ప్రధాన …

Read More »

100 రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తాం..వైసీపీ ఎంపీ..!

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఇచ్చిన బంద్‌లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రజలను సీఎం నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.చంద్రబాబుకు ప్రత్యేక …

Read More »

వైఎస్ జగన్…నీవన్నది నిజం…నిజం..ఆంధ్ర మహిళా లోకం..!

ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి నీరాజనాలు పలుకుతున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే వ్యాఖ్యలు చేసినందుకు జేజేలు పలుకుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఇంత శ్రద్ద చూపిన జగన్ అధికారంలోకి వస్తే తమ గురించి మరింత ఆలోచిస్తారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని అంటున్నారు. నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat