Home / ANDHRAPRADESH (page 695)

ANDHRAPRADESH

చెరుకులపాడు శ్రీదేవి అక్రమ అరెస్ట్.. పత్తికొండలో ఉద్రిక్తత..!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ను పాటించాల్సిందిగా ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో …

Read More »

నిన్న‌టి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఎవ‌రూ చూడ‌ని దృశ్యం..!

ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొసాగుతోంది. త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం …

Read More »

20 మంది యువ‌తుల‌తో డ్యాన్స్ షో..!

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో కొత్త‌గా మ‌రో మ‌స్తీ క‌ల్చ‌ర్ బ‌య‌ట‌ప‌డింది. ఓ ఫంక్ష‌న్ హాల్లో విదేశీ యువ‌త‌ల‌తో బెల్లీ డ్యాన్స్ నిర్వ‌హించారు. నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేస్తూ అశ్లీల నృత్యాలతో చిందులేశారు. ఇప్పుడు అదే, దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ తంతు కాస్తా ఖాకీల కంట ప‌డింది. ప‌క్కా స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఎంట్రీ ఇచ్చారు. అక్క‌డ జ‌రుగుతున్న తంతంగం చూసి ఖాకీలే షాక‌య్యారు. బెల్లీ డ్యాన్స్‌తో లొల్లి చేసిన వారిని, నోట్లను …

Read More »

వైసీపీ ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంపై టీడీపీ స‌ర్కార్ ఉక్కుపాదం..!

ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేర‌కు ఇవాళ ఏపీ వ్యాప్తంగా బంద్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. మ‌రో ప‌క్క వైఎస్ఆర్‌సీపీ నేత‌ల‌ను, నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ త‌న అధికార బ‌లంతో పోలీసులను ఉప‌యోగించి అరెస్టులు చేసి తీసుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా కొంత వివాదాల‌కు తావిచ్చేలా క‌నిపిస్తోంది. …

Read More »

వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు

జర్నలిస్టులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ హామీ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయనీ, కానీ వాటిలో ఇళ్ల నిర్మాణాలకు టీడీపీ ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం ఆరోపించింది. ఇప్పుడు కొత్తగా సొంత స్థలాలు ఉన్న జర్నలిస్టులకే ట్రిపుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని టీడీపీ ప్రభుత్వం జీవో …

Read More »

“ఏరా… ఇక్కడే ఉంటే తంతా రేయ్” పరిటాల సునీత

అనంతపురంలోని బైపాస్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ను తనిఖీ చేసేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత వేళ్లారు. అక్కడ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు. అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని …

Read More »

ఎమ్మెల్యే రోజా చేసిన ప‌ని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

చిత్తూరు జిల్లా న‌గ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా నిరంత‌రం స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే మ‌రో సారి త‌న స‌మానవతా హృదయాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఏ ఉపాధి లేక ఆక‌లితో అల‌మ‌టిస్తున్న త‌మ‌ను ఆదుకోవాల‌ని వ‌చ్చిన‌ నిరు పేద‌ల‌కు.. ఎమ్మెల్యే రోజా ఉపాధిమార్గం చూపించారు. కాగా, ఇవాళ ఐదు మంది నిరుపేద‌ల‌కు చిరు వ్యాపారం పెట్టుకునేలా ఐదు చెక్క …

Read More »

పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా…!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 219వ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా పెద్దాపురం నియోక‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు జ‌నం వేలాదిగా త‌ర‌లి వ‌స్తున్నారు. టీడీపీ పాల‌న‌లో గ‌త నాలుగేళ్ల నుంచి తాము ప‌డుతున్న క‌ష్టాల‌ను జ‌న‌నేత‌కు చెబుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ త‌మ‌పై వివ‌క్ష చూపుతుంద‌ని కాకినాడ‌కు చెందిన ముస్లింలు వైఎస్ …

Read More »

చంద్ర‌బాబుకు బిగ్ షాక్‌.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర సామాన్యుల‌నే కాదు సెల‌బ్రెటీల‌ను కూడా ఆక‌ర్షిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌లపై పోరాటంలో భాగంగా వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయ‌డం సామాన్య‌మైన విష‌యం కాద‌ని, అందుకు గ‌ట్టి ప‌ట్టుద‌ల ఎన్ని క‌ష్టాల‌నైనా ఎదుర్కొనే ధీర‌త్వం ఉండాలంటున్నారు. వైఎస్ …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై సినీ న‌టుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించాలంటే ఒక్క వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితోనే సాధ్య‌ప‌డుతుంది, 2014 ఎన్నిక‌ల్లో 600 అబ‌ద్ధ‌పు హామీల‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు సంకుచిత బుద్ధితో ప్ర‌త్యేక హోదా జీవ స‌మాధి అయిపోయింది అని సినీ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌తో ఫోన్ మాట్లాడిన పోసాని కృష్ణ ముర‌ళీ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీకి ప్ర‌త్యేక హోదా బిల్లుపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat