బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అత్యంత విలాసవంతమైన ఇల్లనును ఖరీదు చేసినట్టు బీటౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు56 కోట్ల రూపాయల వ్యయంతో ఆ ఇంటిని కొన్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ముంబై 360 వెస్ట్లోని టవర్ బీలో 42, 43 ఫ్లోర్లలో విస్తరించి ఉన్న డూప్టెక్స్ హౌస్ను షాహిద్ కొనుగోలు చేశాడు. ఈ బిల్డింగ్లో ఆరు పార్కింగ్ స్లాట్స్ను షాహిద్కు కేటాయించారు. ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆ ఫ్లాట్ …
Read More »ప్రజల గురించి ఆలోచించే వాడివే.. అయితే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జన ప్రగతే ధ్యేయంగా.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్కు బాసటగా తామున్నామంటూ ప్రజలు నిరూపించుకుంటున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా, జగన్ ఇస్తున్న హామీలపై నమ్మకం పెరుగుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. …
Read More »వైఎస్ ఆర్ క్యాంటిన్ లు ఏర్పాటు..ఎమ్మెల్యే రోజా
ప్రముఖ నటి , వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందని నేపద్యంలో ఆమె సొంతగా వైఎస్ ఆర్ క్యాంటిన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఆమె ఈ విషయం చెప్పారు.నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని రోజా చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె అన్నారు. …
Read More »అనంతపురంలో కానిస్టేబుల్ ఆస్తి 10కోట్లు…
ఏపీలో ఈ మద్య అవినీతి తిమింగలాలు కుప్పలు కప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన్న ఆరోపణలతో జిల్లాలోని గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్ ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించారు. కానిస్టేబుల్ ఇల్లు, ఆర్టీఏ ఆఫీస్తో పాటూ మొత్తం ఐదుచోట్ల నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో 2.09లక్షల డబ్బు, కేజీ బంగారం, 1.5 …
Read More »బ్రేకింగ్: వైసీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..!!
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్పై ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం దారుణమని, వారు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే …
Read More »ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కొత్త తరహా మోసం..!
శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందింది.. రెండేళ్ల కిందట అధికార టీడీపీ పార్టీలోకి ఫిరాయించారు. తన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న వాహనాలపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కన్నేశారు. అయితే, మువ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతి …
Read More »ప్రత్యేక హోదా కోసం .. వైసీపీ కార్యకర్త బలి..!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న రాష్ట్ర బంద్లో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా, ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా బుట్టాయగూండెంలో జరిగిన బంద్లో వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతోపాటు బుట్టాయగూడెం పార్టీ కార్యకర్త కాకి …
Read More »ప్రముఖ పత్రిక తాజా ఇంటెలిజెన్స్ సర్వే చంద్రబాబుకు చెమటలు..!
ఆంద్రప్రదేశ్ లోని 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టడానికి ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా గట్టి మద్దతుగా నిలిచాయి. ఎక్కువగా సీట్లు కైవసం చేసుకున్న ప్రాతం ఇదే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం 34 స్థానాలుండగా దాదాపుగా 25 స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఐదు ఎంపీ స్థానాల్లోనూ నాలుగింటిని సైకిల కూటమి కైవసం చేసుకుని ఆ తర్వాత వైసీపీ నుండి గెలిచినఅరకు ఎంపీకి కొత్తపల్లి గీతకి కూడా …
Read More »దేశ రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వైఎస్ జగన్
ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్న వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ కి ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తొలి నుండి పోరాడుతున్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్. ఇప్పుడు ఈ పేరు దేశ రాజకీఆల్లో సంచలనంగా మారిన పేరు. నేడు అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్న పేరు. ఏపికీ ప్రత్యేక హోదా విషయంలో.. ప్రత్యేక హోదాక ఢిల్లీలో ప్రత్యేక పోరాటాలు …
Read More »చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రోజా అరెస్ట్..144 సెక్షన్
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్ను పాటించాల్సిందిగా ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో …
Read More »