Home / ANDHRAPRADESH (page 698)

ANDHRAPRADESH

ఏపీలో మరో పడవ ప్రమాదం..!

ఆంధ్రప్రదేశ్‌లో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల్లో జరిగిన ఘోర ప్రమాదాలు మరవకముందే.. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.సంతబొమ్మాళి మండలం ఉమిలాడ సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో బొల్తాపడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బోటులోని ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు.ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు …

Read More »

36 సంవత్సరాలు టీడీపీలో ఉన్న వ్యక్తి..పరిటాల వారి అక్రమ సంపాదన గురించి వెల్లడి

‘‘పరిటాల కుటుంబ సభ్యులు 1993లో సైకిళ్లలో తిరిగేవారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి స్కార్పియోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఇన్‌చార్జీలుగా నియమించుకుని పరిటాల కుటుంబం నియంత పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని టీడీపీ సీనియర్‌ నేత, రాప్తాడు మండల మాజీ కన్వీనర్‌ నెట్టెం లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఎం.బండమీదపల్లిలో …

Read More »

హ‌వ్వా.. హ‌వ్వా.. వీరు మ‌న ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..!

హ‌వ్వా.. హ‌వ్వా.. వీరు మ‌న ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..! అంటూ టీడీపీ ఎంపీల వ్య‌వ‌హార‌శైలిపై నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, నెటిజ‌న్లు టీడీపీ ఎంపీల వ్య‌వ‌హార‌శైలిపై చ్ఛి.. చ్ఛీ.. అనేంత‌లా స్పందించ‌డానికి కార‌ణం లేక‌పోలేదు మ‌రీ. ఇంత‌కీ టీడీపీ ఎంపీలు అంత‌లా ఏం చేశార‌నేగా మీ డౌట్‌..? ఈ ప్ర‌శ్న‌కు నెటిజ‌న్లే స‌మాధానం చెబుతున్నారు. వారు చెబుతున్న స‌మాధానం ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. ఇక అస‌లు విష‌యానికొస్తే, శుక్ర‌వారం నాడు …

Read More »

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుస్తుంద‌న్న భ‌యంతోనే చంద్ర‌బాబు అవిశ్వాస తీర్మానం..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న భ‌యంతో, ప్ర‌జ‌ల‌ను భ‌మ్య‌పెట్టి, సానుభూతి పొంది ఎలాగైనా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపొంది, మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌న్న త‌లంపుతోనే ఏపీ అధికార టీడీపీ పార్టీ కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. 2016 సెప్టెంబ‌ర్‌, న‌వంబ‌ర్ మాసాల్లో ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేస్తూ ఆ వ్య‌క్తి న‌వ్వులు పూయించాడు. ఏపీకి ప్ర‌త్యేక …

Read More »

పదవులు ఆశించి పార్టీలోకి రాలేదు.. వైఎస్ జగన్‌ సిద్దాంతాలు నచ్చి వచ్చా

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూల్ జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధార్థరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధికోసం …

Read More »

ఏపీ బంద్‌..!

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీ బంద్‌.. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మునుప‌టికంటే ఉద్య‌మాల‌ను తీవ్ర‌త‌రం చేయ‌నుంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న (మంగ‌ళ‌వారం) ఏపీ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తూ ప్ర‌క‌ట‌న జారీచేసింది. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. …

Read More »

సోష‌ల్ మీడియాలో చంద్రబాబు పై వైర‌ల్‌ న్యూస్

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవిశ్వాసం పేరుతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారా?  త‌నంత తానుగా ఘ‌ర్జిస్తున్నాన‌ని, కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని వ‌ణికించే సామ‌ర్థ్యం క‌ల‌వాడిని అని త‌న అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుంటున్నారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన 18 హామీలు అపరిష్కృతంగా …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరిన ప్రతి ఒక్క్రరిని ఓడిస్తా..వైఎస్ జగన్ శపథం

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ కడప జిల్లా ఇడుపులపాయ నుండి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్రకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చి ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికి వైఎస్ జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’216 రోజులుగా విజయవతంగా కొనసాగుతుంది. ‘జగన్‌ …

Read More »

చ‌ట్ట స‌భ‌ల్లో అరుదైన సంఘ‌ట‌న‌..!

దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ ప‌రిధిలోగ‌ల పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. అయితే, టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో భ‌గంగా ఒక అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌ను చూసిన వారంతా బ‌హుశా.. చ‌ట్ట స‌భ‌ల్లో ఇది ఒక అరుదైన సంఘ‌ట‌నగా చెప్పుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్ న్యూస్..వైసీపీలో చేరిన భూమా కుటుంబం

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ఆళ్లగడ్డ, నంద్యాల పేర్లను చాటి చెప్పిన కుటుంబం భూమా కుటుంబం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌ రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో యువతకు ప్రాధాన్యత కల్పించిన దివంగత సీఎం ఎన్టీరామారావు పిలుపునందుకొని భూమా కుటుంబం టీడీపీలోకి ఆరంగ్రేటం చేసింది. అయితే ఊహించని విధంగా హఠాత్మరణాలు భూమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat