ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సొంత కుంపటిలోనే ఎదురుగాలి వీస్తుంది.ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ,మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ఎదురుతిరుగుతున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయిన మోదుగుల వేణు గోపాల్ రెడ్డి టీడీపీ సర్కారు మీద విరుచుకుపడ్డారు. See Also:జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..! …
Read More »తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు..? వైసీపీ ఎమ్మెల్యే
2019 జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పార్లమెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు? అని …
Read More »చంద్రబాబుకి ఏడుగురు మంత్రులు బిగ్ షాక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు ఉంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.గత కొన్నాళ్లుగా ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ ప్రత్యేక హోదా గురించి గల్లీ నుండి ఢిల్లీ …
Read More »జగన్ పాదయాత్రలో భారీ అనుచరవర్గంతో వైసీపీలోకి మాజీ మంత్రి తనయుడు..!
ఏపీలో ప్రస్తుత రాజకీయ సమీకరణలు రాకెట్ వేగం కంటే స్పీడ్ గా మారిపోతున్నాయి.ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా క్లారిటీ లేకుండా రాజకీయ వర్గాల అంచనాలకు కూడా అందకుండా తయారవుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి అత్యంత పట్టున్న జిల్లాలలో ఒకటి కృష్ణా జిల్లా ..అట్లాంటి కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి బిగ్ షాక్ తగలనున్నది.అందులో భాగంగా జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత ,మాజీ …
Read More »ఆమరణ నిరహార దీక్షలో…మేకపాటికి అస్వస్థత..ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి..!
ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఏపీ భవన్లో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైయస్ అవినాష్రెడ్డి, మిథున్రెడ్డిలు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఆమరణ నిరహార దీక్షకు దిగిన వైసీపీ …
Read More »చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..ఆ ఏడు ప్రశ్నలివే..!!
గత కొంతసేపటి క్రితం వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు కు వైఎస్ జగన్ సవాల్ విసురుతూ.. ఏడు సూటి ప్రశ్నలు సంధించారు . ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబు ఉందా? అంటూ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ విసిరిన ఆ ఏడు ప్రశ్నలివే.. ప్రత్యేక …
Read More »పవన్ సినిమాలో ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ..వైఎస్ జగన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గత కొంతసేపటి క్రితం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ కార్యక్రమాలు చేశారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఒక ట్వీట్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమో, చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడు బయటకు వచ్చి వెళ్లిపోతారన్నారు. వపన్ విషయంలో …
Read More »ఈనెల 8న గండి బాబ్జీ తిరిగి వైసీపీలోకి..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల వారిగా రాజకీయం వేడెక్కుతుంది. ఎక్కడ ఎవరు నిలబడతారో…ఎక్కడ ఎవరికి టిక్కెట్ వస్తుందో తెలియక..ఏ పార్టీ అయితే బలంగా ఉందో అందులోకి వలసలు పెరిపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు రాజకీయ నేతలు వైసీపీలోకి వలసల పర్వం మొదలైయ్యింది. ఎక్కడ పాదయాత్ర జరుగుతుందో అక్కడ చాలమంది టీడీపీ, ఇతర పార్టీ నేతలు వైసీపీలో చెరారు. మరోపక్క 2014 తర్వాత …
Read More »2019ఎన్నికలకు పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ అభ్యర్థి ఖరారు ..!
కరుడుగట్టిన కమ్యూనిస్టు, చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తెను వైసీపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు యత్నిస్తున్నారు. వీలైతే ఆమెను పాడేరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలోకి నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పాడేరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో తిరిగి మహిళా …
Read More »ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనేత ,ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు శుక్రవారం ఉభయ సభలు నిరవదికంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే.అయితే గత పన్నెండు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమల్లో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూనే ఉంది.అయితే లోక్ సభ స్పీకర్ సభ ఆర్డర్ లో లేదని సభను వాయిదా …
Read More »