ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలను వెలుగులోకి తెచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కాగా, సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ నాడు ఇందిరాగాంధీకి చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించానంటూ వ్యాఖ్యలు …
Read More »వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే “చంద్రబాబు, లోకేష్” జైలుకే! పక్కా సాక్ష్యలు ఇదిగో
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరికొన్ని రోజుల్లో రణరంగంగా మారనుంది. చూసుకుందాము నువ్వా..నేనా అనే విదంగా వచ్చే ఎన్నికలపై విసురుతున్నసవాళ్లు అన్ని పార్టీల నాయకులు. మన రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీని నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది. టీడీపీ అదికారంలో ఉండి కూడ , ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హమీల్లో 6 అంటే 6 కూడ నేరవేర్చలేదు. రైతులు. మహిళలు, …
Read More »అఖిల్ ఆశలకు గండి కొట్టిన స్టైలిష్ స్టార్..!!
అఖిల్ అవకాశానికి గండి కొట్టిన స్టైలిష్ స్టార్..!! అదేంటి అక్కినేని వారబ్బాయికి, అల్లువారబ్బాయి గండికొట్టడమేంటి అనుకుంటున్నారా..? అవును, అఖిల్ అవకాశానికి స్టైలిష్ స్టార్ గండికొట్టాడు. అయితే, ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో కొరటాల శివ వరుస విజయాలతో దూసుకుపోతు ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అంతేకాకుండా, కొరటాల శివ తీసింది మూడే సినిమాలు అయినా, ఆ మూడింటిలో రెండు చిత్రాలు తెలుగు సినిమా జాబితాలో టాప్ – 5లో నిలిచాయి. …
Read More »ఎంపీ కొత్తపల్లి గీతకు ప్రాణహాని..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన ఎంపీ కొత్తపల్లి గీత ప్రాణానికి హాని ఉందని ఆమె దేశ రాజధాని ఢిల్లీ నగర పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో కొంతమంది గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. నేను లోక్ సభకు హాజరుకాకుండా ఉండాలని ..లేకపోతే దాడికి పాల్పడతామని వార్రు బెదిరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం …
Read More »కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో ఎంపీ సుజన రహస్య భేటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఇటివల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సుజన చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారు అని వార్తలు దేశ రాజధాని ఢిల్లీలో ..జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటివల ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి పోవడంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలుగా …
Read More »బీజేపీ, టీడీపీ రాజీ వెనుక అసలు రహస్యం..!?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించే క్రమంలో.. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షల కోట్ల నిధులను పక్కదారి పట్టించారా..? అంతటితో ఆగక ఆ నిధులన్నింటిని హవాలా రూపంలో విదేశాలకు తరలించారా.? అందులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు, మంత్రుల వాటా ఎంత..? ఈ భారీ కుంభకోణంలో 2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టిన బీజేపీ, జనసేన నేతల వాటా ఎంత..? …
Read More »చంద్రబాబు..నారా లోకేష్ పై సంచలన వాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి
పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం స్వభావం ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత ..వందకు పైగా సినిమాలకు కథ మాటలు రాసిన రచయిత.ఆయన ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ఒకటైన టీవీ9 కి ఇటివల ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో పోసాని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత …
Read More »అసెంబ్లీకి వచ్చే దమ్ము లేనోడు..!! సీఎం అవుతాడా..??
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హేళన చేశారని, కానీ, అదే పట్టిసీమతో సీఎం చంద్రబాబు లక్షల …
Read More »వెలుగులోకి టీడీపీ హత్యలు..!!
టీడీపీ, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన పార్టీ. అయితే, గత సాధారణ ఎన్నికల్లో అమలు కాని హామీలని తెలిసినా.. వెన్నుపోటు రాజకీయాల్లో రాటుదేలిన చంద్రబాబు కుట్రపూరితంగా ప్రజలను వంచించి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని యావత్ ప్రపంచం కోడై కూసిన విషయం తెలిసిందే. టీడీపీ అలా అధికారం చేపట్టిందో..! లేదో..! అప్పట్నుంచి.. ఇప్పటి వరకు తమకు ఎదురొచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు …
Read More »చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ నాదగ్గరకు నేరస్తులు రావాలంటే భయపడతారు.రాష్ట్రంలో ఎటువంటి అవినీతి అక్రమాలు చేసే నేరస్తులు లేకుండా చేయాలన్నదే తన అభిమతం అని చెప్పారు.దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన జగన్ టీమ్ కొన్ని సాక్ష్యాలను ,ఫోటోలను చంద్రబాబుతో ఉన్న నేరస్తుల గురించి రాస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు.అది ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఒక లుక్ వేయండి ..ఉన్నది …
Read More »