అందితే జుట్టు…అందకపోతే కాళ్లు…అవసరం కోసం ఏదైనా తాము మాట్లాడగలం…తాము మాట్లాడిందే నిజం అనుకుంటారు అన్నట్లుగా వ్యవహరించే టీడీపీకి దిమ్మతిరిగి బొమ్మ కనబడే షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా…అదే పంచ్ తిరిగి ఆయనకు తగిలింది.టాలీవుడ్ హీరోలకు హీరోయిన్ల అందాలను వర్ణించడం తప్పా హక్కుల కోసం పోరాటం చేయరా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అవార్డులు రాకపోతే …
Read More »వైఎస్ జగన్ 117వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం..!
ప్రజాసమస్యలపై పోరాడుతూ, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ..వాటి గురించి క్లుప్తంగా ప్రజలకు వివరిస్తున్నాడు. వైఎస్ జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు శివారు నుంచి 117వ రోజు పాదయాత్ర మొదలుపెట్టారు …
Read More »వైఎస్ జగన్.. ఓ జప్ఫా..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా అస్సలు పనికిరాడు, అతను ఓ జప్ఫా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కాగా, ఇటీవల జలీల్ ఖాన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి, అలాగే, అమరావతి …
Read More »వైఎస్ జగన్ 117వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఇదే..!
ప్రజాసమస్యలపై పోరాడుతూ, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ..వాటి గురించి క్లుప్తంగా ప్రజలకు వివరిస్తున్నాడు. 116 రోజు (మంగళవారం ) ఈరోజు ఉదయం పెదనందిపాడు శివారు నుంచి ప్రారంభించి, అక్కడ నుంచి రాజుపాలెం …
Read More »పవన్ కల్యాణ్ పై సంచలన వాఖ్యలు చేసిన…నారా లోకేశ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ పై విమర్సలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పవన్ వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్ పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పవన్ కల్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదని… ఏపీ ప్రజలకు ఎవరేంటో తెలుసని చెప్పారు.ఈ నాలుగేళ్లలో జరిగిన అబివృద్ది హైదరబాద్ లో కూర్చున్న వారికి ఏమి కనిపిస్తుందని ఆయన అన్నారు. …
Read More »చంద్రబాబు సర్కార్పై సీబీఐ ఎటాక్..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సీబీఐ ఎటాక్, సీబీఐ మొదటి ఎటాక్ ఆ ఐదుగురి పైనే. అదేంటి నిప్పునని చెప్పుకునే చంద్రబాబుపై సీబీఐ ఎటాక్ చేయడమేంటి అనుకుంటున్నారా..? అవును, ఇప్పుడు ఏ సీనియర్ జర్నలిస్ట్ బ్లాగ్లో చూసినా ఈ వార్తే వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ ముందుగా డేగ కన్ను ఉంచింది. గత సంవత్సరం రోజులుగా …
Read More »జగన్ ట్రెండ్ సెట్టర్ ..వైసీపీ శ్రేణులు కాలర్ ఎగరవేసుకునే వార్త ..!
ఆయన ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవం.తొమ్మిదేళ్ళ టీడీపీ అరాచక పాలనపై సమర శంఖం పూరించి బాబును చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన మహానేత .ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి .ఆయన తనయుడు అంటే ఎలా ఉండాలి ..ఏసీ కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలి .తండ్రి ఆస్తుల వాటాల కోసం ఆరాటపడాలి .కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో …
Read More »ప్రతీ ఒక్కరీ రోమాలు నిక్కపొడుచుకొనేలా ”జగన్ ధైర్యం”..!!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయట. ఇప్పుడీ వార్తే సోసల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియా కథనానికి కారణాలు కూడా లేకపోలేదు మరీ. ఓ సారి ఆ కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే -కన్ఫామ్ చేసిన యెల్లో మీడియా ..!
ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర మీడియాల్లో అత్యధికంగా ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో నడుస్తాయి అని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పే ప్రధాన మాట.అంతటి విశ్వాసమైన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైసీపీ …
Read More »లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!
ఏపీ అధికార పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక అంశం మీద సొంత సర్వేలు చేయించుకోవడం అలవాటు అనే సంగతి తెల్సిందే.గత నాలుగు ఏండ్లుగా తమ పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారు అని ..అంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ..ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించడం కష్టమే అని గతంలో చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా.తాజా రాజకీయ పరిస్థితులపై ,సిట్టింగ్ …
Read More »