Home / ANDHRAPRADESH (page 854)

ANDHRAPRADESH

ప్ర‌త్యేక హోదాపై జ‌గ‌న్ పోరాటం అద్భుతం :చ‌ల‌సాని శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు ఇవాళ మీడియా ముఖంగా చంద్ర‌బాబు స‌ర్కార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను వంచించ‌డంలో చంద్ర‌బాబుకు సాటి ఎవ్వ‌రూ రార‌ని, చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌న్నీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఎలా మోసం చేయాల‌నే త‌ప్పా.. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ నాడూ ఆలోచ‌న చేయ‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ప్ర‌త్యేక హోదా తెచ్చే …

Read More »

అమ్మ మన ఊరికి ఎవరు వస్తున్నారని కూతురు అడగ్గా..అమ్మ ఏం చెప్పింది…ఆ బాలిక వైఎస్ జగన్ తో ఏం చెప్పింది..!

ఆ ఊరికి పోయో దారి పోడవునా..ఎటు చూసినా అశేశ ప్రభంజనం. మద్య,మద్యలో అభిమానంతో ఒక పోటో అంటూ వందల మంది సెల్ఫీలు..మేడా మిద్దె, చెట్టూ పుట్ట అన్నీ కిక్కిరిశాయి. తమ కష్టాలు వినేందుకు.. కన్నీరు తుడిచేందుకు ప్రజా సంకల్పయాత్రతో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ రాక కోసం సూర్యుడు పొడవకముందే పల్లెలన్నీ జనంతో పోటెత్తాయి. అడుగడుగునా పూలబాటలతో స్వాగతం పలికాయి. తమ బాధలను నిండు మనసుతో …

Read More »

ఆ ముగ్గురు ఫిరాయింపు ఎంపీలు బ్యాక్ టూ హోమ్ ..!

వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీల పరిస్థితి ముందు చూస్తె నోయ్యి ..వెనక చూస్తె గొయ్యి అన్నట్లుగా తయారైంది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన నోట్ల కట్టలకు ,ప్రాజెక్టులకు ఆశపడి వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.వారిలో ఎంపీలు ఎస్పీవై రెడ్డి ,కొత్తపల్లి గీత,బుట్టా రేణుక ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం …

Read More »

మోకాళ్లపై నడిచినా.. జగన్‌ సీఎం కాలేడు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టి వ‌ర‌కు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం చేయ‌ని ప్ర‌య‌త్నాలంటూ లేవ‌ని ఏపీ కార్మిక‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిప‌క్షంలో ఉండి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా కోసం ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఏందేందీ.. మీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా..? 2016లో చేశారా..? 2017లో చేశారా..? 2018లో చేశారా..? …

Read More »

ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదు..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు..హోదాకు సమానమైన నిధులు ఇవ్వడమే ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ ప్రముఖ చానెల్ తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఇటీవల పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ ఫలితాలు..విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్‌) ఫలితాలు ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గేట్‌ వే హోటల్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 4,14,120 మంది టెట్‌ పరీక్ష రాశారని, పేపర్-1లో 57.88 శాతం, పేపర్-2లో 37.26 శాతం.. పేపర్-3లో 43.60 శాతం మంది అర్హత సాధించారని గంటా తెలిపారు. ఫలితాల వివరాలనుఈ ఫలితాలను https://cse.ap.gov.in, aptet.apcfss.in లో చూడవచ్చని …

Read More »

రూ.50 కోట్ల‌కు ప్ర‌జారాజ్యం టిక్కెట్లు అమ్ముకున్న నీవా..!! రాష్ట్రాన్ని ఉద్ద‌రించేది..??

రూ.50 కోట్ల‌కు ప్ర‌జారాజ్యం టిక్కెట్లు అమ్ముకున్న నీవా.. రాష్ట్రాన్ని ఉద్ద‌రించేది..?? అన్నద‌మ్ముళ్లు ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టారు. స‌రే. పార్టీ పెట్టారు ఒప్పుకుంటా..!! ఆ పార్టీలోకి సినిమా అభిమానుల‌ను రెచ్చ‌గొట్టి మ‌రీ లాక్కున్నారు. అంత‌టితో ఆగ‌క, ప్ర‌తీ మెగా అభిమాని నుంచి పార్టీ ఫండ్ అంటూ డ‌బ్బులు వ‌సూలు చేశారు. అలా ఒక్కో అభిమాని నుంచి వ‌సూలు చేసిన న‌గ‌దుతో కోట్ల‌కుపైగా సొత్తును వెన‌కేసుకున్నారు. పార్టీ పెట్టి ప్ర‌జ‌ల …

Read More »

చంద్రబాబు అవినీతిపై పవన్ కళ్యాణ్ మోదీకి పిర్యాదు ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ప్రధానమంత్రి నరేందర్ మోదీకి పిర్యాదు చేశారు.ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడుతో …

Read More »

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జ్యోతుల …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు మొదలైంది.వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు లో పాదయాత్ర చేస్తున్నాడు . SEE ALSO :ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..! SEE ALSO …

Read More »

సీఎం కేసీఆర్ కు 6..సీఎం చంద్రబాబుకు 2 మార్కులు -టాలీవుడ్ స్టార్ హీరో ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల నాలుగు ఏళ్ళ పాలనపై ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్కులు వేశారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ను అడిగిన బాబు పాలన బాగుందా..కేసీఆర్ పాలన బాగుందా అని అడిగిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat