వైసీపీలోకి సీఎం స్థాయినేత.. డేట్ ఫిక్స్..!! అవును, ఏపీ బీజేపీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు చురుగ్గా పాల్గొన్న ఆ నేత ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ విషయంలో ప్రధాని మోడీ, చంద్రబాబు …
Read More »”జగన్తో ఏకీభవించిన పవన్ కల్యాణ్”..!!
చంద్రబాబు విషయంలో.. జగన్తో ఏకీభవించిన పవన్ కల్యాణ్..!! ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో లక్ష కోట్లరూపాయలకు పైగా పాల్పడ్డారు. ఓటుకు నోటు కేసుతో హైదరాబాద్ను విడిచి అమరావతికి మకాం మార్చిన చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని లక్ష ఎకరాల భూమిని తన బినామీల పేరుతో రిజిస్ర్టేషన్ చేయించాడు. రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని చంద్రబాబు బినామీలైన టీడీపీ నేతల …
Read More »గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
ఇవాళ గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే.ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఉతికి ఆరేశారు.సీఎం గా చేసిన అనుభవం ఉందని చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వబోవమని స్పష్టం చేశారు. see also :ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది …
Read More »లోకేష్ అవినీతిని బట్టబయలు చేసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు వేదికగా జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై మరియు అయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు.సభలో పవన్ మాట్లాడుతూ..” 2014లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు.ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి లారీ రూ .15వేలు చేశారు..2019ఎన్నికల్లో …
Read More »పవన్ కళ్యాణ్ సభలో భారీ తొక్కిసలాట..15మంది పరిస్థితి విషమం
గుంటూరు వేదికగా జనసేన పార్టీ తమ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి పవన్ అభిమానులు తరలివచ్చారు.అయితే సభకు వచ్చిన వేల మంది జనసేన కార్యకర్తలు,అభిమానులు ఒక్కసారిగా సభావేదిక వైపుకు దూసుకువచ్చారు. దీంతో భారీ కేడ్లు విరిగిపోయాయి .మరో పక్క భారీ తోక్కిసలాట జరిగింది .ఈ తొక్కిసలాటలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు.. కొంత మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.15 మందికి …
Read More »అర్ధరాత్రి చంద్రబాబు కలలోకి వైఎస్ జగన్ రాగనే…లేచి నిలబడి..!
తమ కష్టాలను ఆలకించి, తమ కన్నీరును తుడిచేందుకు ప్రజాసంకల్పయాత్రగా తరలివచ్చిన ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ కు ఎదురేగి స్వాగతం పలికారు. మా ఆశవు నీవేనయ్యా.. మారాజువు నీవేనయ్యా అంటూ అక్కున చేర్చుకున్నారు. కన్నీటితో సేద్యం చేసినా గిట్టుబాటు ధర రాక రైతులు.. ఉద్యోగం రాక, భృతికి నోచుకోక నిరుద్యోగులు.. వృద్ధాప్యంలో భరోసా ఇచ్చే పింఛన్లు అందక పండుటాకులు.. పెరిగిన నిత్యావసరాల ధరలతో సంసారాన్ని ఈదలేక …
Read More »ఇది రైతులపట్ల జనసేన ప్రేమ ..సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేపులు ..!
ఇటు టాలీవుడ్ అటు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న వార్త .ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇదే నెలలో నాలుగు ఏళ్ళ కిందట అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ జనసేన .జనసేన పార్టీ గురించి ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ ,నటుడు అయిన కత్తి మహేష్ ఒక ఆడియో టేపును బయటపెట్టాడు .ఈ ఆడియోలో జనసేన …
Read More »ఏపీలో టీడీపీ దెబ్బకు యూపిలో బీజేపీ ఓడిపోయిందంట..!
ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ఇంకా మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా సంతోషం పడుతోంది.ఏపీ దెబ్బకు యూపిలో బిజెపి ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలతో టిడిపి ప్రకటనలు చేయించింది.దీనిపై టీవీలలో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆంజనేయులు, బండారు సత్యనారాయణలు ఒక ప్రకటన చేస్తూ ఏపీ దెబ్బకు బిజెపికి యూపిలో ఎదురు దెబ్బతగిలిందని అన్నారు. ఎపికి అన్యాయం చేసినందున గోరక్ …
Read More »ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది ..!
ఆయన జననేత ..ఎక్కడకి వెళ్ళిన ఏ సినిమా హీరోకి కానీ ఏపీలో ఏ రాజకీయ నాయకుడికి ముఖ్యంగా సీఎం కి రాని జనసందోహం అక్కడకి వస్తుంటారు.దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత ..వైసీపీ …
Read More »జగన్ పై ఈడీ/సీబీఐ పెట్టిన కేసు కొట్టివేత ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ అభిమానులను ఖచ్చితంగా ఇది శుభవార్తే.అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. See Also:40ఏళ్ళ ఇండస్ట్రీ …
Read More »