Home / ANDHRAPRADESH (page 905)

ANDHRAPRADESH

అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్‌లానే..!! : మ‌ంచు మోహ‌న్‌బాబు

సినీ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాకుండా చంద్ర‌బాబు నాకు మిత్రుడు కాదు.. అంత‌కు మించిన బంధువూ కాదు. మేం ఇక‌పై క‌ల‌వ‌ము కూడాను. అంటూ మంచు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also : ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియ‌సాయిరెడ్డి అయితే, ఇటీవ‌ల …

Read More »

నాడు ప్రధాని ..నేడు రాష్ట్రపతి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఆరా ..టీడీపీ నేతల్లో మొదలైన ఆందోళన ..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్రను చేపట్టడంతో ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 82 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ తో పాటు కొన్ని వేల మంది ప్రతి రోజు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే తెలుగు రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. తొలిసారి సుదీర్ఘ పాదయాత్రను …

Read More »

ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియ‌సాయిరెడ్డి

దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఎంపీ వియ‌సాయిరెడ్డి ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీపై సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు. మ‌రో సారి టీడీపీ ఫార్టీ ఫిరాయింపుల‌కు భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు.ఇదే విష‌యంపై రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లసి ఫిర్యాదు చేశారు. 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు గనుక అధికార పార్టీ అయిన టీడీపీలోకి వస్తే ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తామని టీజీ వెంకటేశ్ ఆఫర్ చేసినట్లు …

Read More »

ఏపీ బంద్ పై వైఎస్ జగన్ ఆసక్తికరమైన ట్వీట్

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగిన విషయం తెలిసిందే .. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు..ఈ క్రమంలో ఏపీ బంద్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక.. సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ …

Read More »

ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతున్న బొత్స..!

అంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఒకప్పుడు ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడు.దివంగత సీఎం  వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత మంత్రిగా ఉంటూ పీసీసీ పదవిని కూడా నిర్వహించారు.ఉత్తరాంధ్రను శాసించే స్థాయికి ఎదిగారు .కానీ రాష్ట్ర విభజన అంశం ఆయన్ను బాగా దెబ్బతీసింది. SEE ALSO : ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..! కిరణ్‌కుమార్‌ రెడ్డితో విభేదాలు …

Read More »

ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..!

ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ …

Read More »

అమెరికా స‌ర్వే సంస్థ ఫ‌లితాలు : టీడీపీ..? వైసీపీ..? జ‌న‌సేన‌..? కాంగ్రెస్‌..?

కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ వివ‌రాలనుబ‌ట్టి, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా ఇటీవ‌ల ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే మోడీ స‌ర్కార్ ముంద‌స్తు ఎన్నిల‌కు వెళ్లే యోచ‌న‌లో ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ మోడీ స‌ర్కార్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే ఏ ఏ రాష్ట్రంలో ఎవ‌రెవ‌రు అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న …

Read More »

ప్ర‌త్యేక హోదాపై గ‌ళ‌మెత్త‌ని.. ”ఓటుకు నోటు బాబు”

ఓటుకు కోట్లు కుమ్మ‌రిస్తూ పోలీసుల స్టింగ్ ఆఫ‌రేష‌న్‌లో అడ్డంగా దొరికిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికీ ప్ర‌త్యేక హోదా గ‌ళ‌మెత్త‌డం లేదు. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తే క‌లిగే లాభాల‌తో త‌మ బ‌తుకులు మారుతాయ‌న్న రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. ఇదిలా ఉండ‌గా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న అనుకూల సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌త్యేక హోదా బ‌దులు.. ప్ర‌త్యేక ప్యాకేజీ పోస్టుల‌ను …

Read More »

జగన్‌ పాదయాత్ర ఎలా జరుగుతుంది..?అరా తీసిన రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఇవాళ ( గురువారం ) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కలిశారు.ఈ సందర్బంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ప్రజసంకల్ప యాత్ర గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. see also : ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ… వైసీపీ పార్టీ నుండి గెలిచి అధికార టీడీపీ పార్టీ లో చేరిన …

Read More »

సొంత గూటికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ ..

ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం టీడీపీలో చేరిన ఫిరాయింపు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీల ప్రస్తుత పరిస్థితి ముందు చూస్తే నోయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ఉంది.ఎన్నికల సమయంలో అధికారం కోసం అరువందలకు పైగా హామీలను కురిపించి…తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తోక్కడమే కాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతునే మరోవైపు విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat