Home / ANDHRAPRADESH (page 906)

ANDHRAPRADESH

ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,సాక్షీ మీడియా గ్రూపు చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రానున్నారా..?.గత ఏడు ఏండ్లుగా పార్టీని ఒంటి చేత్తో నడుపుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఆయన తల్లి గారైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఆమెకి తోడూ …

Read More »

పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!

ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధన కోసం ఒక జేఏసీను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలుస్తాను అని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. see also :62,907 పోస్టులకు నోటిఫికేషన్ …

Read More »

బంద్ చేస్తున్న వారిపై పోలీసుల ముందే టి.డి.పి ఎమ్మెల్యే బూతు..! వీడియో వైరల్

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్‌లు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే విద్యార్థులు, నేతలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు ఆరంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని అన్ని డిపోల ఎదుటా సీపీఐ, సీపీఎం, వైసీపీ నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులకు అడ్డంగా నిలబడి నిరసన …

Read More »

విదేశాల నుండి ఫోన్లో వాకబు చేసిన చంద్రబాబు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గత ఎనబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ గల్లీలో ఉన్న టీడీపీ నేతల దగ్గర …

Read More »

గుండు కొట్టించుకున్న టీడీపీ ఎమ్మెల్యే

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు లోక్ సభలో నిరసనలు వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి   పిలుపునిచ్చింది.ఈ సందర్బంగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వినూత్నంగా నిరసన చేపట్టారు. ఉయ్యూరులో చేపట్టిన నిరసన …

Read More »

ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ (పాలిటిక్స్‌)అవార్డులు… రేసులో టీడీపీ టాప్‌..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చేసిని వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చంద్ర‌బాబు ధ‌ర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో కాద‌ని.. ఢిల్లీలో ప్రత్యేక‌హోదా కోసం చేయాల‌ని మండి ప‌డ్డారు. తాజాగా కాకినాడ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న చంద్ర‌బాబు ఇక‌నైనా నోరుతెర‌వాల‌ని.. లేక‌పోతే ఆంధ్రా ప్ర‌జ‌ల్ని మోసం చేసిన వ్య‌క్తిగా చ‌రిత్ర‌లో మిగిలిపోతార‌ని.. ఏపీ ఇంత తీవ్ర‌మైన అన్యాయం జ‌రుగుతుంటే.. ముఖ్య‌మంత్రి …

Read More »

చంద్ర‌బాబు అవినీతిని పాల‌న‌ను.. ఒక్కముక్క‌లో తేల్చేశారు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అటు కేంద్ర ప్ర‌భుత్వం (బీజేపీ)తోపాటు ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం (టీడీపీ) చేసిన అన్యాయాన్ని నిర‌సిస్తూ వామ‌ప‌క్షాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చిన విష‌యం విధిత‌మే. వామ‌ప‌క్షాలు చేస్తున్న ఈ బంద్‌కు వైసీపీ అధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌న సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను సైతం వామ‌ప‌క్షాల బంద్‌కు మ‌ద్ద‌తు తెలిపే …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాకింగ్ ట్రీట్‌మెంట్…ఇప్పుడు జ‌గ‌న్ గుర్తుకొస్తున్నాడా..?

వైసీపీ పార్టీ మీద గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీ ఎమ్మెల్సీ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి నుండి తీవ్ర అవ‌మానం జ‌రిగింది. రాజ‌మండ్రి కార్పోరేష‌న్ స‌మావేశంలో ఆదిరెడ్డి అప్పారావుని గోరంట్ల నోటికొచ్చిన‌ట్టు తిట్టడంతో గంద‌ర‌గోళంగా త‌యారైంది. ఇటీవ‌ల జ‌రిగిన మీడియా సమావేశంలో అప్పారావు మాట్లాడుతూ… తాను రాజమండ్రికి చాలా నిధులు తెచ్చానని చెప్పారు. అయితే ఇదే విష‌యాన్ని గోరంట్ల‌ కార్పొరేషన్ సమావేశంలో ప్ర‌స్తావిస్తూ.. తన నియోజకవర్గంలో నీకేం …

Read More »

గాలి ముద్దు కృష్ణమ చనిపోయే కలవరించింది ఇతన్నే ..ఎవరతను ..ఎందుకు ?

టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు అనారోగ్యానికి గురై హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.అయితే గాలి ముద్దు కృష్ణమ నాయుడు చనిపోయే చివరి రోజుల్లో ఒక వ్యక్తి గురించి తెగ కలవరించాడు అని గాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇటివల తన గుండెకు సర్జరీ చేయించుకున్న గాలి నివాసాన్ని తిరుపతికి షిఫ్ట్ చేశారు.అప్పటి నుండి గాలి …

Read More »

గాలి ముద్దు కృష్ణమ చివరి కోరిక తీర్చలేకపోయిన బాబు..

ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు పుత్తూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఆరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat