ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది .రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో కృష్ణా జిల్లా రాజకీయాలు రాజకీయవర్గాలకే కాదు ఏకంగా రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టదు.మొత్తం ఏపీ పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా ఉండే కృష్ణా జిల్లా టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కష్టమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.ఈ విషయం తెగేసి చెప్పాలని ఆ పార్టీ …
Read More »మరికొద్దిసేపట్లో మోడీతో టీడీపీ ఎంపీలు భేటీ
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం స్థానం దక్కకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో టీడీపీ నేతలతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అయితే ఆయనతో జరిగిన సమావేశం ఫలితం లేకపోవడంతో..పార్లమెంటులో తమ నిరసనలు కొనసాగుతాయని టీడీపీ …
Read More »దేశ చరిత్రలో అత్యంత అన్యాయమైన రాజకీయా నాయకుడు చంద్రబాబు
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన ప్రభజనం మద్య కొనసాగుతుంది. ఇందులో భాగంగా 80వ రోజు సోమవారం కోవూరు శాసనసభా నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు..ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసలు టీడీపీ నేతలు చేస్తున్నది రాక్షస పాలన అని ద్వజమెత్తరు.అంతేగాక …
Read More »ఏపీలో 2019 ఎన్నికల్లో అధికారం ఎవరిదో..ఏ జిల్లాలో ఎన్ని సీట్లో …! తేల్చిన మరో జాతీయ సర్వే..!!
2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గ పడుతున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు ఎవరి బలాబలాలు ఎంత..? అధికార పీఠం దక్కించుకునేది ఎవరు అన్న అంశాలపై సర్వేలు చేయడాన్ని ముమ్మరం చేశారు. రిపబ్లికన్ టీవీ సర్వే ఫలితాలు జగన్కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, క్వెస్ట్ జాతీయ సర్వే సంస్థ చేసిన సర్వే ఫలితాలు మాత్రం టీడీపీ కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫలితాలు సోషల్ మీడియాలో హల్చల్ …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 81వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీ పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్ట్టిన ప్రజాసంకల్పయాత్ర 81వ రోజుకు చేరుకుంది .ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. రేపు ( మంగళవారం ) ఉదయం వైఎస్ జగన్ ఆత్మకూర్ నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డి పాలెం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి దువ్వూరు, సిద్ధిపురం, వెంగారెడ్డి పాలెం క్రాస్రోడ్డు, గాంధీ జన సంఘం మీదుగా పల్లెపాలెం క్రాస్రోడ్డు …
Read More »చదువుల విప్లవం తీసుకువస్తాం..వైఎస్ జగన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే చదువుల విప్లవం రావాలని వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ అన్నారు.చదువుల విప్లవం ఆవశ్యకతపై ఇవాళ ‘జగన్ స్పీక్స్’ద్వారా తన పేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు. Jagan Speaks Episode- 4 మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే చదువుల విప్లవం రావాలి. అది ఎలా సాధ్యం అన్నదాని పై నా ఆలోచనలు#JaganSpeaks …
Read More »35 వేలకోట్లు ఎక్కడ.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్రముఖ నేత..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే… కిరాణ కొట్టోడు- కిరాణా కొట్టోడు కొట్టుకుంటే చింతపండు రేటు బయట పడినట్టు.. ఒకప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. అయితే ఈ వరుసలో రెండు పార్టీలకి చెందిన కార్యకర్తలు గత నాలుగు సంవత్సరముల నుంచి …
Read More »79 రోజులు.. 1000 నాటౌట్.. జగన్ పాదయాత్రకు ముహుర్తం పెట్టింది ఎవరు..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా.. జగన్ తన ప్రజా సంకల్పపాదయాత్ర వెయ్యి కిలో మీటర్లు దాటింది. ఇక ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు హాలిడే తప్పితే ఇప్పటివరకు జగన్ 79 రోజులు నడిచారు. జగన్ తన పాదయాత్ర ముహూర్తం సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో పెట్టించుకున్నారంట. ఈ విషయం స్వయంగా ఆ స్వామినే ఈ విషయాన్నీ వెల్లడించారు. విశాఖ …
Read More »వైఎస్ జగన్ నాటకాలు ఆడుతున్నారు… చంద్రబాబు నాయుడు
అమరావతిలో జరిగిన తెలుగుదేశం ఏంపీలా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రతిపక్ష నేత.వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు.కేంద్ర బడ్జెట్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన చెప్పారు. ప్రజలలో దీనిపై విపరీతమైన నిరసన వ్యక్తం అవుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్ళ తర్వాత బడ్జెట్ లో న్యాయం జరగకపోతే ఏమి చేయాలని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చే నిదులతో పాటు అదనంగా ఏపీకి ప్రత్యేకంగా …
Read More »జగన్ ప్రధానప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ ప్రజలకు సిగ్గుచేటు..మంత్రి కాల్వ శ్రీనివాస్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనమవుతున్న కానీ పట్టించుకోవడంలేదు .రాష్ట్రానికి ఒక అసమర్థ నేత ప్రధాన ప్రతిపక్షగా ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆయన అన్నారు .. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ …
Read More »