Home / ANDHRAPRADESH (page 908)

ANDHRAPRADESH

మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతికి అసలు కారణం ఇదేనా..?

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి ,ప్రస్తుతం ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.గాలి ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్ 2న ఏపీలో చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలానికి చెందిన వెంకట్రామపురంలో జి.రామానాయుడు ,రాజమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఉన్నత చదువులను చదివి ..అధ్యాపక వృత్తిలో ఉండగా స్వర్గీయ …

Read More »

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటున్నారు వైఎస్ జ‌గ‌న్‌. మ‌రో వైపు వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల‌తోపాటు ప్ర‌జ‌లు కూడా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అడుగులో అడుగులు వేస్తూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డుస్తున్నారు. అయితే, నిన్న జ‌రిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ‌లో నెల్లూరు అర్బ‌న్ …

Read More »

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణ‌మ‌నాయుడు మృతి!

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు(71) మృతి చెందారు. కాగా, అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి క‌న్ను మూశారు. అయితే, గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు పుత్తూరు నుంచి ఆరుసార్లు శాస‌న స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా, ముద్దు కృష్ణ‌మనాయుడు విద్య‌, అట‌వీశాఖ‌, ఉన్న‌త విద్య మంత్రిగా సేవ‌లందించారు. చిత్తూరు జిల్లా రామ‌చంద్రాపురం మండ‌లం వెంక‌ట్రామాపురంకు చెందిన గాలి …

Read More »

ద‌ట్ ఈజ్ వైఎస్ఆర్ : వైఎస్ జ‌గ‌న్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త‌..!!

ప్ర‌జ‌ల కోసం ఏమైనా చేసే మ‌న‌స్త‌త్వం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిది. అంతేకాదు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం దేశంలో ఏ ముఖ్య‌మంత్రి ప్ర‌వేశ‌పెట్టని ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిది. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌జ‌ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల స‌మ‌యంలో మేనిఫెస్టోలో ఉంచిన ఆరోగ్య శ్రీ‌, ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌, 108, ఇలా అనేక ప‌థ‌కాలే.. వైఎస్ఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేశాయి. వైఎస్ఆర్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 82వ రోజు షెడ్యుల్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 82వ రోజుకు చేరుకుంది.ఈ క్రమంలో 82వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. రేపు ( బుధవారం ) ఉదయం వైఎస్‌ జగన్‌ ఆత్మకూర్‌ నియోజకవర్గం సంగం బైపాస్‌ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కలిగిరి క్రాస్‌ రోడ్డు, తలుకురుపాడు క్రాస్‌ రోడ్డు మీదుగా కొరిమెర్ల క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 …

Read More »

చిరంజీవి పై సంచలన ట్వీట్ చేసిన కత్తి మహేశ్‌..!

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన ట్వీట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆ రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే..అయితే పార్లమెంటు ఉభయసభల్లో ఏపీ ఎంపీలు జరిపిన ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కనిపించకపోవడం పట్ల విమర్శలకు దారితీస్తుంది.. ఈ సమయంలో చిరంజీవి ఎక్కడ …

Read More »

చిన్నాన్నతో అక్రమ సంబంధం..కారణం తెలుసా….!

ఏపీలో ఈ మద్య అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి…రోడ్డునా పడుతున్నాయి. తాజాగా వావి వరుసలు మరిచి అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు బలవన్మరణం పాలయ్యారు. లక్ష్మిదేవి అనే మహిళ వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరికీ వివాహాలు అయి పిల్లలు కూడా ఉన్నారు. నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి (30)కి 13 ఏళ్ల క్రితం కొత్త సింగనమల …

Read More »

రైతులిచ్చిన భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం. ..

రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అక్రమాలకు అవినీతికి పాల్పడుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ.తాజాగా వైసీపీ శ్రేణులు చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన వెలగపూడి,రాయపూడి,మందడం గ్రామాల్లో భూములను అధికార టీడీపీ …

Read More »

ఈ మహిళ మాటకు 22 మంది ఫిరాయింప్ ఎమ్మెల్యేలు.. ఇక ఎమ్మెల్యే ఫిరాయించకుండ చేసిందా…!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను ర‌చిస్తూ.. ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఇటీవ‌లే 1000 కిలోమీట‌ర్ల పైచిలుకు మార్క్‌ను దాటింది. అయితే, జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో.. తాము సైతం అంటూ మ‌హిళ‌లు, యువ‌త‌, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్య‌లో …

Read More »

ఏపీకి బడ్జెట్‌… చంద్రబాబు తిరిగిన ఖర్చులకైనా వచ్చిందా… జేసీ దివాకర్ రెడ్డి

ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైయ్యింది. అసలు ఎటువంటి న్యాయం చేయ్యలేదు.. విశాఖ రైల్వే జోన్ ..కడప స్టీల్ ప్లాంట్ ..ప్రత్యేక హోదా ఇలా ఎన్నో సమస్యలను బడ్జెట్ లో ప్రవేశ పెట్టలేదు. దీంతో ఏపీలో నిరసనలు ,దర్నాలు, బంద్ లు జరుగుతున్నాయి. అంతేగాక ఈనెల 8న ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కూడా అదికార టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat