Home / ANDHRAPRADESH (page 916)

ANDHRAPRADESH

2019లో అధికారం ఖాయం ..జగన్ సీఎం…!

ఆయన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులను శాసించిన మహానేత ..రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా తీసుకురావాలని అప్పటి ఆయా ముఖ్యమంత్రులకు మార్గదర్శకం చేసిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నీడగా పని చేశారు అని కూడా అప్పట్లో రాజకీయ వర్గాల్లో మంచి టాక్ .ఇంతకూ ఎవరు అయన అని జుట్టు పీక్కుంటున్నారా ..ఆయనే కాంగ్రెస్ …

Read More »

ల‌గ‌డ‌పాటి లేటెస్ట్ స‌ర్వే… బీకాంలో ఫిజిక్స్ మొత్తం జాత‌కం.. ప‌డేది ఎన్నిఓట్లంటే…!

ఏపీలోని విజ‌య‌వాడ‌లో ఉన్న‌ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమం. అత్యంత కీల‌క‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014లో వైసీపీ త‌ర‌ఫున ఎన్నికైన ఎమ్మెల్యే జ‌నాబ్ జ‌లీల్ ఖాన్‌.. చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రానికి ఫిదా అయిపోయారు. దీంతో ఆయ‌న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన జ‌లీల్‌ఖాన్‌ ఆయ‌న ముస్లిం సామాజిక వ‌ర్గం నుంచి బాబు కేబినెట్‌లో మంత్రిగా ఎవ‌రూ లేక‌పోవ‌డంతో త‌న‌కు గ్యారెంటీగా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం …

Read More »

పార్టీ ఫిరాయించిన.. అనాడు కర్నూలు ఎంపీగా చేశామని గౌరవప్రదంగానే సభలో.. జగన్‌

ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్ర రాష్ట్రంలో ఎవ్వరి నోట మాట విన్న..ఏ మీడియాలో చూసిన పాదయాత్ర గురించే చర్చ జరుగుతుంది. అంతలా ప్రజల గుండెల్లో నాటుకు పోయింది. అయితే వైఎస్ జగన్ అక్కడ ..అక్కడ సభలు పెడుతూ..చంద్రబాబు పాలనపై…నవరత్నాలు గురించి…మరో పక్క వైఎస్ జగన్ చేసిన మంచి గురించి ప్రజలకు క్లుప్తంగా …

Read More »

2018 బడ్జెట్ లో ఏపీకి బిగ్ షాకిచ్చిన కేంద్ర సర్కారు..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ 2018 బడ్జెట్ లో దిమ్మతిరిగే షాకిచ్చింది.రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పిన కేంద్ర సర్కారు తాజాగా చేతులెత్తేసింది. అసలు విషయానికి సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో నవ్యాంధ్ర …

Read More »

షూటింగ్ లో అమలాపాల్‌ ను ఆయాంగిల్ చూసి….డ్యాన్స్ మాస్టర్

ఈ మద్య సినిమా వాళ్లకు లైంగిక వేదింపులు తప్పడం లేదు. డ్యాన్స్ స్కూల్ నడుపుతున్న మాస్టర్ అళగేశన్‌ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. చెన్నై మాంబలం పోలీస్‌స్టేషన్‌లో నటి అమలాపాల్‌ బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంట వ్యవధిలోనే నిందితుడు అళగేశన్‌ను అరెస్టు చేశారు. ఆయనపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై అమలాపాల్‌ మాట్లాడుతూ.. మలేసియాలో మహిళాభివృద్ధికి సంబంధించి …

Read More »

సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా జగన్ ప్రస్తుతం రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. See Alsoబ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..! …

Read More »

రాయలసీమలో వైసీపీ తరుపున ఎమ్మెల్యే బరిలో స్టార్ హీరో కూతురు…!

గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన నచ్చక వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల కలెక్షన్ కింగ్ మోహాన్ బాబు రాజకీయ నేతలందరిలో 95% రాస్కెల్స్ వున్నారంటూ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో రాజకీయాల్లో మోహన్ బాబు చురుకైన పాత్ర పోషించారు. రాజ్య సభ సభ్యునిగానూ పదవిలో కొనసాగారు మోహన్ బాబు. రాజకీయ పరంగా మోహన్ …

Read More »

వైసీపీలోకి ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్..! డేట్ ఫిక్స్‌..!!

వైసీపీలోకి ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్..! డేట్ ఫిక్స్‌..!!… ల‌డ‌పాటి రాజ‌గోపాల్ వైసీపీలో చేర‌నున్నారా..? అందుకు ముహూర్తం కూడా ఖ‌రారైందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు మ‌రీ. ఆ కార‌ణాల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే రాజకీయ విశ్లేష‌కుల మాట వాస్త‌వ‌మ‌నే చెప్పొచ్చు. see also : కాంగ్రెస్ నేతలకు నిద్ర లేకుండా చేసిన 41ఏళ్ళ యువనేత … ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇటు రాష్ట్రంలోను.. అటు …

Read More »

త్వరలో మరో సంచలనం..మోడితో-జగన్ భేటీ ..టీడీపీ నేతల్లో ఆందోళన

గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన ఎలా ఉందో దేశానికే తెలిసిందని , రాక్షస పాలన జరుగుతుందని వైసీపీ నేతలు ఏన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. ఇలాంటి పాలన ఉండకూడదని జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో త్వరలో మరో సంచలనానికి తెరలేవనుంది. అతి తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోది -ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగే …

Read More »

ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికారాన్ని అబాసుపాలు చేస్తున్నారు..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలను తన పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇప్పటికే ముగ్గురు ఎంపీలను ,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను పసుపు కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. See Also:బ్రేకింగ్ : 2019లో అధికారం ఎవ్వరిదో చెప్పిన ల‌గ‌డ‌పాటి లేటెస్ట్‌ స‌ర్వే..! అయితే పార్టీ ఫిరాయింపులపై ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat