Home / ANDHRAPRADESH (page 915)

ANDHRAPRADESH

చంద్ర‌బాబుకు ఇవే చివ‌రి ఎన్నిక‌లు.. ఏం చెప్పావ్ నాయ‌కా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండుగా విడిపోయాక ఏపీ మాత్రం విభజన దెబ్బకు కుదేలైపోయింది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోతుందన్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో పట్టుదొరకుతున్నట్టు కనిపించడం లేదు.. ఎందుకంటే తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం హైగేరులో దూసుకుపోతోంది. ఇక ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షం మధ్య హోరాహోరీగా కథ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ …

Read More »

జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న స్టార్ హీరో…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా .తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరబోతున్నారు.అయితే ఆయన ఎవరో కాదు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,స్టార్ హీరో ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే ఐదు వందలకు పైగా …

Read More »

ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి . See Also:వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న …

Read More »

విరామం లేదు.. విశ్రాంతి లేదు.. నా స్వామిరంగా జ‌గ‌న్ ఏం చెప్పాడు భ‌య్యా..?

రాష్ట్రంలో ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర 77 రోజుల‌కి చేరుకుంది. విరామ లేదు.. విసుగు లేదు.. అలసట లేదు.. ఆయాసం లేదు… గ‌ట్టిగా చెప్పాలంటే జ‌గ‌న్‌కు విశ్రాంతి లేదు.. జగన్ వెంట నడుస్తున్న జనవాహిని తగ్గడం లేదు. సునామీలా సాగుతున్న యాత్ర, కెరటాల్లా ఎగిసిపడుతున్న ప్రజా ఉత్సాహం, జగన్‌లో జవసత్వాలను ద్విగుళం బహుళం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర కంటే.. నేడు జగన్ …

Read More »

కేంద్ర బడ్జెట్‌ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఏమాన్నారో తెలుసా

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గురించి ప్రస్తావనే లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేశారని ఆయన చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. విశాఖ రైల్వే జోన్‌ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రైల్వే జోన్‌ ఏర్పాటు చేయకుండా… అది లాభదాయకం కాదంటూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి ప్రదర్శించకపోవడం …

Read More »

కేంద్ర బడ్జెట్‌ : ఏపీ, తెలంగాణలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..!

2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు కేటాయింపులు చేశారు.ఆ వివరాలు మీ కోసం.. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు, ఎన్‌ఐటీకి రూ.54కోట్లు, ఐఐటీకి రూ.50కోట్లు, ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు, ఐఐఎంకు …

Read More »

స‌ర్వే రిపోర్ట్‌ లీక్ అవ‌డంతో… ల‌గ‌డ‌పాటి వ‌ర్సెస్ చంద్ర‌బాబు.. మూడురోజుల్లో తెడ్డు తిర‌గ‌బ‌డింది..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబును రాజ‌కీయ స‌ర్వేల్లో బాగా పేరుగాంచిన సీనియ‌ర్ నేత ల‌గ‌పాటి రాజ‌గోపాల్ నేరుగా అమ‌రావ‌తికి వ‌చ్చి.. బాబును క‌లిసి దాదాపు అర‌గంట‌కు పైగా చ‌ర్చ‌లు నిర్వ‌హించి వెళ్లారు. బాబుతో ల‌గ‌డ‌పాటి ఇటీవ‌ల కాలంలో రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అయితే, ఆ చ‌ర్చ‌లేవీ రాజ‌కీయాల‌కు సంబంధించినవి కావ‌ని రాజ‌గోపాల్ చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఏపీ …

Read More »

జెసి దివాకరరడ్డి సీరియస్ కామెంట్…మరింత ఘాటుగా

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా కేంద్రం వ్యవహరించిందని అనంతపురం ఎమ్.పి ,టిడిపి నేత జెసి దివాకరరడ్డి వ్యాఖ్యానించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పలువురు ఎమ్.పిలు కేంద్రం తీరుపై అసంతృఫ్తి వ్యక్తం చేసిన నేపద్యంలో జెసి మరింత ఘాటుగా మాట్లాడారు. విబజన హామీలలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన అన్నారు. …

Read More »

45 ఏళ్ళ‌కే పించ‌న్ ఇస్తాడా జ‌గ‌న్.. అని హేళి చేసిన టీడీపీ బ్యాచ్‌కి.. జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఓ మ‌హళ చెప్పింది వింటే..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. పాద‌యాత్ర‌లో భాగంగా ఓ ఆశ‌క్తికర సంఘ‌ట‌న జ‌రింగింది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న చిన్న చిన్న స‌భ‌ల్లో అక్క‌డ గ్రామాల్లో వారికి ఎదుర‌వుతున్న ప‌రిస్థితులు.. అలాగు కొన్ని స‌మ‌స్య‌లు గురించి ప‌జ‌లు డైరెక్ట్‌గా చ‌ర్చిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా జ‌రిగిన స‌భ‌లో ఒక మ‌హిళ మైక్ తీసుకొని మాట్లాడిన మాటలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. …

Read More »

జనసేన కానీ…మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరు…వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు పాదయాత్రలోభాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 వచ్చే ఎన్నికల్లో జనసేన కానీ, మరో సేన వచ్చినా వైసీపీని ఎవరూ ఓడించలేరన్నారు జగన్. పవన్‌తోకానీ, ఆ పార్టీతోకానీ తమకు ఎలాంటి నష్టమేమీ లేదన్నారు. జనసేన ప్రభావం తమపై ఎలాంటి వుండబోదని ఒక్క మాటతోతో తేల్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అది అపోహ మాత్రమేనని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat