Home / ANDHRAPRADESH (page 921)

ANDHRAPRADESH

ఢిల్లీని ట‌చ్ చేసిన.. జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం… బ్ర‌ద‌ర్స్ మ‌తులు పోవాల్సిందే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర సోమ‌వారం నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు 74వ రోజున వాక్‌ విత్‌ జగనన్న అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విదేశాల్లోనూ వైసీపీ అభిమానులు, ఆ పార్టీ జెండాలతో వాక్‌ విత్‌ జగనన్న అనే నినాదాలు చేస్తూ.., ఎక్కడికక్కడ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం …

Read More »

నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లను…నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసినా వైసీపీనే

ఏపీలో వైసీపీ నేతలను వందల కొట్టు ఆశ చూపి టీడీపీలోకి చేర్చుకున్నారని ఎన్నో సార్లు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నిప్పులు చేరిగిన సంగతి తెలిసిందే… అయితే కొంత మంది వైసీపీ నాయకులు చంద్రబాబు ఎన్ని కొట్లు ఇచ్చిన జగన్ తోనే ఉంటాం అన్నారు. ఇక తాజాగా నా ప్రాణం పోయినా టీడీపీలోకి వెళ్లనని బల్లగుద్ది చెప్పాడు నూజివీడు ఎమ్మెల్యే మేకా …

Read More »

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. విజ‌య‌మ్మ‌తో మాట్లాడిన చివ‌రి మాట‌లు ఇవే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల్లి అయిన వై ఎస్ విజ‌య‌మ్మ ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి మీద అంత అభిమానం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్ కూడా గుర్తించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర కోసం అనుమతి ఇవ్వాలంటూ తాము సోనియా గాంధీని కలిస్తే… రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని ఆమె చెప్పారన్నారు. ఒక విగ్రహం పెట్టి.. అందరినీ …

Read More »

మంత్రి లోకేష్ గురించి ఎమ్మెల్యే రోజా చెప్పింది నిజ‌మేనా…?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుమారుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పిన మాట నిజ‌మేనా..? ఆ మాట నిజం కాక‌పోతే వైసీపీ అన్న ప్ర‌తీ మాట‌కు కౌంట‌ర్ ఇచ్చే టీడీపీ.. నారా లోకేష్ విష‌యంలో మాత్రం ఎందుకు కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. ఇప్పుడు ఇదే ప్ర‌శ్న రాజ‌కీయ విశ్లేష‌కుల‌తోపాటు నెటిజ‌న్ల‌ను వెంటాడుతోంది. ఇంత‌కీ ఎమ్మెల్యే రోజా ఏమ‌న్న‌ద‌నేగా మీ డౌట్. అదేనండీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి …

Read More »

వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజు సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ అరుదైన ఘట్టం చిరకాలం గుర్తుండేలా అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్తూపాన్ని వైఎస్ జగన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది …

Read More »

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌… అంతిమ యాత్ర‌లో టీడీపీ..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను మ‌రింత ద‌గ్గ‌ర‌గా తెలుసుకోవ‌డ‌మే కాకుండా.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను, ప్ర‌నాళిక‌ల‌ను ర‌చించేందుకు చేప‌డుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర టీడీపీకి అంతిమ యాత్ర కాబోతుందా..? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇందుకు కార‌ణాల‌ను కూడా చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌క‌కులు. ఒక‌సారి రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పిన కార‌ణాల‌ను ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం ఏపీలో పాల‌న‌ను కొన‌సాగిస్తున్న చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌జ‌ల్లో …

Read More »

జ‌గ‌న్ సీఎం కావ‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రికార్డును సృష్టించింది. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం సైదాపురంలో వైఎస్ జ‌గ‌న్ వెయ్యి కిలోమీట‌ర్ల మైలురాయిని చేరుకుంది. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు చేరుకున్న త‌రుణంలో సైదాపురంలో వైఎస్ఆర్ శ్రేణులు 25 అడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. మ‌రో ప‌క్క ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న …

Read More »

‘అది జ‌న‌సేన కాదు’..!! – క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌న‌సేన అదినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ యాత్ర‌లు చేస్తూ ముమ్మ‌రంగా ప‌ర్య‌టిస్తూ.. బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి క‌త్తి మ‌హేష్ చేసిన ట్వీట్లు కొన్ని సోస‌ల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే, క‌త్తి మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో తంత్రంలేని సేన‌, యుద్ధంలేని సైన్యం, స‌మ‌స్య ఇంకా స‌మ‌సిపోలేదు, ఇప్ప‌టికీ ఆల‌స్యం కాలేదు, ఏదో …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి.. వైఎస్ఆర్ చివ‌రి మాట‌లు ఇవే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప‌లికిన మాట‌లు ఇవే..! నా కుమారుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. ఈ ప్రాంతాన్ని స‌ర్వ‌తోముఖాభివృద్ధి చేయాల‌ని ఆకాంక్ష‌తో ఉన్న‌వాడు. యువ‌కుడు.. ఉత్స‌వాహ‌వంతుడు. మీ అంద‌రిలో ఒక్క‌టిగా.. అన్నగా.. త‌మ్ముడిగా.. మీకు అండ‌గా నిల‌బ‌డి ఉంటాడు. మీ ఆద‌ర‌ణ కోరుతున్నాడు. ఆశీర్వ‌దించ‌మ‌ని కోరుతున్నాడు. యువ‌కుడు, మీ అంద‌రికి సేవ చేయాల‌ని ఉత్సాహంతో ఉన్నాడు. ఆశీర్వ‌దించండి, ఈ ప్రాంతానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat