తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా మూడురోజు జరుపుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగ గా జరుపుకుంటారు.ధక్షనయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ..దక్షణ అర్ధగోలంలో భుమికి దూర మావ్వడం వల్లన భూమి పై భాగా చలి పెరుగుతుంది .ఈ చలి వాతవరనాన్ని తట్టుకునేందుకు ప్రజా సెగ కోసం భగ భగ మండే చలిమంటలు వేసుకునే వారు.ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీ తంగా …
Read More »జగన్ చెప్పింది నిజమేనంటున్న ఈనాడు పత్రిక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిన్నటితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొనసాగుతోంది. అందులోను చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పాదయాత్ర కొనసాగుతుండటంతో …
Read More »అరెరే.. జగన్పై చంద్రబాబు ఆశలన్నీ గల్లంతయ్యాయే..!!
అరెరే.. చంద్రబాబు ఆశలన్నీ గల్లంతయ్యాయే..!! ఇంతకీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆశలన్నీ గల్లంతవ్వడమేంటీ.. అతను సీఎం కదా..! ఏమైనా చేయగలడు అనుకుంటున్నారా..! అసలు విషయం అదికాదండీ.. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయట. అసలు మేటరేంటంటే.. జగన్పై ఉన్న ప్రతి కేసులతో.. వచ్చే ఎన్నికల్లోగా వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఊహాలోకంలో ఉన్న టీడీపీ నేతలకు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు. …
Read More »వైఎస్ జగన్.. ఓ పిల్ల కాకి..!!
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుర్గగుడి ఆలయం మీద క్షుద్రపూజలు జరిగాయని, ఆ పూజలు లోకేష్ బాబుని ముఖ్యమంత్రిని చేయడానికేనని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, ఒకవేళ క్షుద్రపూజలే జరిగి ఉంటే ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలో వార్ వన్సైడ్గా ఉందని, ప్రజలంతా చంద్రబాబు పక్షాన నిలబడి 2019 …
Read More »కష్టపడి ఇల్లు కట్టుకున్నాడట..!!
అవును మీరు విన్నది నిజమే.. కష్టపడి ఇల్లు కట్టుకున్నాడట. ఈ మాట అన్నది ఎవరో కాదండి.. స్వయాన ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేషే. కాగా, నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకం కింద ఒకే చోట నిర్మిస్తున్న ఐదువేళ ళ్లను నారా లోకేష్ ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇల్లు కట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు.. …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 58 వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 58 వ రోజుకు చేరుకుంది ఈ క్రమంలో 58 వ రోజుకు సంబంధించిన పాదయాత్ర షెడ్యూల్ విడుదలయింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని చిప్పరపల్లెలో ఉదయం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం పైన జీతివానిఒడ్డులో స్వాగతం పలుకుతారు. తర్వాత కింద జీతివాని ఒడ్డు నుంచి జక్కిదోన, గంటవారిపల్లె, బొట్లవారిపల్లె మీదుగా జగన్ పాదయాత్ర సాగిస్తారు. బొట్లవారి పల్లెలో …
Read More »జన్మభూమి కార్యక్రమంలో చింతమనేని తిట్ల పురాణం
ఎల్లప్పుడూ వివాదాల్లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తలోకేక్కరు.వివరాల్లోకేల్తే..తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గ్రామాధికారి నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు.ప్రస్తుతం ఈ …
Read More »మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేత,అనంతపురం పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ అవసరం, సందర్భాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అపాయింటుమెంట్ ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం భేటీ అయి పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలపై …
Read More »ఆ మూడు అర్హతలు ఉన్నంత మాత్రాన.. నారా లోకేష్ సీయం అయిపోతాడా..?
ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా టీడీపీ పాలిటిక్స్లో పుష్కరకాలం నుండి అధినేత చంద్రబాబునే కీర్తించిన తమ్ముళ్లు.. ఇప్పుడు చినబాబు లోకేష్బాబును వీరుడుసూర్యుడు అంటూ ఎత్తేస్తున్నారు. అయితే లోకేష్కు మంత్రి ఇవ్వడానికి ఆయనకున్న అర్హతలేంటని చాలా మంది ప్రశ్నిస్తూ వస్తున్నారు. అడ్డదారిలో లోకేష్ను ఏకంగా సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే అనేక విమర్శలు వస్తుండగా.. ఈ విమర్శలను మంత్రి పత్తిపాటి పుల్లారావు కొట్టిపారేస్తూ చెప్పిన చేసిన వ్యాఖ్యలు వింటే.. నిజంగానే …
Read More »Big Breaking News-నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర పంచాయితీ ,ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడుకు పెను ప్రమాదం తప్పింది .మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది . రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మేర్లపాక గ్రామానికి దగ్గర మంత్రి కాన్వాయ్ లో …
Read More »