Home / ANDHRAPRADESH (page 949)

ANDHRAPRADESH

మరో వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం ..పార్టీ మార్పుపై సదరు ఎమ్మెల్యే క్లారీటీ …

ఏపీ ముఖ్యమంతి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి తెల్సిందే.అంతే కాకుండా వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు .తాజాగా మరో ఎమ్మెల్యే మీద బాబు కన్నేశారు అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో …

Read More »

”2014లో నీ త‌ల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఎంతో క‌ష్ట‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నార‌న్నారు. నాడు వైఎస్ రాజ‌వేఖ‌ర్‌రెడ్డి స‌హా 40 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు నాయుడు మీద అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల్లో ఏ ఒక్క క‌మిటీ కూడా …

Read More »

ప్రజాసంకల్పయాత్ర..56వ రోజు షెడ్యూల్‌ ఇదే

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 56వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో 56వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. …

Read More »

క‌త్తి మ‌హేష్ ప్రెస్‌మీట్‌..ప‌వ‌న్ ఫ్యాన్స్ ర‌చ్చ‌..పోలీసుల ఎంట్రీ

సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య ప్ర‌త్య‌క్ష వాగ్వాదం చోటుచేసుకుంది. ప‌వ‌న్‌కు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించిన క‌త్తి మ‌హేష్ ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. అయితే పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్‌ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా విచ్చేశారు.  ‘నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కల్యాణ్ …

Read More »

రూటు మార్చి ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిన క‌త్తి

సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా ప‌లువురిపై ఇన్నాళ్లు టీవీ చ‌ర్చ‌ల్లో, ఫేస్‌బుక్ పోస్టుల‌లో విమ‌ర్శలు గుప్పించిన క‌త్తి మ‌హేష్ సినీ విమర్శకుడు క‌త్తిమ‌హేష్ రూటు మార్చారు. తాజాగా మీడియా సమావేశం నిర్వ‌హించారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో తాజాగా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించిన మ‌హేష్‌… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మండిప‌డ్డారు. అదేరీతిలో సినీ న‌టి పూనం కౌర్‌పైనా ఘాటు కామెంట్లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాన్స్ త‌న‌పై, త‌న …

Read More »

వైఎస్ జ‌గ‌న్.. ఓ గ‌జ దొంగ‌ట‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ మంత్రి మారెప్ప విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ప్ర‌జాస్వా మ్య‌మ‌నేది, ఆత్మ‌గౌర‌వ‌మ‌నేది, రాజ్యాంగ బ‌ద్ద‌మైన పాల‌న‌ను అమ‌లు చేసిన ఏకైక ముఖ్య‌మంత్రి ఎన్టీరామార్ అని, పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల‌కే అధికారంలోకి తెచ్చిన ఘ‌న‌త ఎన్టీఆర్‌కే చెందుతుంద‌న్నారు. ఇక జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి ఆయ‌న మాట్లాడుతూ.. జ‌గ‌న్ ది.. …

Read More »

సీఎం కేసీఆర్‌ను కాపీ కొట్టేసిన లోకేష్‌…

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ కాపీ కొట్టేశాడ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కాపీ కొట్టే కామెంట్ చేస్తే ప‌ర‌వాలేదు కానీ..అది నాన్ సింక్ స్థాయిలో ఉంద‌ని అంటున్నారు. ఇంత‌కీ ఈ కాపీ దేని గురించి అంటే..ఎన్నిక‌ల హామీల గురించి!.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ…ఇంటింటికీ తాగు నీరిందిస్తాన‌ని హామీ …

Read More »

చంద్ర‌బాబు హైడ్రామా అడ్డం తిరిగిందిగా..!!

కుఠిల‌ రాజ‌కీయాలు చేయంలో ఆరి తేరిన చంద్ర‌బాబు.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌లు కాని హామీలు ఇచ్చి.. అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కూడా త‌న అస్ర్తాల‌ను వ‌దులుతున్నారు. కానీ అవి కాస్తీ తిరిగి చంద్ర‌బాబు స‌ర్కార్‌కే ఎస‌రు పెడుతుండ‌టం విశేషం. ఈ మాట‌లు ఎవ‌రో అంటున్న‌వి కాదండి బాబోయ్‌.. ఏకంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్న మాట ఇది. …

Read More »

వైసీపీలోకి ఉత్తరాంధ్ర టీడీపీ ఎంపీ …

ఏపీలో అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి జ్వాలలు అప్పుడే మొదలయ్యాయి .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వారిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .అందులో కొంతమందికి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవిలిచ్చాడు .ఇక్కడే బాబు కొంపను కొల్లేరు చేసుకున్నాడు అని ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి .అందులో భాగంగా కాకినాడ …

Read More »

త‌మ్ముడిని చూసేందుకు వెళితే.. అక్కల ప్రాణాలు గాల్లో క‌లిశాయి.. కార‌ణం తెలిస్తే…!!

అవును, మీరు చ‌దివింది నిజ‌మే. త‌మ్ముడిని చూసేందుకు వెళ్లిన ముగ్గురు అక్క‌ల ప్రాణాలు గాల్లో క‌లిశాయి. ఈ సంఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలోని స‌హ‌ర‌సాలో చోటు చేసుకుంది. కాగా, సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలిలా ఉన్నాయి. స‌హ‌ర‌సా డీబీ రోడ్డు రైల్వే ట్రాక్ ప‌క్క‌న నివాసం ఉంటున్న సంతోష్‌, జాయ్‌స్వాలాకు తొమ్మిది సంవ‌త్స‌రాల కొడుకు చిరాజ్ ఉన్నాడు. చిరాజ్‌కు నిధి, కోమ‌ల్, మ‌రో సోద‌రి ఉన్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే.. వారి త‌మ్ముడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat