అవును మీరు చదివింది నిజమే. టీడీపీకి చేవలగల ఎంపీలు కావాలట. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలను చూసి.. ఏపీ టీడీపీ ఎంపీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, టీఆర్ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి.. తమ రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంటే.. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్ద వారు చెప్పిన ప్రతీదానికీ తలలు ఊపుతూ.. ప్రజలకు శూన్యం మిగుల్చుతున్నారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. …
Read More »జగన్ది ”పాదయాత్ర కాదట.. ముద్దుల యాత్రట”..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్శాఖ మంత్రి కేఎస్ జవహర్ మరో సారి విమర్శల వర్షం గుప్పించారు. అయితే.. మంత్రి జవహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. ఒక ఓదార్పు యాత్రలాగా సాగుతుందన్నారు. ఎవరైనా మహిళలు జగన్ వద్దకు పోతే ముద్దులు పెడుతున్నాడని, అందుకనే 40 సంత్సరాలలోపు ఉన్నవారు ఎవరూ కూడా జగన్ పాదయాత్రలో పాల్గొనడం …
Read More »పూనమ్ కౌర్కు కత్తి మహేష్ సూపర్ కౌంటర్
పవన్ కళ్యాణ్పై కొందరు నోరు పారేసుకుంటున్నారని పరోక్షంగా కత్తి మహేష్పై కత్తిగట్టిన హీరోయిన్ పూనమ్ కౌర్కు మహేష్ కత్తి తన పేస్ బుక్ ఖాతా నుండి ఘాటు కౌంటర్ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ రేకమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను “ఫ్యాట్సు” అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది …
Read More »టీడీపీ నేతల దెబ్బకు యువకుడు ఆత్మహత్యాయత్నం..
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి .గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతున్న సంగతి తెల్సిందే . తాజాగా రాష్ట్రంలో అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలానికి చెందిన కృష్ణాపురం గ్రామ వ్యక్తి సత్యనారాయణ బుధవారం రాత్రి ఆత్మహత్య …
Read More »కామాంధుల నుండి జాగ్రత్త…చాలామంది నా చుట్టూ తిరిగారు..భరించలేకనే
ఏపీలో నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మరి ఎక్కువగా విశాఖపట్టణంలో జరగడంతో స్థానిక ప్రజలు రక్షణ కరువైందని అంటున్నారు. తాజాగా నగరంలోని దేవిరెడ్డి రాజేష్ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్రెడ్డి భార్య సౌమ్య రాసిన లేఖ ఒకటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చుట్టూ కామాంధులే ఉన్నారని ఆమె ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తను వేధింపులకు గురైనట్టు ఆ లేఖలో రాసింది. …
Read More »క్షుద్రపూజలు చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నచంద్రబాబు…!
ఏపీలో ప్రజలు టీడీపీ నై తీవ్రంగా మండి పడుతున్నారు. తన లబ్ది కోసం పవిత్రమైన దేవస్థానల్లో క్షుద్రపూజలు చేయించడం దారుణం అని ఖండిస్తున్నారు. అంతేగాక ప్రతి పక్షం నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యేఆర్కె రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల …
Read More »టీడీపీ ప్రభుత్వంలో అలజడి..పాదయాత్రకు పోలీసులు నిఘా
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అదినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రకు పోలీసులు నిఘా పెంచారట.దానికి కారణం ఆయన భద్రత గురించి కాదట.జగన్ వద్దకు వస్తున్న వారిలో ఎవరెవరు ఉంటున్నారో తెలుసుకుని అధికార పార్టీకి అందించడానికట.ఈ మేరకు ఒక వచ్చిన ఒక కదనం ఆసక్తికరంగా ఉంది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా సంకల్పయాత్రకు పెరుగుతున్న ఆదరణ చూసి టీడీపీ …
Read More »మంత్రి ఘంటా షాకింగ్ డెసిషన్ ..ఇబ్బందుల్లో చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని తన మంత్రి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇబ్బందుల్లో పెట్టె సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు .గత కొంతకాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరతారు .లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు . లేదు కేంద్రంలో …
Read More »జగన్ కేసులో న్యాయస్థానం..ఆ కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిను అడ్డుపెట్టుకొని లక్ష కోట్లను వెనకేసినట్లు అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ,ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .ఇదే విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు …
Read More »వైఎస్ జగన్.. సీఎం ఎందుకు కావాలో చెప్పిన దివ్యాంగులు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 700 కిలోమీటర్ల పైచిలుకు మార్క్ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా …
Read More »