Home / ANDHRAPRADESH (page 957)

ANDHRAPRADESH

ప్రజలందరికీ వైఎస్‌ జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2018 అభివృద్ధి, ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో, …

Read More »

సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకునే టీడీపీ ఎమ్మెల్యే …

ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సూచించారు. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకున్న సత్యనారాయణమూర్తికి వైసీపీ నాయకులపై అవాకులు, చవాకులు పేలే …

Read More »

టీటీడీ సంచలన నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులు 44 మందికి టీటీడీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం చేసింది. టీటీడీలో ఇతర మతాలకు చెందిన వారు పనిచేయకూడదా? పనిచేయవచ్చా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరనుంది టీటీడీ. ఇటీవల టీటీడీ డిప్యూటీ ఈవో స్నేహలత దేవస్థానానికి చెందిన వాహనంలో చర్చికి వెళ్లడం వివాదాస్పదమయింది. దీంతో టీటీడీలో ఇతర మతాలకు …

Read More »

మరోసారి హోంమంత్రి చినరాజప్పను ఘోరంగా అవమానించిన టీడీపీ నేతలు

ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానలు జరగుతూనే ఉన్నాయి. గత వారంలోనే హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో పోలీస్‌ శాఖ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సంలో హోంమంత్రి చినరాజప్పను పోలీస్‌ ఉన్నతాధికారులు విస్మరించారు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్‌ పంపి చేతులు దులుపుకున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారుల తీరుపై నొచ్చుకున్న హోంమంత్రి చినరాజప్ప ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో రాజీనామా చేస్తున్నట్టు …

Read More »

చంద్రబాబుకి 2017 ఫినిషింగ్ టచ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. రోజా

2017 ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఈ ఏడాది మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెన్నుపోటు …

Read More »

2019 తర్వాత కూడ సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్ కి అస్సలు లేదు..వేణుస్వామి

ఏపీలో జనసేన పార్టీ పెట్టి దూసుకుపోవాలన్న యోచనలో వున్న పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్రపై సంఛలన వాఖ్యలు చేశారు . అంతేగాక 2019 ఎన్నికల తర్వాత సీఎం అయ్యే యోగం పవన్ కళ్యాణ్ కి అస్సలు లేదు.. పవన్ జాతకం ఆయన రాజకీయ జీవితానికి అనుకూలంగా లేదని ఒక టీవీ ఛానల్ లో డిబేట్ కోసం వచ్చిన వేణుస్వామి అనే ప్రముఖ జ్యోతిష్యుడు చేప్పాడు. అంతేగాక కేవలం రెండేరెండు మాటల్లో …

Read More »

వీడా.. మాకు నీతులు చెప్పేది..!!

మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అన్ని విధాలా సంద‌ర్భానుసారంగా విమ‌ర్శ‌ల దాడి చేస్తూ చివ‌రికి ఆయ‌న అభిమానులను, జ‌న‌సేన పార్టీని సైతం విడిచిపెట్ట‌కుండా త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ వ‌చ్చిన సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌పై మ‌ళ్లీ విరుచుకుప‌డ్డాడు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. నా ప‌ర్స‌న‌ల్ ప్లేస్‌లో.. అంటే నేను ఎక్క‌డో ఒక బీరు …

Read More »

ఆవ‌లించుకుని.. జీర్ణించుకుని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నాడ‌ట‌..!!

టీడీపీ నేత‌, ప్ర‌ముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు వియ్యంకుడు నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి త‌డ‌బ‌డ్డాడు. ఇటీవ‌లే విజ‌య‌వాడ‌లో జ‌రిగిన జ‌య‌సింహా చిత్రం ఆడియో ఫంక్ష‌న్‌లో అల్లుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా ల‌కేష్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన బాల‌కృష్ణ‌.. నిన్న అనంత‌పురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. త‌డ‌బ‌డ్డాడు. అస‌లు తాను మాట్లాడుతున్న‌ది.. త‌న‌కైనా అర్థ‌మ‌వుతుందా..? అన్న రీతిలో …

Read More »

నరేంద్రమోడీ వైసీపీ ఏంపీని..జగన్ గురించి ఏం అడిగాడో తెలుసా…?

వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్‌లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి కలిశారు.. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. అయితే 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులపైనా ప్రస్తావన వచ్చింది. ఫాతిమా కాలేజ్ సమస్యని పరిష్కరించాలని , అదే విధంగా …

Read More »

ప్రారంభమైన 47వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

వైసీ పీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 47వ రోజుకి చేరుకుంది.పాదయాత్రలో భాగంగా ఇప్పటిదాకా వైఎస్‌ జగన్ మొత్తం 644.1 కిలోమీటర్లు నడిచారు. కొద్దిసేపటి క్రితమే చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.ఇవాళ ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్‌, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మార్గ మధ్యలో ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించనున్నారు. ఆపై ఎగువ బోయనపల్లి, చెవిటివానిపల్లి, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat