Home / ANDHRAPRADESH (page 958)

ANDHRAPRADESH

ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని దేవుడికి చెప్పింది చంద్ర‌బాబేన‌ట‌..!!

అవును మీరు చ‌దివింది నిజ‌మే. ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న ఈ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చెప్పింది చంద్ర‌బాబేన‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్ప‌లేదండి బాబూ.. స్వ‌యాన టాలీవుడ్ క్రిటిక్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బాగా ద‌గ్గ‌రైన క‌త్తి మ‌హేష్ చెప్పారు. ఇంత‌కీ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని చంద్ర‌బాబు దేవుడికి చెప్ప‌డ‌మేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై క‌త్తి మ‌హేష్ ఇచ్చిన క్లారిటీ చ‌దివేద్దాం మ‌రీ. అస‌లు విష‌యానికొస్తే.. మొన్నీ మ‌ధ్య‌న భాగ్య‌న‌గ‌రం, మ‌హాన‌గ‌రం ఇలా …

Read More »

ప్రభుత్వానికి పవన్ రాసిన లేఖను చెత్తబుట్టలో చిత్తు కాగితాలు.ఘోర అవమానం

ఆయన ప్రముఖ స్టార్ హీరో .అంతకు మించి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మిత్రుడు.గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధికారానికి దూరం కావడానికి ప్రధానమైన జనసేన పార్టీ అధినేత .ఇంతకూ ఎవరు ఆయన అని ఆలోచిస్తున్నారా ..ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .అయితే అంతటి ఆదరణ ఉన్న ఆయన్ని …

Read More »

పార్ల‌మెంటు సాక్షిగా..కేంద్ర‌మంత్రి సుజనా చౌద‌రికి షాక్..!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్రమంత్రి సుజ‌నా చౌద‌రికి పార్ల‌మెంటు సాక్షిగా అనూహ్యమైన షాక్ త‌గిలింది. అందులోనూ సాక్షాత్తు లోక్ స‌భ స్పీక‌ర్ ద్వారా కావ‌డం గ‌మ‌నార్హం. పార్లమెంటు సంప్ర‌దాయాల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ప్ర‌సంగిస్తుంటే..దానికి అడ్డుప‌డ‌టంతో స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ సుజనాపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. వివ‌రాల్లోకి వెళితే… ప్రత్యేక హైకోర్టు అంశంపై బుధవారం టీఆర్‌ఎస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ లోక్‌సభను అడ్డుకోవడం తో కేంద్ర ప్రభుత్వం …

Read More »

నంద్యాల‌లో ఉప ఎన్నికల్లో ఏ వీధి .. ఏ ఇంట చూసినా టీడీపీ మంత్రులు…

ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఈ సంవ‌త్స‌రం జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ సంచ‌ల‌నం. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైసీపీ టికెట్‌పై గెలిచి ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల దృష్ట్యా టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మృతి చెంద‌డంతో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌న్న‌ని కుట్ర‌లు, కుతంత్రాల‌కు లెక్క‌లేద‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. నిజానికి సాధార‌ణ ఎన్నిక‌ల్లో …

Read More »

బాబుకు బీపీ పెంచే ప్ర‌క‌ట‌న చేసిన పురందేశ్వ‌రి..!

ఇటీవ‌లి కాలంలో గ‌తంలో కంటే దూకుడు పెంచి ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు బీపీ పెంచేలా కామెంట్లు చేస్తున్న మాజీ కేంద్ర‌మంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు ద‌గ్గుబాటి పురందీశ్వ‌రి మ‌రోమారు అదే త‌రహా వ్యాఖ్య‌లు చేశారు. కొద్దికాలం కింద‌ర‌టి వ‌ర‌కు ఏపీ స‌ర్కారు తీరును, ప్ర‌చార ఆర్భాటాన్ని, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టిన …

Read More »

చంద్రబాబుకి షాక్ ….. డిప్యూటీ సిఎం రాజీనామాకు సింద్దం… ?

ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. ఒక ప్రతి పక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల్లో మార్పు తేస్తున్నాడని, టీడీపీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక వైపు వందల కొట్లు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలను మాత్రం అవమానిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్‌కు …

Read More »

వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ‌ ప‌రిణితికి.. 40 ఏళ్ల అనుభ‌వం త‌ల‌దించాల్సిందే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప‌రిణితికి.. 40 ఏళ్ల అనుభ‌వం త‌ల‌దించుకోవాల్సిందే అన్న మాట వాస్త‌వ‌మ‌ని చెప్ప‌డంలో అతిశయోక్తి కాదు. అయితే, ఈ విష‌యం ఓ సంస్థ చేసిన స‌ర్వేలో మ‌రోసారి వెల్ల‌డైంది. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ఆ సంస్థ చేసిన స‌ర్వే నివేదిక బ‌హిర్గ‌తం చేసింది. జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ఏపీలో ముందస్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న ప్ర‌చారం, ప్ర‌స్తుత రాజ‌కీయ …

Read More »

చిత్తూరులో 200 మంది టీడీపీ నాయకులు వైసీపీలోకి

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. శుక్రవారం సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా టీడీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సంకల్ప యాత్ర గురువారం 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇందులో పెద్దమండ్యం మండలం దిగువపల్లె, మందలవారిపల్లెకు చెందిన …

Read More »

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ సీఎం అవుతాడ‌ట‌..!!

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సీఎం అయ్యే అర్హ‌త ఉంద‌ట‌.. అంతేకాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ 2019 ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అవుతాడ‌ట. ఈ వ్యాఖ్య‌లు చేసింది టాలీవుడ్ న‌టుడు నవ‌దీప్‌. అయితే, ఇటీవ‌ల కాలంలో ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన న‌వ‌దీప్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన పార్టీపై త‌న అభిప్రాయాన్ని చెప్పాడు. 2019లో ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతార‌న్న ప్ర‌శ్న‌కు న‌వ‌దీప్ త‌డుముకోకుండా స‌మాధానం చెప్పాఉడ‌. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని …

Read More »

నాన్న‌లాగే మీరూ ముఖ్య‌మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి లాగే మీరూ ముఖ్య‌మంత్రిగా చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల‌ని మాజీ ఎమ్మెల్యే క‌లిచెర్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైకాపా అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని కోరారు. కాగా, గురువారం చిత్తూరు జిల్లాలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పాద‌యాత్ర‌లో పాల్గొన్న క‌లిచెర్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నాన‌ని అధికార పార్టీ వారు లేనిపోని మాట‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat