దేశంలో ఇప్పటికే రూ.10, రూ.100 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటును విడుదల చేయనుంది.మహాత్మాగాంధీ సిరీస్ లో ఈ నోటు విడుదలవుతోంది.గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో విడుదలవుతున్న ఈ నోటు నమూనా శనివారం విడుదల చేసారు.కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసారు. ఈ నోటు కోసం కొన్ని ఆశక్తికర విషయాలు …
Read More »లాభాల్లో మార్కెట్లు
ఈ రోజు బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం వంద పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమై సెన్సెక్స్ కొద్దిసేపటి క్రితం 109పాయింట్ల లాభంతో 38,674వద్ద ట్రేడవుతోంది. అటు నిఫ్టీ ముప్పై నాలుగు పాయింట్ల లాభంతో 11,610 వద్ద ఉంది. అమెరికా స్టాక్స్ నిన్న భారీ లాభాలు ఆర్జించడంతో పాటు ఈ రోజు ఆస్ట్రేలియా సహా ఆసియా మార్కెట్లూ సానుకూలంగా ట్రేడవడం దీనికి ప్రధాన కారణం అని విశ్లేషకులు …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..?
వరుసగా మూడో రోజూ కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు మంగళవారం సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 38,564వద్ద ముగిసింది.నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 11,575 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు ప్రారంభంలో లాభాల దిశగా వెళ్లిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి.అయితే,ముడిచమురుపై అమెరికా ఆంక్షల ప్రభావమే స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు..
Read More »రియల్ మి దెబ్బకు రెడ్మి పని అయిపోయినట్టేనా..?
తన సబ్ బ్రాండ్ ద్వారా ఒప్పో మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. రియల్ మి 3 ప్రో ను ఈ రోజు (సోమవారం, ఏప్రిల్ 22) ఢిల్లీలో మధ్యాహ్నం 12.30లకు లాంచ్ చేసింది. రియల్ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 13 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం రెడ్మి నోట్ 7ప్రొకి పోటీగా ఉండొచ్చని సమాచారం. ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ …
Read More »బగ బగ మని భారీగా పెరిగిన బంగారం ధర..!
బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర. శుక్రవారం అమాంతం పెరిగింది. నేటి బులియన్ ట్రేడింగ్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, …
Read More »ఆఫీస్ స్పేస్ లీజింగ్లో భాగ్యనగరందే అగ్రస్థానం..!
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ పరుగులు పెడుతున్నది. కార్పొరేట్లకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా భాగ్యనగరం ఎదిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ తొలిసారి అధిగమించినట్లు పేర్కొన్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో 12.8 మిలియన్ …
Read More »మూతపడే దిశగా జెట్ ఎయిర్వేస్..
జెట్ ఎయిర్వేస్ సంస్థకు అవసరమైన నిధులను బ్యాంకులు విడుదల చేయకపోవడంతో తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు ఎయిర్వేస్ పేర్కొన్నారు.మొన్నటివరకు 123 విమానాలతో జెట్ ఎయిర్వేస్ సేవలందించిన విషయం అందరికి తెలిసిందే.కాని మొన్న సోమవారం నాటికి ఆ సంఖ్య 5కు పడిపోయింది.ఈరోజు అయితే మొత్తానికి ఈ సంస్థ సేవలు పూర్తిగా ఆగిపోతాయి అనడానికి సందేహం లేదు.ఒక్క పక్క డబ్బులు ఇస్తేనే ఇంధనం (ఏటీఎఫ్) సరఫరా చేస్తామని ఆయా సంస్థలూ అడ్డంతిరగడంతో పరిస్థితి ఇంకా విషమంగా …
Read More »అతి తక్కువ ధరలకే అంతులేని ఆనందం పొందాలంటే పీలా బంగ్లాకు వెళ్లాల్సిందే
కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో..సినితారలు జాగ్రత్త
సీనియర్ హీరోయిన్లు రంభ, రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది. కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. అయితే తాజాగా రాశి, రంభ ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను …
Read More »కీలక సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితకు మరో విశిష్ట గుర్తింపు దక్కింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రగతిని నిర్దేశించే కీలక అంశాలకు సంబంధించిన చర్చాగోష్టిని ‘పాలసీ కాంక్లేవ్’ పేరుతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నిర్వహిస్తోంది. ఈనెల 22వ తేదీన ఐఎస్బీ హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించబోయే ఈ చర్చాగోష్టికి తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఎంపీ …
Read More »