సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గట్టి హెచ్చరికలు చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేశారు. పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ …
Read More »తన సోదరుడు హత్య కేసులో కేఏ పాల్ ..అరెస్టు వారెంట్ జారీ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహబూబ్ నగర్ కోర్టులో హాజరుకానందున వారెంట్ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్ రాజ్ హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి మిగతా నిందితులు హాజరైనప్పటికి పాల్ మాత్రం హాజరు కాలేదు. దీంతో, పాల్ కు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు సమాచారం. కాగా, 2010 ఫిబ్రవరిలో …
Read More »రూ.30 అడిగిందని భార్యకు ఏకంగా..!
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .. తనకు అనారోగ్యం చేసి .. ఫీవర్ వచ్చింది.. మందులు కొనాలి.అందుకు ముప్పై రూపాయలు కావాలని అడిగినందుకు ఏకంగా ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఆమె భర్త. అత్యంత దారుణమైన ఈ సంఘటన యూపీలో హవూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏమి జరిగిందంటే ఆమెకు సరిగ్గా మూడేండ్ల కిందటనే పెళ్ళి అయింది .అయితే అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఫీవర్ వచ్చింది. దీంతో …
Read More »జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే అరెస్ట్..?
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ కాబోతున్నాడు. ఈ మేరకు పోలీసులు రంగం సిద్ధం చేసారు. ప్రస్తుతం రాజోలులో భారీగా పోలీసులు మొహరించారు. జూదగాల్లకు వత్తాసు పలకడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసారు.మలికిపురంలో ఎస్సై కేవీ రామారావు అక్కడ పేకాడుతున్న 9 మందిని స్థానికులను అరెస్ట్ చేసారు.అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి జనసేన ఎమ్మేల్యే రాపాక …
Read More »తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య…ఎందుకో తెలుసా
భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరు పట్టణంలోని హనుమంతనగర పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు చూస్తే … మండ్యకు చెందిన సిద్దయ్య, రాజేశ్వరి (40) దంపతులకు మానస (17), భూమిక (15) కుమార్తెలు ఉన్నారు. వీరు ఇక్క డి శ్రీనగర కాళప్పలేఔట్ కేంబ్రిడ్జ్ స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు. సిద్దయ్య కేఈబీ లో వాచ్మెన్గా …
Read More »శ్రీహిత పై అత్యాచారం , హత్య చేసిన ప్రవీణ్ కు ఉరి శిక్ష
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్భన్ పరిధిలో డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో కోర్టు తుది తీర్పును వెలువరించింది వరంగల్కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ప్రవీణ్కు మరణశిక్ష విధించాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో కోరారు. చివరకు ప్రవీణ్కు వరంగల్ …
Read More »ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి లక్షల్లో స్వాహా చేసిన జనసేన అభిమాని
ఏపీలో జనసేనా కార్యకర్త చేసిన పనికి పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. విజయవాడ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి కేసు నమోదు అయిన జనసేన కార్యకర్త మద్దిల దీపుబాబు గతంలో కూడా ఇలానే మోసం చేసి అరెస్ట్ అయ్యాడు .ఫేస్ బుక్ పరిచయం తో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ.16.50 లక్షలు స్వాహా చేసిన జనసేన అభిమాని. ఫేస్బుక్లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 …
Read More »ఒక్కసారిగా పెను గాలులు 3 పడవలు బోల్తా..31 మంది మృతి
ఫిలిప్పీన్స్లో ఘోర పడవ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా పెను గాలులు వీయడంతో మూడు పడవలు తిరగపడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది చనిపోయారు. 62 మందిని కోస్ట్ గార్డ్లు కాపాడి తీరానికి చేర్చారు. రెండు పడవల్లోని ప్యాసింజర్లు చనిపోయారని, మరో పడవలో ప్రయాణికులు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి భారీ గాలులు వీచాయని, భారీ వర్షం పడటంతో బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయన్నారు. …
Read More »కోలీవుడ్ స్టార్ హీరోకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్…!
కోలీవుడ్ స్టార్, నడిగర్ సంగం అధ్యక్షుడు విశాల్కు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. చెన్నై వడపళనిలో ఉన్న విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ ఆఫీస్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చిన జీతాల్లో మినహాయించిన పన్నును (టీడీఎస్ను) సక్రమంగా ఐటీ శాఖ అధికారులకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్కు గతంలో అధికారులు నోటీసులు జారీచేశారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. …
Read More »అడ్డంగా దొరికిపోయిన బెట్టింగ్ రాజా..విచారణ జరిగితే కోడెల ఔట్
పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని …
Read More »