Home / CRIME (page 8)

CRIME

కోడలు జీతం ఇవ్వడం లేదని అత్త ఆత్మహత్య!

తన కోడలు జీతం తనకి ఇవ్వకుండా పుట్టింట్లో ఇస్తోందని అత్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో 48 ఏళ్ల మెరాజ్ సుల్తాన్ ఉంటోంది. ఈమె భర్త ముఖ్దూం అహ్మద్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఫర్హానా నాజ్, కొడుకు ముజఫర్. కూతురుకి పెళ్లి చేయగా ఆమెరికాలో సెటిలయ్యారు. ఇక …

Read More »

కన్నకొడుకునే కిడ్నాప్ చేశారంటూ తల్లిదండ్రులను అడ్డగింత!

గుజరాత్‌లోని ఓ తల్లిదండ్రులకు వింత అనుభవం ఎదురైంది. కన్న కొడుకునే కిడ్నాప్ చేశారంటూ స్థానికులు తల్లిదండ్రులను అడ్డగించారు. బాలుడు గట్టిగా అరుస్తూ.. వారితో గొడవ పడటమే ఇందుకు కారణం. పోలీసులు రంగంలోకి దిగి వారి ఇంటికి వెళ్లి అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత వారు తల్లిదండ్రులే అని నిర్ధారించారు. వడోదవరకు చెందిన ఓ జంట సోమవారం తమ 5ఏళ్ల కొడుకుతో ఇక్కడి నవపురాలోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో వ్యాన్‌లో …

Read More »

అంతరిక్షంలో ఉన్నా వచ్చాక పెళ్లి అంటూ వృద్ధురాలికి లక్షల్లో టోకరా!

జపాన్‌లో ఓ వృద్ధురాలికి ప్రేమ పేరుతో భారీ షాక్ తగిలింది. తానో వ్యోమగామి అని అంతరిక్షంలో ఉన్నానని కిందికి రాగానే పెళ్లి చేసుకుందాం అని ఆ పెద్దావిడను బుట్టలో వేసుకున్నాడు. అంతరిక్షం నుంచి భూమ్మీదకు రావాలంటే డబ్బు కావాలని ఆమె నుంచి దాదాపు రూ.24 లక్షలు కాజేశాడు. ఇంకా డబ్బు పంపించమని చెప్పగా అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఊహించని షాక్ ఇచ్చాడు. జపాన్‌కు చెందిన ఓ వృద్ధురాలి ఇన్‌స్టా …

Read More »

తండ్రి శాడిజం.. 36 ఏళ్లగా కూతురు ఆ గదిలోనే.. అన్నీ అక్కడే!

కన్న తండ్రి శాడిజం వల్ల ఆ కూతురు 36 ఏళ్లు ఒకే గదిలో ఉండిపోయింది. ఆ రూమ్‌లో గొలుసులతో ఆమెను బంధించేశాడు. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు భోజనం తలుపు కింద నుంచే అందించేవారు. స్నానం కోసం నీటిని కిటికీ నుంచి వేస్తే ఆమె చేసేది. ఇంత అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 53 ఏళ్ల సప్పా …

Read More »

గాఢ నిద్ర వల్ల పాప బతికింది..!

గాఢ నిద్ర వల్ల 3 ఏళ్ల చిన్నారి మారణకాండలో సైతం చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడింది. తన పాప లాంటి ఎంతో మంది చిన్నారులు విగతజీవులుగా మారారు. వారందరిలో దుప్పటి కప్పుకొని పడుకున్న తన కూతురు, చనిపోయిన ఆ పసిపిల్లల్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. మరోవైపు తన కూతుర్ని క్షేమంగా ఆ చిన్నారుల ఆత్మలే కాపాడాయని చెబుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే.. థాయిలాండ్‌లోని …

Read More »

చనువుతో వెళ్తే దొంగ అని కొట్టారు.. బాలిక సూసైడ్!

ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక సరదాగా పక్కింటికి వెళ్తే దొంగతనానికి వచ్చావని అవమానించి కొట్టారు. దీంతో బాలిక సూసైడ్ చేసుకొని చనిపోయింది. కర్ణాటి కోమలేశ్వరి ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కోమలేశ్వరి తండ్రి చనిపోవడంతో తల్లి పద్మావతి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల కోమలేశ్వరి పక్కింట్లో కుక్కపిల్లల్ని చూసేందుకు చనువుతో వెళ్లింది. ఆ ఇంట్లో వారు ఆమెను పట్టుకొని దొంగతనం చేయడానికి వచ్చావా అంటూ …

Read More »

ఒకట్రెండు కాదు.. 432 ఫోన్లు కొట్టేశారు.. సీసీ కెమెరాల్లో దొరికేశారు..!

సిటీలోని ఈసీఐఎల్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో గత నెల 21న చోరీ జరిగింది. దొంగలు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 432 సెల్‌ ఫోన్లు కొట్టేశారు. వాటి విలువ రూ.70 లక్షలు. దీంతో బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఝార్ఖండ్‌కు చెందిన షేక్ సత్తార్, …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి కేరళలోని ఆర్టీసీ బస్సును.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 3 ప్రయాణికులు మృతిచెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో 12 మంది కండీషన్ …

Read More »

నెట్టింటి పరిచయం.. జీవితం నాశనం చేసేసింది..!

ఉత్తరప్రదేశ్‌లోని ఓ బస్తీలోని ఓ మహిళ జీవితం సోషల్‌మీడియాలో పరిచయమైన ఓ వైద్యుడి వల్ల నాశనం అయ్యింది. స్నేహం ముసుగులో ఆమెను డాక్టర్‌, తన ఫ్రెండ్స్‌ రేప్‌ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓ డాక్టర్‌కు బస్తీలోని ఓ మహిళకు సోషల్‌ మీడియాలో స్నేహం కుదిరింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో డాక్టర్ ఆమెను హాస్పిటల్‌కు రమన్నాడు. …

Read More »

దారుణం: పసికందు బొడ్డుతాడు అనుకొని వేలు కోసేశారు!

పల్నాడు జిల్లా మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందు బొడ్డుతాడు అనుకొని చిటికెన వేలు కోసేశారు అక్కడి స్టాఫ్. స్వరూప అనే మహిళ డెలివరీ కోసం ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చేరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె స్ఫృహలోకి రాకముందే బొడ్డుతాడు కోసే క్రమంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు బాబు కుడిచేతి చిటికెన వేలు కోసేసింది. అనంతం రక్తస్రావం కావడంతో వెంటనే గుంటూరులోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat