టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు గారి ఆద్వర్యములో కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలని ఘణంగా సౌతాఫ్రికలో ఈరోజు నిర్వఇంచారు. ఈ సందర్బంగా టీఆరెస్ కోర్ కమిటీ మట్లాడుతూ కేసీఆర్ గారి నాయకత్వములో తెలంగాణ సాదిస్తున్న పురోగతి అద్బుతం వారి నాయకత్వములో తెలంగాణ పురోగతి రోజు రోజుకి పటిష్టమవుతుండడము చూసి పార్లమెంటరీ సాక్షిగా ప్రదానమంత్రి తెలంగాణ పురోగమిస్తుంది, ఆర్ధికంగా చాలా పటిష్టమవడానికి కారణము కేసీఆర్ గారి విధానాలేలని …
Read More »బిల్ గ్రేట్స్ కొన్న కొత్త పడవ ధర ఎంతో తెలుసా..?
బిల్ గ్రేట్స్ మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు. ప్రస్తుతం వరల్ద్ లోనే అత్యంతధనవంతులైన వారిలో రెండో వాడు. అంతటి ధనవంతుడైన బిల్ గ్రేట్స్ సూమారు 370అడుగుల పొడవు.. ఐదు డెక్ లు.. పద్నాలుగు మంది అతిథులు.. ముప్పై ఒకటి మంది సిబ్బంది ప్రయాణించడానికి వీలుగా ఉన్న సూపర్ యాచ్ అనే పడవను కొనుగోలు చేశారు. ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే ప్రపంచంలోనే ఏకైక బోటు ఇదే కావడం విశేషం.ఇందులో ఒక …
Read More »కరోనా ఎఫెక్ట్..హాంకాంగ్ కు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా బంద్ !
ఫిబ్రవరి 8 నుండి హాంకాంగ్ కు వెళ్ళవలసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లు నిలిపివేస్తున్నారు. దీనంతటికి ముఖ్య కారణం కరోనా వైరస్. ఈ వైరస్ ప్రస్తుతం చైనా నుండి ఇతర దేశాలకు పాకిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హాంకాంగ్ కు కూడా సోకింది. అయితే అక్కడ కరోనా వైరస్ సోకడంతో ఒకరు చనిపోయారు అని నిర్దారించడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందే ఇండిగో ఈ నిర్ణయం …
Read More »నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం..!
కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి మరియు దాని నివారణ, గుర్తింపును మరియు చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ రోజుగా గుర్తిస్తారు.ప్రపంచ క్యాన్సర్ దినం యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) చే స్థాపించబడింది, 2008 లో వ్రాసిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ యొక్క లక్ష్యాలకు మద్దతుగా ఉంది.2020 నాటికి క్యాన్సర్ వల్ల అనారోగ్యం మరియు మరణం గణనీయంగా తగ్గించటమే దీని లక్ష్యం .
Read More »చైనా నుండి వచ్చినవారిపై మెడికల్ టెస్ట్..రిజల్ట్ ‘నెగటివ్’ !
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చైనా లో కరోనా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న భారతీయులను అక్కడినుండి తరలించాలని ప్రత్యేక విమానాల్లో వారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే 406 మంది ఈ వైరస్ విషయంలో టెస్ట్ చెయ్యగా రిజల్ట్ నెగటివ్ వచ్చిందని బోర్డర్ ఆఫీసర్ ఒకరు సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి నాలుగు ఐసోలేషన్ బెడ్ లు తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎయిమ్స్ మరియు సఫ్దర్జంగ్ నుండి …
Read More »చైనాలో మరో వైరస్ కలవరం
ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు. హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా …
Read More »చైనాపై పంజా విసిరిన మరో వైరస్..కరోనా కంటే ప్రమాదకరమా
కరోనా వైరస్ తో అతలాకుతలమవుతున్న చైనాకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. తాజాగా బర్డ్ ఫ్లూకి కారణమయ్యే ప్రమాదకర హెచ్5ఎన్1 వైరస్ కూడా చైనాలో బయటపడింది. కరోనా వైరస్ కు జన్మస్థానంగా ఉన్న హుబేయ్ ప్రావిన్స్ కు పక్కనే ఉన్న హునాన్ ప్రావిన్స్ లోని ఓ పౌల్ట్రీ ఫార్మ్ లో ఈ వైరస్ ను గుర్తించారు. ఇప్పటికే ఈ కోళ్ల ఫార్మ్ లో 4500 కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ హెచ్5ఎన్1 …
Read More »ఈ డేట్కున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
02-02-2020..దీనిని పాలిండ్రోమ్ డే అని అంటారు. రోజు తేదీని వెనుకకు మరియు ముందుకు అదే విధంగా చదవగలిగినప్పుడు పాలిండ్రోమ్ డే అంటారు. ఈ పదం పాలిండ్రోమ్ల మాదిరిగానే ఉంటాయి. తేదీ ఆకృతులు దేశానికి దేశానికి మారుతూ ఉంటాయి కాబట్టి, ఒక రకమైన తేదీ ఆకృతిలో పాలిండ్రోమిక్గా పరిగణించబడే అన్ని తేదీలు పాలిండ్రోమ్ డేస్ నే. ఈ డేట్ ముందునుండి చూసినా వెనకనుండి చూసినా ఒకటే వస్తుంది. ఇదే మాదిరిగా వచ్చే …
Read More »బ్రేకింగ్ న్యూస్..భారతీయులు కోసం చైనాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం !
కేరళకు చెందిన ఒక విద్యార్థి వుహాన్ నుండి తిరిగి వచ్చాక అతడికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారించడం జరిగింది. ఆ విద్యార్ధి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఇక చైనా విషయానికి వస్తే సుమారు 200 మందికి పైగా అక్కడి వారు మరణించారు. కాగా వేలాదిమంది వ్యాధి బారిన పడ్డారు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు దానిపై ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.ఇక భారత ప్రభుత్వం అక్కడ నివశించే భారతీయుల …
Read More »కరోనా ఎఫెక్ట్.. చైనా ప్రొడక్ట్స్ కు నో ఎంట్రీ !
ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనాతో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. దాంతో చైనాలో ఉన్నవారు తమ సొంత గూటికి వచ్చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చైనాలో తయారు చేసే వస్తువులును కొన్ని దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఇందులో ఇండియా కూడా ఒకటని చెప్పాలి. …
Read More »