ఏపీలో 2,723 పోస్టులకు కానిస్టేబుల్ ప్రాధమికి రాత పరిక్ష ఇవాళ జరుగుతుంది.ఈ పోస్టులకు 3.20లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా…ఒక్కొక్క పోస్టుకు 144 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 704 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం గం.1 వరకు పరిక్ష జరుగుతుంది.ఇక ఈరోజు కేంద్ర సంబంధిత పరిక్ష కూడా ఉండడంతో దీనికి కూడా దరఖాస్తు చేసుకున్న వారికీ రేపు లేదా మరుసటి రోజుకు మార్చడం జరిగిందని సమాచారం.రాష్ట్ర …
Read More »వైసీపీ నవరత్నంతో రాష్ట్రవ్యాప్తంగా 16లక్షల మంది విద్యార్ధుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కోట్లలో పేరుకు పోవడంతో కాలేజీలకు సకాలంలో జమ కావడం లేదు. నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఎంతోమంది విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చివరి దఫా కాలేజీలకు అందలేదు. పీజీ చదువుతున్న …
Read More »నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం
2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ …
Read More »తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు…మునుపెన్నడు లేని విధంగా హైదరాబాద్లో భారీ ఉద్యోగమేళా..
ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మహా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 11 దేశాల నుంచి కంపెనీలు హాజరుకానున్నాయి. 365 మల్టీనేషన్ కంపెనీలు పాల్గొననుండగా… 35 వేల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 11 దేశాల నుంచి వివిధ కంపెనీలు హాజరుకానున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్, ఏరోనాటిక్స్, మేకానికల్, హెల్త్ కేర్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రిటైల్…. ఇలా అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారు హాజరుకావచ్చు. హైదరాబాద్లోని నాంపల్లి …
Read More »డీఎస్సీ నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో……
ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ 18,450 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. అందులో ఉపాధ్యాయ పోస్టులతోపాటు, గ్రూప్స్, పోలీసు, ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు డీఎస్సీ నియామక పోస్టుల భర్తీకి మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖమంత్రి ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. నియామకాలను ప్రతిభ ఆధారంగా, ఇంటర్వూలు లేకుండా, చేపట్టనున్నట్లు తెలిపారు. …
Read More »రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఊరట
20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ.ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం. వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్మెంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్సిగ్నల్. గ్రూప్-1 ఖాళీలు 150 గ్రూప్-2 ఖాళీలు 250 గ్రూప్-3 ఖాళీలు 1,670 డీఎస్సీ …
Read More »పంచాయతీరాజ్ శాఖలో 6వేల 603 పోస్టులు మంజూరు..!!
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో 6వేల 603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు అయ్యాయి. పోస్టులు మంజూరు చేస్తూ ఇవాళ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. గ్రామ పంచాయతీలు పెరడగం…వాటి నిర్వహణకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
Read More »పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ జారీ..
తెలంగాణ రాష్ట్రంలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వం సీట్లు పెంచడమేగాక, మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. పెంచిన, కొత్తగా ప్రకటించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్లకు తెలంగాణ పారా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దరఖాస్తుల, తరగతుల ప్రారంభ తేదీలను తాజాగా ప్రకటించింది. ఆయా కోర్సులు, సీట్ల వివరాలను తమ వెబ్సైట్లో పెట్టింది. కాగా, పెరిగిన, కొత్త సీట్లు తాజా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని, వీటిని …
Read More »నిరుద్యోగులకు శుభవార్త పదివేల రైల్వే జాబ్స్కి నోటిఫికేషన్..!
చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)ల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 …
Read More »నిరుద్యోగులకు శుభవార్త..!!
ఉద్యోగం కోసం ఇన్ని రోజులనుండి వేచిచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది . రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్(RPF), రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్ ల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9వేల 739 పోస్టులకు రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 8 వేల 619 పోస్టులు కానిస్టేబుల్ భర్తీకి, 1120 పోస్టులు ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ …
Read More »