టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడంతో, కర్నూలు వేదికగా ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని సినిమా టీమ్ వున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అక్కడికి సంబంధించిన అనుమతుల పనులను పూర్తి చేశారట. ఇక వేదిక ఏర్పాటు పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులుగా …
Read More »ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదలని రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లో నలుగుతూ ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఉపాధ్యాయ దినోత్సవాన్నీ వదల్లేదు. ‘టీచర్స్ డే’కు, ‘టీచర్స్ విస్కీ’కి లింక్ పెట్టాడు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లు, టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా? ఊరికే అడుగుతున్నాను” అని ఓ ట్వీట్ పెట్టాడు. అంతకుముందు, తనను ఉత్తమ విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు విఫలం అయ్యారని, అందువల్ల తనకు టీచర్స్ …
Read More »ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న రాశీఖన్నా..!
రాశీఖన్నా..ప్రస్తుతం టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్లులో ఒకరు. తన నటనతో మరియు డాన్స్ తో ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తుంది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం ఏవేవో కొత్త ప్రయత్నాలు చేస్తుందట. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో నటిస్తుంది. ఇందులో నాగచైతన్య సరసన నటించగా, మరో పక్క వెంకీ సరసన పాయల్ రాజ్ పూత్ నటిస్తుంది. అయితే రాశీఖన్నాకు ప్రస్తుతం అవకాశాలే రావడంలేదట. ఎంతో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల …
Read More »లెక్చరర్ కు వీడియో చూపించిన అమ్మాయితో విజయ్..ఇప్పుడేమ్ చేస్తున్నాడో తెలుసా ?
విజయ్ దేవరకొండ, రష్మిక మంధన జంటగా నటించిన మొదటి చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం వీరిద్దరి కెరీర్ లోనే సూపర్ హిట్ మూవీ అని చెప్పాలి. ఈ చిత్రంతోనే వీరికి బెస్ట్ కపుల్ అని పేరు కూడా వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కాలేజీలో లెక్చరర్ గా చేస్తాడు. క్లాసులో ఒక స్టూడెంట్ అతడికి లైన్ వేస్తుంది. అలా కొన్ని …
Read More »నక్క తోక తొక్కిన రష్మిక
రష్మిక మందన్న అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మూవీ గీతాగోవిందం.. ఈ మూవీలో అమ్మడు నటనతో పాటు రోమాన్స్ సీన్లుల్లో కుర్రకారు మతిని పొగోట్టేసింది. అంతగా నటనతో చక్కని అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస విజయాలతో ఈ చిన్నది టాప్ హీరోయిన్ స్థాయికెదిగింది. ఇటీవల విడుదలైన డియర్ కామ్రెడ్ మూవీలో అద్భుత నటనతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ అందాల …
Read More »ఇప్పటివరకూ సినిమాల్లోనే ఉండే క్యాస్టింగ్ కౌచ్ ని రాజకీయాల్లోకి తెచ్చిన జనసేన.. వీరమహిళ ఆందోళన
టాలీవుడ్ ఫిలిం చాంబర్ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. …
Read More »నాగ్ ఉన్న బీచ్లో బికినీలో శ్రియ.. అక్కడ ఏం జరిగింది
ఈ మధ్య కుర్ర హీరోయిన్ల కంటే ముదురు హీరోయిన్లే ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేస్తున్నారు. పేరుకు తెలుగులో ఓ వెలుగు వెలిగినా.. చివరికి ఫారన్ కుర్రాడిని పెళ్లి చేసుకుని ఫ్రీడమ్ ని ఇంజాయ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని కూడా అదే అందాలను అంతే బికినీలను వేసుకుని రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా శ్రియ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా బీచ్ లో బికినీ వేసుకుని …
Read More »అనుష్క లావయిందా..వామ్మో డబుల్ చిన్ ..మెడపై ముడతలు
స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క గ్లామర్ హీరోయిన్గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్గా మంచి ఫాంలో ఉన్న సమయంలో సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో అనుష్క సినీ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. సైజ్ జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా అనుష్క ఫోటోలు చూసిన స్వీటీ అభిమానులు షాక్ అవుతున్నారు. శంశాబాద్ విమానాశ్రయంలో …
Read More »రోజురోజుకి దిగజారిపోతున్న బిగ్ బాస్…ది రియాలిటీ షో
బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం విధితమే. దీనికి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పెద్ద మజా లేదనే చెప్పాలి. హౌస్ మేట్స్ అందరూ ఎప్పుడూ చూసినా సేఫ్ గేమ్ ఆడడానికే చూస్తున్నారు. దీంతో షో నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్ శిల్ప చక్రవర్తిని లోనికి పంపారు. ఈ …
Read More »శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ..ఎక్కడో తెలుసా..!
అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్నిసింగపూర్లోని మ్యూజియంలో ఆవిష్కరించారు. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, కూతురు జాన్వి పాల్గొన్నారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి …
Read More »