జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను నాలుగు బాషల్లో తానే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో తెలుగు, తమిళ్ లోనే డబ్బింగ్ చెప్పాలనుకున్న ఎన్టీఆర్. ఇప్పుడు హిందీ, మలయాళంలో డబ్బింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. …
Read More »అడ్డంగా దొరికిపోయిన సాహో యూనిట్..ప్రభాస్ పై ప్రభావం ఉంటుందా..?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రానికి గాను యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగష్టు 30న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తరువాత రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత మల్లా ఈ సినిమాతో వచ్చాడు ప్రభాస్. దీంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని సినిమా రిలీజ్ అయ్యాక అందరి మతిపోయింది. ఫ్లాప్ …
Read More »నికిషా పటేల్ ట్వీట్ వివాదంతో ఫిష్ వెంకట్ ని లాగి అడ్డంగా బుక్కైన జనసైనికులు
సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ హడావడి చేసారు. అటు కాలేజీల్లో బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానీకానికి ఇబ్బందులు సృష్టించారు. కొందరు పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ పరువు తీసేందుకు కూడా కంకణం కట్టుకుని పావలా కళ్యాణ్ పేరుతో ట్యాగ్ …
Read More »సాహో కి కావాల్సింది హిట్టా..? కలెక్షన్ లా..?
ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సుమారు ₹350 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ప్రస్తుత రోజుల్లో అందరు ఎక్కువగా యాక్షన్ సీన్లు, ట్విస్టులు ఉన్నవే ఇష్టపడుతున్నారు. అయితే దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ లో …
Read More »‘చాణక్య’ దసరాకు విడుదల
టాలీవుడ్ లో గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీ, మిలాన్లో పాటల చిత్రీకరణను జరుగుతోంది. అన్నీ కార్యక్రమాలను …
Read More »పవన్ పుట్టినరోజు సందర్భంగా పరువు తీసిన హీరోయిన్..ట్విట్టర్ వేదికగా..!
సెప్టెంబర్ 2.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. పవన్ పుట్టినరోజు సందర్భంగా నెలరోజులు ముందు నుండే ఫ్యాన్స్ హడావుడి మొదలుపెట్టారు. ఇక నిన్న అయితే మామోలుగా లేదనే చెప్పాలి. అటు కాలేజీలలో ఇటు బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేస్తున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ వైభవంగా చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానికానికి ఇబ్బందులు కూడా సృష్టించిన విషయం తెలిసిందే. …
Read More »మరో సినిమాకు సిద్ధమవుతున్న బన్నీ..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపురములో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడితో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన బన్నీ ఈ చిత్రంతో హాట్రిక్ పై కన్నేశాడు. ఇది ఇలా ఉండగా తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ చిత్రం తరువాత మురుగదాస్ తో సినిమా తీయనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం మురుగదాస్ కాలీవుడ్ లో దర్బార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. …
Read More »బిగ్బాస్ 3లోకి రమ్యకృష్ణ..ఏరేంజ్లో ఉంటుందో
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ బిగ్బాస్ లో ఆరో వారంలో అలనాటి నటి రమ్యకృష్ణ హోస్ట్గా వ్యవహరించనుంది. బిగ్బాస్ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్లో హోస్ట్గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ …
Read More »తెరపైకి మరో బయోపిక్
ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్ లపర్వం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలు పొందిన తెలుగు తేజం పీవీ సింధు రీసెంట్గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకుంది. ఆమె గెలుపుని ప్రతి ఒక్కరు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు పీవీ సింధు జీవితానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆమెపై బయోపిక్ తీసేందుకు …
Read More »బ్రేకింగ్…విమానంలో సాంకేతిక లోపాలు.. మెగాస్టార్ చిరంజీవికి తప్పిన పెనుప్రమాదం…!
మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబై వెళ్లిన చిరు తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో విస్తారా ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించారు. ముంబై నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే విమాన సిబ్బంది సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనుకకు మళ్లించి ముంబై ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా చిరు ప్రయాణిస్తున్న ఈ …
Read More »