పాప్ సాంగ్స్తో ఎక్కువ పాపులర్ పొందిన టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగర్ స్మిత. మొక్కజొన్న తోటలో…, మసక మసక చీకటిలో లాంటి సాంగ్స్తో ఫుల్ పాపులర్ అయింది స్మిత. గాయనిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు నవ్యాంధ్ర మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆమెని అభినందిస్తూ లేఖ పంపారు. ఈ లేఖని తన ట్విట్టర్లో షేర్ చేసిన స్మిత.. ఇది నిజంగా నాకు చాలా సర్ప్రైజింగ్ …
Read More »‘ఇస్మార్ట్ శంకర్’ భారీ కలెక్షన్స్..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చాలా కాలం తరువాత టాలీవుడ్ లో పక్కా మాస్ మసాలా కమర్షియల్ గా వచ్చిన చిత్రం ఇది.అయితే ఏది ప్రస్తుతం సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 36 కోట్లకు …
Read More »రెబెల్ స్టార్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్..కారణం ఇదేనా?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం టాలీవుడ్ చాలా ఫైర్ లో ఉందని సమాచారం.ఎందుకంటే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం బాలీవుడ్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని మండిపడుతున్నారు. సైకో సైయాన్ పాటను హిందీలో చిత్రించడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం సాహో చిత్రం రిలీజ్ డేట్ పై టాలీవుడ్ లో అందరు మండిపడుతున్నారు. అయితే ఈ చిత్రం ఆగష్టు 15న …
Read More »జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్పై దాడి…ఇంట్లోకి చొరబడి మరి
తెలుగు బుల్లితెర మీద టాప్ షోగా నడుస్తోంది జబర్దస్త్. బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన ఈ షోలో నటులు కూడా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం. ఈ షోలో లేడీ గెటప్ లో నటించే నటుడు వినోద్ మీద హత్యాయత్నం జరిగింది. వినోద్పై హైదరాబాద్ నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్పై ఒక వ్యక్తి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్ …
Read More »ఘనంగా `డియర్ కామ్రేడ్` మ్యూజిక్ ఫెస్టివల్..
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. ఈ చిత్రం జూలై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.దీనికి గాను భరత్ కమ్మ దర్శకత్వం వహించగా నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్లో మ్యూజిక్ ఫెస్టివల్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినిమాలోని …
Read More »ఇస్మార్ట్ శంకర్ విజయంతో సంబరాల్లో చిత్ర యూనిట్..
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో రామ్, పూరికి ఈ చిత్రానికి ముందు సరైన హిట్ లేకపోవడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నమ్మకానికి తగ్గట్టుగానే సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.నిధి అగర్వాల్, నభా నటేష్, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి ఇందులో ప్రధాన పత్రాలు. ఈ చిత్రానికి పూరి, హీరోయిన్ …
Read More »బిగ్బాస్ షో లో 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్
తెలుగు బిగ్బాస్ 3 సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా మిగతా పేర్లు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఆ రహస్యాన్ని గత షో పార్టిసిపెంట్ నూతన్ నాయుడు బయటపెట్టేశాడు. బిగ్బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. …
Read More »సూపర్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరో
సూపర్ స్టార్ మహేష్,అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.ఇటీవలే ఈ చిత్రం నుండి ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు తప్పుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై జగపతిబాబు 33ఏళ్ల తన సినీ కెరీర్ లో మొదటిసారి వివరణ ఇచ్చారు.ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన అనిల్ రావిపూడి సినిమా నుండి నేను బయటకు వచ్చేసానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని.ఇందులో నా పాత్ర బాగా నచ్చిందని ఈ …
Read More »బిగ్బాస్ ముసుగులో మహిళలు, ఆడపిల్లలపై లైంగిక వేధింపులు
తెలుగు రియాల్టీ షో బిగ్బాస్-3 నిలిపేయాంటూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయిత్రి గుప్తా జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్బాస్ పేరుతో అశ్లీలతను పోత్రహిస్తున్నారని ఆరోపించారు. బిగ్బాస్లో కాస్టింగ్ కౌచ్ ఉన్న కారణంగానే శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా షో నుంచి బయటికొచ్చారని జగదీశ్వర్రెడ్డి అన్నారు. బిగ్బాస్ సెలక్షన్ ప్రాసెస్లో అన్యాయం జరుగుతోందని నటి గాయత్రిగుప్తా అన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. …
Read More »హీరో నాగార్జున లిస్టులో మరో హీరోయిన్..అందుకే ఆ సెటప్
అక్కినేని నాగార్జున.టబు జంటగా నటించిన చిత్రం నిన్నే పెళ్ళాడతా.. ఈ చిత్రం మంచి హిట్ కూడా అయ్యింది.అయితే ప్రస్తుతం ఇదే టైటిల్ తో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఒక చిత్రం రానుంది.వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తుండగా.. బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. ఈ మేరకు హీరో నాగార్జున ఈ చిత్ర లోగోను హైదరాబాద్ లో ఆవిష్కరించారు.అయితే ఇందులో రెండు విషయాలు …
Read More »