Home / NATIONAL (page 165)

NATIONAL

బ్రేకింగ్.. మాజీ సీఎం కొడుకు దుర్మరణం !

అరుణాచల్ ప్రదేశ్ మాజీసీఎం కలిఖో పుల్ కొడుకు షుబన్సో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో చనిపోయినట్లు కుటుంబ వర్గాల సమాచారం. 2016లో ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సీఎం ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిఖో మొదటిభార్య డాంగ్విమ్సాయ్ కుమారుడైన షుబాన్సో సస్సెక్‌్ాలోని బ్రైటన్‌లోని తన అపార్ట్మెంట్‌లో శవమై కనిపించడంతో కుటుంబ వర్గాలు దిగ్బ్రాంతికి గురవుతున్నాయి. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూకేలోని భారత హైకమిషన్‌తో సంప్రదిస్తున్నామని …

Read More »

అత్యంత అవమానకరం…ఈ దేశాన్ని తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా?

కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది.అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. ఈ దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలంపాటు తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా? అనే అనుమానం కలుగుతుంది.ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి.. అనే హోదా తో కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడుపుతున్న …

Read More »

వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్ కు జగన్ శుభాకాంక్షలు !

న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఇక అమ్ ఆద్మీ పార్టీకి మరియు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన అర్వింద్ కేజ్రీవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ …

Read More »

అప్పుడే ఓ సంచలన ప్రకటన విడుదల చేసిన కేజ్రీవాల్.. అందుకే గెలుస్తున్నాడు మరి !

ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభమైంది.. తొలివిడత లెక్కింపులోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ ముందంజలో ఉందని వార్తలు వెలువడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు బీజేపీ గెల్చుకుంది. అలాగే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 65 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బీజేపీకి …

Read More »

మూడోసారి ముఖ్యమంత్రి అయిన సామాన్యుడు..!

న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అయితే 2015తో పోల్చితే మాత్రం అప్పటికంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు …

Read More »

హ్యాట్రిక్ సీఎం..అరవింద్ కేజ్రీవాల్!

భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది. కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే ఆమ్ ఆద్మి పార్టీకి 57 సీట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ 13 వద్దే ఉంది. ఇంక కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకుముందు మొత్తం 70స్థానాలకు గాను ఆమ్ ఆద్మి పార్టీ 67సీట్లు సాధించి రికార్డు …

Read More »

బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన ఎంపీ వీరేంద్ర సింగ్ ఆర్థిక మాంద్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం యూపీలోని బల్లియాలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ” ప్రస్తుతం అందరూ దేశంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతుంది అని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వారు అన్నట్లు దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతుంటే ప్రజలు అందరూ దోతీలకు బదులు కోట్లు,ఫైజమాలు,పాయింట్లు …

Read More »

సీఎం జగన్ బాటలో సూపర్ స్టార్ రజనీ

ఒకరేమో దాదాపు పదేళ్ల పాటు అనేక అవమానాలు.. హేళనలు.. కష్టాలను ఎదురర్కుని .. ముఖ్యమంత్రి అయిన విశేష ఆదరణ ఉన్న యువనేత.. మరోకరేమో సినిమాల్లో తన నటనతో.. స్టైల్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు యావత్తు ప్రపంచమంతా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో.. వారే ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. మరోకరు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే సరిగ్గా రెండేళ్ల కిందట …

Read More »

AK47 విషయంలో ప్రపంచ రికార్డు సృష్టించిన భారత్..!

చరిత్రలో మొట్టమొదటిసారి AK-47 బుల్లెట్ ను ఆపగలిగే హెల్మెట్ తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది మన భారతదేశం.. కేవలం 10 మీటర్ల దూరం నుండి కూడా AK-47 నుండి వచ్చే బుల్లెట్టు ను ఆపగలిగే హెల్మెట్ ఇంతవరకు ప్రపంచంలొ ఎక్కడా లేదు.. అయితే ఇప్పుడు భారత్ తయారు చేసిన ఈ బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్ ఈ రికార్డు ను సృస్టించింది. ఈ హెల్మెట్ ను ఇండియన్ అర్మీ మేజర్ …

Read More »

ఏజెంట్లుగా మారిన బీజేపీ ఎంపీలు

దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు శనివారం జరుగుతున్న సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో ఆప్ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్ర్తధాన పోటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ ఆప్ దే మళ్లీ ఢిల్లీ పీఠమని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి మొదలైన పోలింగ్ కు బీజేపీకి చెందిన ఎంపీలు సరికొత్త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat