తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read More »జమిలి ఎన్నికలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
జమిలి ఎన్నికలపై ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్ పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ”ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదు.పంచాయతీరాజ్ నుండి పార్లమెంట్ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే మనీ ఆదా అవుతుంది. వాజపేయి వంటి మహనీయుల సభలకు వెళ్తే సొంత …
Read More »కామాంధులకు బలైన ఆవు
వినడానికి వింతంగా ఉన్న కానీ ఇదే నిజం..ఇప్పటివరకు ఆడవారిపై దారుణాలు జరుగుతున్న సంఘటనలు ,వార్తలు మనం చూస్తున్నాము. తాజాగా కేరళ రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లా మన్నార్ కడ్ సమీపంలోని ముసాపరంబు గ్రామంలో ఒక ఆవుపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వినోద్ అనే పాల వ్యాపారి తనకు చెందిన ఆవుపై కొందరు అత్యాచారం చేసి చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు …
Read More »లా కళాశాలలో తోటి విద్యార్థినితో ప్రేమ..ఈ నెల 27న పెళ్లి..ఇంతలో ఆత్మహత్య..ఏం జరిగిందో తెలుసా
ప్రేమించుకుని పెళ్లి కూడా నిశ్చయమైన తరువాత ప్రియురాలు అకస్మాత్తుగా మాట్లాడడం మానేయడంతో పుదుచ్చేరికి చెందిన న్యాయవాది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కనకచెట్టి కుళం ప్రాంతానికి చెందిన సురేష్ (31) న్యాయవాదిగా వృత్తిలో కొనసాగుతున్నాడు. పుదుచ్చేరి లా కళాశాలలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా సురేష్ ప్రేమను అంగీకరించడంతో ఇరువురు చట్టాపట్టాలేసుకుని కొన్నాళ్లపాటు ప్రేమను కొనసాగించారు. తమ ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు …
Read More »బ్రేకింగ్ న్యూస్.. పశ్చిమ బెంగాల్ లో భారీ పేలుడు !
వెస్ట్ బెంగాల్ లోని భారీ పేలుడు సంభవించింది. నైహతిలోని మాముద్పూర్లోని ఒక ఫైర్ వర్క్ కంపెనీలో భారీ పేలుడు చోటుచేసుకోవడంతో నలుగురు అక్కకికక్కడే చనిపోయారు. అందులో పని చేసే కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనికి అసలు కారణం ఏమిటీ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడి ప్రభుత్వం దర్యప్తు చేతుంది. పూర్తి వివరాలు తెలియాలి.
Read More »ఏపీ, కర్ణాటకల మధ్య బళ్ళారి రక్షిత అటవీ సరిహద్దు సమస్యపై సీఎస్ సమీక్ష..!
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య బళ్లారి రక్షిత అటవీ ప్రాంత సరిహద్దు వివాదం అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతానికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు వివాదం సకాలంలో పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించేందుకు …
Read More »జూన్ నాటికి వన్ నేషన్ .. వన్ రేషన్
ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ,గుజరాత్,మహారాష్ట్ర ,హర్యానా,రాజస్థాన్,కర్ణాటక,కేరళ,మధ్యప్రదేశ్ ,గోవా,జార్ఖండ్ ,త్రిపుర రాష్ట్రాల్లోమాత్రమే ప్రస్తుతానికి అయితే ఈ విధానం అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడైన సరే రేషన్ తీసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం …
Read More »ఉల్లి కోసం లొల్లి… ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!
చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. ఇది ఎక్కడో పక్క రాష్ట్రంలోనూ.. దేశ రాజధాని ప్రాంతంలో కాదు జరిగింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రహమత్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ వీరన్న ఎస్సార్ నగర్ సమీపంలో ఉన్న బాపూనగర్ లో ఉన్న ఛాట్ బండార్ లో పానీపూరి తిన్నాడు. అయితే …
Read More »ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభవార్తను ప్రకటించింది. కొత్త ఏడాది కానుకగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.12వేల కోట్ల నిధులను ఒకేసారి విడుదల చేయనున్నారు. వాటిని నేరుగా ఆయా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో బీజేపీ ప్రభుత్వం జమచేయనున్నది. ఈకార్యక్రమాన్ని రేపు గురువారం కొత్త ఏడాది కానుక కింద కర్ణాటక …
Read More »పెరిగిన రైలు చార్జీలు
రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేరవేసే రైలు చార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. పెరిగిన రైల్వే చార్జీలను ఈ రోజు ఆర్ధ రాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్ కు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున… మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ లో సెకండ్ క్లాస్ ,స్లీపర్ క్లాస్ ,ఫస్ట్ క్లాస్ కు కిలోమీటరుకు రెండు పైసల చొప్పున, …
Read More »