Home / NATIONAL (page 194)

NATIONAL

ప్రధాని మోదీ చేతిలో ఉందేంటో తెలుసా.?

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తమిళనాడులో చెన్నైలోని మామల్లాపురంలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పి గ్ తో అనధికార భేటీ జరిపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మామల్లాపురం బీచ్ లో ఉన్న చెత్తను ఏరుతూ ఒక వీడియోను తన అధికారక ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేతులో ఒకరోలర్ లాంటి వస్తువు ఉండటం మనం …

Read More »

మోదీ సర్కారు శుభవార్త

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రవాణా భత్యాన్ని కూడా పెంచింది. ఆయా శాఖాల్లో పని చేసే ఉద్యోగులకు పని చేస్తున్న ప్రాంతాలను బట్టి పెంచింది. పెద్ద పెద్ద నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.1350,గరిష్ఠంగా రూ.7200 లు టీఏ గా చెల్లించనున్నారు. …

Read More »

చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు.. ఆయనతో పొత్తుపెట్టుకోం..!

బీజేపీ సీనియర్ నేత సునీల్ థియోరార్ టీడీపీ బీజేపీ పొత్తు పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని అవసరాన్ని బట్టి రాజకీయ రంగులు మారుస్తారు అని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో గాని తాము పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకించడం  కూడా ఆ పార్టీ ఘోర పరాజయానికి …

Read More »

ఈ పిల్లల క్రియేటివిటీకి ఆనంద్ మహింద్రానే ఫిదా అయిపోయాడు.!

మట్టిలో మాణిక్యం అదే పదం వినే ఉంటారు కదా. అయితే ఈసారి వినడం కాదు వారిని చూడండి. పైన ఉన్న ఫోటోలో చూసారుగా వాళ్ళే మనకి దొరికిన అద్భుతాలు. వీరి ఐడియా ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే వీరికి క్యారమ్స్ ఆడాలనిపించి వారి చిన్న మెదడును ఉపయోగించి మట్టితోనే బోర్డును తయారుచేసుకున్నారు. ఇంకా కాయిన్స్ ఎలా అనుకుంటున్నారా వాటికి బదులుగా బాటిల్ మూతలను పెట్టారు. నేనే గెలిచా.. గెలిచా …

Read More »

రైతన్నలకు ఊరట

రబీ సీజన్లో రైతులకు మేలు కలిగించేలా ఇఫ్కో ఎరువుల ధరను తగ్గించింది. అందులో భాగంగా యూరియా ఎరువును కాకుండా ఇతర ఎరువుల చిల్లర ధరలను బస్తాకు రూ.25 నుంచి రూ.50 వరకు తగ్గించినట్లు ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీంతో యాబై కిలోల డీఏపీ బస్తా ధర రూ.1250 నుంచి రూ.1200 లకు తగ్గింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలపై రూ.25 తగ్గింది. ఎన్పీకే-1 ధర రూ.1175,ఎన్పీకే-2 ధర రూ.1185, …

Read More »

భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు గురించి తెలుసుకుందాం…!

భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 26 జనవరి 1950 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. ఇక భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు గురించి తెలుసుకుందాం…! (1) ఇండియన్ పీనల్ కోడ్ -1860 (2)  నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013 (3)  ఇండియన్ పోలీస్ చట్టం -1861 …

Read More »

చైనా అధ్యక్షుడు ఈ కారులోనే ఎందుకు ప్రయాణించాలి..?

హాంకీ.. ఇది చైనాలో టాప్ కారు. దీన్నే రెడ్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. ఇది ల‌గ్జ‌రీ బ్రాండ్‌ కారు. మావో లాంటి మేటి క‌మ్యూనిస్టు నేతలు ఈ కారులోనే తిరిగారు. సీపీసీ నేత‌లు కూడా ఇప్ప‌టికీ హాంకీనే ప్రిఫ‌ర్ చేస్తారు. అయితే చైన్నైలోని ఐటీసీ చోళా హోట‌ల్ నుంచి మామ‌ల్ల‌పురం వ‌ర‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ హాంకీ కారులో వెళ్లారు. హాంకీ.. మేడ్ ఇన్ చైనా కారు. …

Read More »

బీచ్ లో చెత్త ఏరేసిన పీఎం మోడీ

దేశంలో మొత్తం శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటేనే మనం దేశం బాగుంటుంది. స్వఛ్చతగా లేని దేశాన్ని మనం ఊహించుకోలేమని చెప్పి..దేశం మొత్తాన్ని స్వఛ్చ భారత్ వైపు నడిపించారు ప్రధాన మంత్రి మోడీ. అందులో భాగంగా ఇప్పటికే పలు మార్లు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న మోడీ ఈ రోజు ఉదయం మామల్లపూర్ బీచ్ వద్ద పడేసిన బాటిల్స్ కవర్లను ఏరి పడేశారు. తానే 30 నిమిషాలు బీచ్ లో మొత్తం …

Read More »

చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …

Read More »

పంచెకట్టిన మోదీ…సోషల్ మీడియాలో వైరల్

ప్రధాని మోదీ మనకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా….కుర్తాతో నిండుగా కనిపిస్తారు.ఎప్పుడు చూసినా అదే మోడల్ డ్రెస్ లో కనిపిస్తారు. అలాంటిది మొదటిసారి పంచెకట్టులో కనిపించారు మోదీ. మహబలిపురం శోర్ ఆలయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు తమిళ సాంప్రదాయంలో స్వాగతం పలికారు మోదీ. ఇద్దరు కలిసి ఆలయ చారిత్రక కట్టడాలను చూశారు. ప్రస్తుతం మోదీ పంచె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat