Home / NATIONAL (page 195)

NATIONAL

బ్రేకింగ్ న్యూస్..2వేల నోట్లు ఇక చెల్లవట..త్వరగా మార్చుకోండి..!

ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి..ఎందుకంటే 2వేల నోట్లు ఇక మనకి కనిపించవు అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది. అంతకముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న పాత 500,1000 నోట్లు రద్దు విషయంలో దేశమంతట ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిందే. అలగైతోనో మొత్తానికి కొత్త 2వేల నోట్లను తీసుకొచ్చారు. తాజాగా వాటిని ఇప్పుడు తొలిగించాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇక అసలు విషయానికి వస్తే రిజర్వు …

Read More »

కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఐఏఎస్ అధికారులు ఎంపిక..!

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నిమిత్తం వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న 73 మంది ఐఎఎస్‌ అధికారులను సిబ్బంది వ్యవహారాల శాఖ ఎంపిక (ఎంప్యానెల్‌) చేసింది. వీరిలో 32 మందిని కార్యదర్శి హోదాకు, 41 మందిని అదనపు కార్యదర్శి హోదాలోనూ తీసుకునేందుకు ఎంప్యానెల్‌ చేశారు. అయితే వీరిని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్‌ తప్పనిసరి. సదరు అధికారి సమ్మతీ కీలకాంశమే. కార్యదర్శి కోసం ఎంప్యానెల్‌ అయిన వారిలో జమ్మూ …

Read More »

చైనా అధ్యక్షుడి భారత పర్యటన ఖరారు..!

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. భారత ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ కలిసి చెన్నైలో ఈ నెల 11,12 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కాంచీపురం జిల్లాలోని మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. వీరు బేటీ అయ్యే ప్రదేశమంతా మునుపెన్నడూ లేని విధంగా కొత్త వైభవంతో కళకళ్ళాడనుంది. కేంద్ర మరియు రాష్ట్ర నిఘా అధికారులు ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

Read More »

మహారాష్ట్ర, హరియాణాలో జోరందుకున్న ఎన్నికలు..మోదీ ప్లాన్ రెడీ..!

త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో …

Read More »

ఇది గమనించారా…య్యూటూబ్ కొత్త రూల్స్

రోజు రోజుకు డిజిటల్ మీడియా విపరీతంగా విస్తరిస్తుంది. ఎక్కడ చూసినా..ఎవరి చేతులో చూసినా మోబైల్స్ కనిపిస్తున్నాయి. అందుకు ప్రధానంగా చెప్పుకోవాల్సినది య్యూటూబ్ గురించి ప్రస్తుత డిజిటల్ మార్కెట్ లో య్యూటూబ్ సృష్టించిన సంచలనం మాములిది కాదు. అయితే ఇప్పుడు డబ్బులు సంపాదించటం కూడా తేలికగా మారిపోవటంతో ఎవరూ చూడు వీడియోలు క్రియేట్ చేయటం అప్ లోడ్ చేయటం చేస్తున్నారు. దీంతో య్యూటూబ్ ఫేక్ అకౌంట్స్, మిస్ లీడ్ కంటెంట్ ని …

Read More »

SBI ఖాతాదారులకు శుభవార్త…కార్డులో డబ్బు లేకపోయినా షాపింగ్..?

కొన్ని గంటల ముందు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు ఇక నుండి ఏటీఎంలో 2వేల నోట్లు రావని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంటూ అకౌంట్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. అదేమిటంటే ఇక నుండి డెబిట్ కార్డులో డబ్బులు లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. డబ్బులు లేకపోయినా షాపింగ్ చేసుకోచి అవి ఈఎంఐ ద్వారా కట్టుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆ మొత్తాన్ని …

Read More »

షాకింగ్..2వేల నోట్లు తొలిగింపు..వివరాల్లోకెళ్తే..!

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయ్యారు. మొన్నటి వరకు ఎస్బీఐ ఏటీఎంల నుండి రెండు వేల రూపాయల నోట్లు వచ్చేవి. కాని ప్రస్తుతం అవి రాకుండా ఆపేశారు. ఆర్బీఐ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏమిటంటే రానున్న రోజుల్లో 500 నోట్లు కూడా తీసేస్తారట. ఇక నుండి 100, 200 నోట్లు మాత్రమె …

Read More »

నిన్న జయలలిత.. నేడు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం విధించిన గడవులోపు విధుల్లోకి చేరని ఆర్టీసీ సిబ్బందిని తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్లతో కానీ వాళ్ల యూనియన్ల నాయకులతో కానీ చర్చలు లేవు. కొత్తవారిని తీసుకుంటాము. విధుల్లో చేరిన పన్నెండు వందల ఉద్యోగులు మాత్రమే ఆర్టీసీలో పనిచేస్తారు అని ప్రకటించడం మిగిలినవారిని తొలగించడమే అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఒక వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా చేస్తే మాత్రం అది …

Read More »

ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ బాటలో నడవనున్నారా..?. ఇప్పటికే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి విధితమే. దీనికోసం కేంద్ర సర్కారు మూడు వేల కోట్లను ఖర్చు చేసింది అని కూడా సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో …

Read More »

అడ్రస్ లేని రాహుల్ గాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారు. ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసలు రాహుల్ గాంధీ ఊసే లేదు. ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వలనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల దసరా పండుగ తర్వాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat