Home / NATIONAL (page 223)

NATIONAL

దేశంలో అస‌లు ఎన్నిక‌ల క‌మీష‌న్ ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

2019 ఎన్నిక‌ల‌తో దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 543 లోక్‌స‌భ స్థానాల‌కు గాను ఏడు ద‌శ‌ల్లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఎన్నిక‌లు మొద‌ల‌య్యాయి. దేశంలోని ప్ర‌ధాన పార్టీలో ఆయా రాష్ట్రాల్లో హోరీహోరీగా ప్ర‌చారం నిర్వ‌హించాయి. బీజేపీలో హేమాహేమీలు చాలామందే ఉన్న‌ప్ప‌టికీ అన్నీ తానై వ‌న్ మ్యాన్ షో లాగా మోడీ ప్ర‌చార భారాన్ని మోస్తూ కాంగ్రెస్‌పై ధీటైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మేమేం త‌క్కువ కాద‌న్న‌ట్లుగా …

Read More »

భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు వారి విజయాలు..

మన దేశాన్ని సైన్స్ రంగంలో ముందుకు నడిపించిన శాస్త్రవేత్తలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. *సర్ సివి రామన్: ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్.1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు.ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్త పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించారు.కాంతి వర్ణాల మీద ఆయన చేసిన ప్రయోగాలు కొత్త ఒరవడికి నాంది పలికాయి.నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త. *విక్రమ్ సారాబాయ్: భారతదేశ అంతరిక్ష …

Read More »

సగం మందికిపైగా నేరచరిత్ర ఉన్నవారే..!

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా త్వరలో ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో సగం మందికి పైగా నేరచరితులే..అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)నిర్వహించిన ఒక సర్వేలో ఆరో విడత పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో సగం మందికిపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అని తేలింది.ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ మొత్తం తొమ్మిది వందల అరవై ఏడు మంది అభ్యర్థుల్లో ఇరవై శాతం మందికిపైగా …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. రిజర్వేషన్ చార్టు తయారయ్యే వరకు ఎప్పుడైనా బోర్డింగ్ పాయింటును ప్రయాణికులు మార్చుకొవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయాణికులు ఎంచుకున్న బోర్డింగ్ పాయింట్ కాకుండా వేర్వేరు రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలంటే ఇరవై నాలుగు గంటల ముందు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పటి నుండి దానిని మారుస్తూ కొత్త విధానాన్ని ఐఆర్సీటీసీ అమల్లోకి తెచ్చింది. చార్ట్ ప్రిపేరయ్యే వరకు బోర్డింగ్ పాయింట్ …

Read More »

రియల్ హీరో..!!

ఇదేదో ఫైర్ సేఫ్టీ డ్రిల్ అనుకోకండి. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి సిలిండర్లు పేలిపోతాయేమోనని బాధితులు హడలిపోతుంటే.. ఓ పోలీస్ అధికారి ధైర్యంగా ఇంట్లోకి వెళ్లి.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి రెండు సిలిండర్లను బైటకు తీసుకొచ్చాడు. భారీ ప్రమాదాన్ని తప్పించిన ఆ పోలీస్ ఇన్ స్పెక్టర్ ను గ్రామస్తులు మనస్ఫూర్తిగా అభినందించారు. మంటల్లో కూడా ఇంట్లోకి వెళ్లి అందర్నీ కాపాడిన రియల్ హీరో అంటూ కీర్తించారు. ఈ ఘటన …

Read More »

పశ్చిమబెంగాల్ సముద్ర తీర ప్రాంతాల్లో భారీవర్షం

ఒడిశాను బీభత్సం సృష్టించిన ఫణి తుపాన్ శనివారం మధ్యాహ్నం నాటికి పశ్చిమబెంగాల్ తీరాన్ని దాటనుంది. అర్దరాత్రి పన్నెండున్నర గంటలకు బెంగాల్ తీరాన్ని తాకిన తుపాన్ వల్ల ఖరగ్‌పూర్ నగరంలో గంటలకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాన్ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్ నడియా మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ఫణి తుపాన్ క్రమేణా బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల …

Read More »

మరోసారి విహారయాత్రకు వైసీపీ అధినేత.. ఫలితాలకు పదిరోజుల ముందు రాక..

ఎన్నికల అనంతరం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 23న కుటుంబంతో కలసి మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జగన్ లాంగ్ టూర్ వెళ్లనున్నారు. జగన్ కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో లండన్‌లో చదువుకుంటున్న విషయం తెలిసిందే.. దీంతో కూతురుని చూసేందుకు జగన్ అక్కడకి వెళ్లనున్నారు. లండన్ లోనే ఈనెల మే13 వరకు ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలకు 10రోజుల ముందు మళ్లీ జగన్ మోహన్ రెడ్డి …

Read More »

కూతురిని తల్లికే అప్పగించండి..కోర్టు ఆదేశాలు..

జస్టిస్‌ నూతిరామ్మోహన్‌ రావు కోడలు సింధు శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె పెద్ద కుమార్తెను తల్లికి అప్పగించాలని సూచించింది. అయితే వారంలో రెండు రోజుల పాటు తండ్రి వద్ద బిడ్డను ఉంచాలంది. తదుపరి విచారణను జూన్‌4కు వాయిదా వేసింది. తన కుమార్తెలను అప్పగించాలంటూ జస్టిస్‌ రామ్మోహన్‌రావు కోడలు సింధు శర్మ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నర …

Read More »

‘మేడే’ శుభాకాంక్షలు…

మేడే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం.చాలా దేశాలలో మేడే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి.శ్రమదోపిడిని నిరసిస్తూ..యావత్ ప్రపంచ కార్మికులకు స్పూర్తినిస్తూ..వేసిన ముందడుగే ‘మేడే’.19వ శతాబ్ధంలో పారిశ్రామిక విప్లవ ఫలితంగా అమెరికా,యూరప్ దేశాలలో అనేక భారీ పరిశ్రమలు స్థాపించారు.ఆ పరిశ్రమలలో గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేకుండా రోజుకు 16-18గంటలు కార్మికులు పని చెయ్యాల్సివచ్చేది.1886 మే1 అమెరికాలో చికాగోలో 18 …

Read More »

కొత్త రూ.20 నోటు నమూనాను విడుదల చేసిన ఆర్బీఐ

దేశంలో ఇప్పటికే రూ.10, రూ.100 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.త్వరలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త 20 రూపాయల నోటును విడుదల చేయనుంది.మహాత్మాగాంధీ సిరీస్ లో ఈ నోటు విడుదలవుతోంది.గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో విడుదలవుతున్న ఈ నోటు నమూనా శనివారం విడుదల చేసారు.కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసారు. ఈ నోటు కోసం కొన్ని ఆశక్తికర విషయాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat