ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరుగుతుంది.అలా ప్రకటించి జరుపుకునే “జాతీయ పండుగ” ఈరోజు.మన దేశానికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.కావున ఈ రోజున గణతంత్ర దినోత్సవము గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంలో భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది. భారతదేశానికి 1947 …
Read More »ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయ్యరు..ముఖ్య విషయమేంటంటే
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన బొమ్మ మాత్రమేనని, ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయరు. మరో ముఖ్య విషయమేంటంటే.. ఆమె భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా భార్య. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంతకుమించి రాజకీయంగా ఆమెకు ఎలాంటి …
Read More »గుడ్ న్యూస్.. రైల్వేలో 2.50 లక్షల ఉద్యోగాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు . రానున్న రెండేళ్లలో రైల్వే శాఖలో 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు . మొదటి దశలో 1.31 లక్షల ఉద్యోగాలను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేయనునట్లు పేర్కొన్నారు. గత 14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం అని …
Read More »దేవుడిని దర్శించుకుంటే ఇంటి నుండి గెంటేస్తారా?
అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది.కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న 39 ఏండ్ల కనకదుర్గను ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు.మతపరమైన ఆచారాలను ధిక్కరించి అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుందన్న కారణంతో వారం కిందట కనకదుర్గపై ఆమె అత్త దాడిచేసిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం కనకదుర్గను కోజికోడ్ వైద్య కళాశాలలో చేర్పించారు. అయితే తాజాగా ఆమెను …
Read More »ముస్లిం ఎమ్మెల్యే..అసెంబ్లీలో ఏడుపు..ఏం జరిగిందంటే…
భారతదేశంలో గోవులంటే ప్రత్యేక అభిమానం ఉన్న సంగతిత ఎలిసిందే. అయితే, ఇది కొందరికే పరిమితం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే, అది తప్పని తాజాగా ఓ ముస్లిం ఎమ్మెల్యే నిరూపించారు. రాజస్థాన్ శాసనసభ సమావేశాలలో ఎమ్మెల్యే అమీన్ ఖాన్ కన్నీరు పెట్టకున్నారు. ఎందుకంటే..ఓ గోవు చనిపోయినందుకు. అసెంబ్లీ సమావేశాల్లో గో సంరక్షణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ ఖాన్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం పాల వ్యాపారం చేస్తుంటుందనీ..అందుకే …
Read More »లక్షకోట్లతో మోడీ పథకం… సీఎం కేసీఆరే ఆదర్శం
బీజేపీకి పెట్టని గోడలా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో పార్టీ ఓటమితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వంఅలర్ట్ అయింది. ఈ రాష్ర్టాల్లో రైతుల ఆగ్రహమే ప్రధాన కారణమని భావించిన కమలనాథులు.. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ.. ఆ దిశగా ప్రజలకు భారీగా తాయిలాలను ప్రకటించబోతుందని విశ్వసనీయ …
Read More »బ్రేకింగ్..ఎంపీ ఎన్నికల షెడ్యూల్ రెడీ…ప్రకటనే లేటు
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. అధికారిక ప్రకటనే ఆలస్యం అని విశ్వసనీయవర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల తేదీలను మార్చి నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన లోక్సభ ముగియాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు …
Read More »బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన అనారోగ్యానికి గురి కావడంతో అయన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్కు హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్టు తెలిపారు .అయితే ఈ విషయాన్ని అమిత్ షానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భగవంతుడి దయ, కార్యకర్తల ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని …
Read More »కశ్మీర్కు కేటీఆర్ను రమ్మని పిలిచింది ఎవరో తెలుసా?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ మరోమారు జాతీయ స్థాయిలో వార్తాంశంగా నిలిచారు. మంచి వాక్చాతుర్యం, జాతీయ స్థాయి నేతలతో పరిచయాలు కలిగి ఉన్న కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో తెలిసిన సంగతే. అలా ఆయన చురుగ్గా స్పందించడం వల్ల జమ్ముకశ్మీర్ నుంచి ఆహ్వానం అందింది. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకంగా తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. Wow! Didn't realise even casual, friendly …
Read More »రాష్ట్రపతి సంతకం…సంచలన రిజర్వేషన్ అమల్లోకి
దేశంలో కీలక రిజర్వేషన్లోకి అమల్లోకి వచ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ …
Read More »