తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ …
Read More »ఢిల్లీ సాక్షిగా పరువు తీసుకున్న బాబు
సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానికి వెళుతున్నారంటే అందుకు సంబంధించిన ఎజెండా ముందుగానే ప్రకటిస్తారు. ఈ విధానాన్ని అందరూ పాటిస్తారు. ఇక ప్రచారాన్ని ఓ రేంజ్లో ఇష్టపడే ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడ ఎవరెవరిని కలుస్తారు? ఎందుకోసం ఢిల్లీ వెళుతున్నారు? వంటి వివరాలను ముందుగా వెల్లడించేవారు. విచిత్రమేమంటే ఈసారి వాటన్నింటికీ భిన్నంగా విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి ఆయన ఢిల్లీ …
Read More »పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా …
Read More »పంజాబ్ లో పోలీసులు,కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల 100కు పైగా మృతి
అమృత్ సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనంలో పెను విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై నిలుచుని రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 50 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే జోడా ఫాటక్ దగ్గర రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »మంత్రి కేటీఆర్తో సంజయ్బారు చమత్కారం..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్తో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సలహాదారు సంజయ్బారు చమత్కారం చేశారు. మంత్రి కేటీఆర్కు సీనియర్ సిటిజన్ ఫ్యాన్స్ పెరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశంసతో కూడిన చమత్కారం చేశారు.వివరాల్లోకి వెళితే…ఓ సీనియర్ సిటిజన్ రోడడు పక్కన ఇబ్బందులు పడుతుంటే…మంత్రి కేటీఆర్ ఆయనకు ప్రభుత్వ అధికారుల సహాయంతో నీడ కల్పించారు. ఈ అంశం ఓ పత్రికలో కథనంలో రూపంలో రాగా…ఆ పెద్దాయనకు …
Read More »మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి ..అసభ్యకరమైన
మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు . పీకల దాకా మద్యం సేవించిన అమ్మాయిలు మహిళా పోలీసులపై దాడికిదిగారు. దీంతో ఆ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఈ వివరాలను చూస్తే, ముంబై, భయాండర్లోని క్రీడా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ సమయంలో అటుగా …
Read More »నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 150వ జయంతి
నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 150వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుకుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు..దక్షిణాఫ్రికాలో బారిష్టర్గా పని చేశారు..అక్కడ నల్లజాతీయులపై శ్వేత జాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు..తిరిగి భారత్కు వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు..అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా తెల్లవాడిపై పోరాడారు…సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా …
Read More »ఆజ్తక్ సర్వే.. కేసీఆర్ సూపర్..! చంద్రబాబు పూర్..!
తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆజ్తక్లో ప్రసారమైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వేలో కేసీఆర్ దూసుకుపోగా… చంద్రబాబు వెనకబడ్డారు. తెలంగాణలో సీఎం పనితీరుపై కేసీఆర్ ఫుల్ మార్క్స్ పడగా… ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఏపీలో సీఎం పనితీరు అంశంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బెస్ట్ నాయకుడిగా జగన్కు అత్యధిక మార్కులు పడ్డాయి. ఇపుడీ ప్రభుత్వ పనితీరులోనూ కేసీఆర్ …
Read More »లారెన్స్ కు మదర్ థెరీసా అవార్డు
నటుడిగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం పొందిన వ్యక్తి ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్.”ది లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్” ద్వార ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వంద మంది పిల్లలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. అంతేకాక అనాధ ఆశ్రయాలకు అండగా నిలుస్తుంటారు లారెన్స్. ఇటివల సంభవించిన కేరళ వరదల సహాయార్ధం కోటి రూపాయలు విరాళంగా యిచ్చి తన దాన గుణాన్ని చాటుకున్నారు. …
Read More »చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు
మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.బాబ్లీపై పోరాట కేసులో త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది. నాన్బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి …
Read More »