Home / NATIONAL (page 239)

NATIONAL

ఆధునిక రాజకీయాలలో ధ్రువతార వాజపేయి.. కెప్టెన్ లక్ష్మీకాంతరావు

భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంత రావు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజకీయాల్లో వాజపేయి తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు ఆధునిక భారత రాజకీయాల్లో వాజపేయి ఇటు ప్రతిపక్ష నేతగా, మరోవైపు ప్రధానిగా, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఒక ఆదర్శనీయమైన పాత్రను పోషించారని గుర్తుచేశారు. నేటితరం రాజకీయనాయకులు వాజపేయి జీవితాన్ని, …

Read More »

రేపు సాయంత్రం వాజ్‌ పేయి అంతిమ సంస్కారాలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌ లో తుది శ్వాస విడిచారు. దీంతో దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వాజ్‌ పేయితో తమకు ఉన్న బంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా శుక్రవారం ఉదయం 9గంటలకు …

Read More »

వాజ్ పేయి మృతిపట్ల ప్రముఖుల నివాళులు

భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘‘మన మాజీ ప్రధాన మంత్రి, నిజమైన భారతీయ రాజనీతిజ్ఞుడు శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి పరమపదించినట్లు వినడం చాలా విచారకరం. ఆయన నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాగ్ధాటి ఆయనను తనదైన సొంత జట్టులో నిలిపాయి. మృదు స్వభావి అయిన …

Read More »

దేశం ఒక గొప్ప రాజ నీతిజ్ఞుడిని, గొప్ప నేతను కోల్పోయింది..!

భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. వాజ్‌పేయి మరణం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో విషాదం నింపింది. వాజపేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు. వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు, వాజపేయి కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా …

Read More »

వాజ్ పేయి మృతి..మోడీ ఏమని ట్వీట్ చేశారంటే..?

అటల్ జీ ఇక లేకపోవడం నాకు వ్యక్తిగత తీరని లోటు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.ఇవాళ సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్‌ వైద్యులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ” అటల్ జీ లేరన్నది ఎంతో దుఃఖ దాయక విషయం.ఆయనతో నాకు ఎన్నో మధురమైన, మరిచిపోలేని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ఓ కార్యకర్తకు ఆయన స్ఫూర్తి …

Read More »

అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు..

మాజీ ప్రధానమంత్రి, భారత రత్న, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయి గతకొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 5:05 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్టు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు అధికారికంగా తెలిపారు. అటల్ బిహారీ వాజ్ పేయి గురించి మీకు తెలియని విషయాలు.. 1924 డిసెంబర్‌ 25న గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. చిన్నతనం నుంచి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా పనిచేశారు. 1942లో క్విట్ ఇండియా …

Read More »

మచ్చలేని మంచి మనిషి.. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కన్నుమూత

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్‌ వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎయిమ్స్‌ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల/ మూత్ర నాళాల సంబంధిత …

Read More »

ఈ వార్త‌ను షేర్ చేసి ప్రాణ దాత‌లు కండి..!

ఈ ఫోటోలో క‌న‌బ‌డుతున్న వ్య‌క్తి పేరు అన్షు వినోద్ తాయేద్‌. వ‌య‌స్సు తొమ్మిది సంవ‌త్స‌రాలు. వినోద్ తాయేద్‌, రూపాలి తాయేద్.. అన్షు త‌ల్లిదండ్రులు. అయితే, అన్షు వినోద్ తాయేద్ ప్ర‌స్తుతం తీవ్ర‌మైన త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. అన్షుకు త‌ల‌సేమియా వ్యాధి తీవ్రం కావ‌డంతో అత‌ని త‌ల్లిదండ్రులు జులై నెల‌లో అహ్మ‌దాబాద్‌లోని సోలా ప‌ట్ట‌ణ‌ ప‌రిధిలోగ‌ల కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ (సిమ్స్‌) వైద్య‌శాల‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చేతిలో …

Read More »

వాజ్‌పేయి ఆరోగ్యం సీరియ‌స్‌..!!

మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం సీరియ‌స్‌గా మారింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయ‌న్ను ప్రధాని మోడీ పరామర్శించారు. వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్ 12 ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆయన ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నం నుంచి మరింత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.వాజ్‌ పేయి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. …

Read More »

భారత్-పాక్ మూడు సరిహద్దుల్లో మిఠాయిలు పంచుకున్న సైనికులు ఎక్కడెక్కడో తెలుసా.?

భారత 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శత్రుదేశాలైన భారత్ పాకిస్తాన్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. పంజాబ్‌లోని వాఘా- అటారీ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్, పాకిస్తాన్ రేంజర్స్ దళాలు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నాయి. మరోవైపు ఇవాళ ఉదయం భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద కూడా సైనికులు మిఠాయిలు పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఫుల్‌బరి పోస్టు వద్ద బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దళాలు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat