Home / NATIONAL (page 247)

NATIONAL

11మంది మరణించి..22 మందికి దానం

ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. వారిలో ఆరుగురు ఉరికి వేలాడిన ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. చనిపోయిన 11 మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 22 మందికి ఆ నేత్రాలు ఉపయోగపడనున్నాయి. భాటియాది …

Read More »

ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!!

తెలంగాణ రాష్ట్ర స‌మితి యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ తను అన్న మాట‌కు ఏ విధంగా క‌ట్టుబ‌డి ఉంటానో మ‌రోమారు నిరూపించుకున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యే స‌వాల్ విసిరారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి …

Read More »

ఒకే కుటుంబానికి చెందిన 11మంది సూసైడ్

ఒకే ఇంట్లో 11మంది సూసైడ్దేశరాజధాని ఢిల్లీలో బురారీ ఏరియాలో ఘోరం జరిగింది.ఈ రోజు ఉదయం ఒకే ఇంట్లో పదకొండు మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఏడుగురు మహిళలు… నలుగురు పురుషులు ఉన్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో.. పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. Bodies of 11 members of a family found in a house in Delhi's Burari: 10 bodies were found blindfolded …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ..!

అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్ళ పాటు బీజేపీతో అంటకాగి ఇటివల బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ నేతలు ఆ పార్టీపై వరసగా ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే.అయితే తాము ఏమి తక్కువ తిన్నమాఅన్నట్లు బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే షాకిచ్చారు …

Read More »

ప్ర‌ధానితో మంత్రి కేటీఆర్‌..కీల‌క అంశాల‌పై విన‌తి

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజనాల విష‌యంలో ఎంత చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. రాష్ట్ర పురోగ‌తికి సంబంధించిన అంశాల‌పై ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీని విష‌యంలో త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ కోసం మంత్రి కేటీఆర్‌ …

Read More »

విమానంలో ఎవ‌రూ చూడ‌ని వింత ఘ‌ట‌న‌..!

ధ‌ర్మం బాబ‌య్య అనే మాట గుడిమెట్ల ద‌గ్గ‌రో లేక ట్రాఫిక్ కూడ‌ళ్ల వ‌ద్ద‌నో వింటుంటాం. కానీ, వింత‌గా విమాన ప్ర‌యాణంలోనూ ఇటువంటి మాట విన‌ప‌డుతోంది. అవును, మీరు చ‌దివింది నిజ‌మే. ఈ సంఘ‌ట‌న నిజంగానే చోటు చేసుకుంది. ఇటీవ‌ల పాకిస్థాన్ నుంచి బ‌య‌ల్దేరిన ఖ‌తార్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ బిచ్చ‌గాడు క‌నిపించ‌డంతో ప్ర‌యాణికులు షాక్ తిన్నారు. ప్లాస్టిక్ క‌వ‌ర్ ముందుపెట్టి డ‌బ్బులు అడ‌గడం మొద‌లు పెట్ట‌డంతో విమాన సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. …

Read More »

మంత్రి కేటీఆర్ పై ఈషా రెబ్బ ఆసక్తికరమైన ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత ఏక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.ఎవరైనా సహాయం అడిగితే వెంటనే వారికి తగిన సహాయం చేసి అండగా నిలబడుతారు.కొన్ని సందర్భాల్లో అన్యాయం జరుగుతోందని ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను అక్కడికక్కడే న్యాయం జరిగేలా చేస్తారు.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ప్రముఖ హీరోయిన్ అయితే ఈషా రెబ్బ చేసిన ట్వీట్ కు వెంటనే స్పందించాడు. Which Indian …

Read More »

రషీద్ ఖాన్‌ను మెచ్చుకున్న మోదీ..!!

ఇవాళ జరిగిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురింపించాడు. ప్రపంచ క్రికెట్ కు రషీద్ ఖాన్ గొప్ప సంపదన్నారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ఇటీవలే భారత్ తో ఆడిన మొదటి టెస్టు మ్యాచ్, ఐపిఎల్ -11 సీజన్ లో రషీద్ ఆడిన ఆటతీరుపై మోడీ ప్రస్తావించారు. ఇది ఇరు దేశాలు గర్వించే అంశంగా పేర్కొన్నారు. …

Read More »

2000 మంది ప్రాణాలు కాపాడిన చిన్నారి..!!

సాధారణంగా రోజు రైల్వే ట్రాక్ పై ప్లాస్టిక్ డబ్బాలు సేకరిస్తూ..ఎంతో మంది తమ జీవనం కొనసాగిస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే స్వపన్ దిబ్రామ అనే వ్యక్తి రైల్వే ట్రాకుల పక్కన కాయితాలు, ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుని బ్రతుకుతుంటాడు.ఆయనకు ఒక కూతురు కూడా ఉంది .ఆమె కూడా తండ్రితోనే రోజు వేల్లుతుంటుంది .రొజులాగానే రైల్వేట్రాకు పక్కన కాయితాలు ఏరుకుంటున్న వీరికి ఒక రైల్వే పట్టా విరిగిపొయి కనిపించింది. త్రిపుర లొ కురిసిన భారీ …

Read More »

కన్నతల్లి అని చూడకుండా..ట్రాక్టర్ కింద పడేశాడు.!! వీడియో

ప్రస్తుతం ఆధునిక యుగంలో మానవత్వం మంట గల్సిపోతుంది.ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఒక పక్క మహిళపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు .మరోపక్క కన్న వారిపైనే కన్నబిడ్డలు దాడులు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర లోని వాసిమ్ గ్రామంలో నవమాసాలు మోసి..కని పెంచిన కన్నతల్లిని కడతేర్చాడు ఒక ప్రభుద్దుడు .ఆ ప్రబుద్ధుడికి గ్రామంలో ఒక వ్యక్తికీ భూవివాదాలు చోటుచేసుకున్నాయి .దీంతో దీనిపై ఇరువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు .అయితే న్యాయస్థానం ఆ భూమి వేరే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat